రైతుల గోస చూస్తే కడుపు తరుక్కుపోతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మారెట్ యార్డులో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ఆయన పరిశీలించ
సిద్దిపేట జిల్లా చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల
ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలులో భాగంగా తొలుత అన్ని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో లబ్ధిదారుల అవగాహన కోసం ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణాలను చేపట్టింది. దీనిలో భాగంగా సిద్దిపేట జిల్లా మద్దూర�
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని రామారం, దౌల్తాబాద్ మండ లం ఇందుప్రియాల్ గ్రామాల్లో ఆదివారం సాయంత్రం కురిసిన వడగండ్ల వాన వల్ల కోతకు వచ్చిన వరిపంట పూర్తిగా నేలరాలింది. సోమవారం ఉదయం రైతులు గుర్రలసోఫ �
సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం నర్సాయపల్లి గ్రామ శివారుపల్లె పిట్టలగూడెంలో కొన్ని రోజులుగా తాగునీటి సమస్య నెలకొంది. తాగునీరు లేక గూడెం వాసులు అల్లాడిపోతున్నారు. పిట్టలగూడెంలో సుమారు 60 కుటుంబాలు నివాస�
ధాన్యం అమ్ముకోవడానికి రైతులు అరిగోస పడుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో నత్తనడకన ధాన్యం సేకరణ జరుగుతున్నది. కొన్ని ప్రాంతాల్లో దొడ్డు వడ్లకు మిల్లుల అలాట్మెంట్ ఇంకా కాలేదు. మిల్లులు అలాట్మ�
కొనుగోలు కేంద్రంలో ధాన్యం నేర్పుతూ ఓ రైతు కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. ఈ విషాదకర ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరులో శుక్రవారం చోటుచేసుకున్నది.
తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న చిన్నారి సాత్వికకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు బాసటగా నిలిచారు. ఇటీవల సిద్దిపేటలో నిర్వహించిన ‘భద్రంగా ఉండండి.. భవిష్యత్తులో ఎదగాలి’ అనే కార్యక్రమంలో సిద్�
అప్పులు తీర్చలేక తీవ్ర మనస్తాపానికి గురై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఎల్లారెడ్డిపేటలో చోటు చేసుకుంది. తొగుట ఎస్సై రవికాంతారావు వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మన్న�
భూసమస్యల శాశ్వత పరిష్కారానికే సర్కార్ కొత్త భూభారతి ఆర్వోఆర్ చట్టాన్ని తీసుకు వచ్చిందని రాష్ట్ర బీసీ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. గురువారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం �