సిద్దిపేట జిల్లా జనగామ నియోజకవర్గంలోని చేర్యాల ప్రాంతంలో తపాస్పల్లి, లద్నూరు రిజర్వాయర్లు ఉన్నా నీళ్లు లేక వెలవెలబోయాయి. బీఆర్ఎస్ పాలనలో ఈ రెండు రిజర్వాయర్లను నీటితో నింపి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామల�
సిద్దిపేట జిల్లా పూర్తిస్థాయిలో పొద్దుతిరుగుడు పంటను అధికారులు కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో మార్చిలో 7 పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేసి కేంద్రం
సిద్దిపేట జిల్లాలోని రంగనాయకసాగర్ ఎడమ కాలువ ఆయకట్టు రైతులకు సాగునీరందక వందలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో పాటు వేసవి ఎండల తీవ్రతతో పొలాలు ఎండిపోయాయి. రంగనాయక సాగర్ ఎడమ కాలువక�
గ్రామీణ ప్రాంతాల్లో చిరు వ్యాపారులకు జీవనోపాధిని కల్పించాలనే సదుద్దేశంతో మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో భాగంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామీణ సంతల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
సారూ.. మాకు పంట రుణమాఫీ ఎప్పుడు వస్తుంది. అందరికీ పంట రుణమాఫీ అయ్యింది అంటున్నారు. మాకు ఎందుకు కావడం లేదం టూ సిద్దిపేట జిల్లా రాయపోల్కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సత్తు అశోక్రెడ్డి మంగళవారం తన ఆ
Ramzan Celebrations | సిద్దిపేట జిల్లావ్యాప్తంగా ఇవాళ రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయా నియోజకవర్గాలు, మండలాల్లో చిన్నాపెద్దా అంతా కలిసి ఈద్ ముబారక్ చెప్పుకున్నారు. ఒకరినొకరు కులమతాలకు అతీతంగా అలింగనం చేసుకొని రంజ
రైతులపై అధికారులు అక్రమ కేసులుపెట్టి భయభ్రాంతులకు గురిచేయడం అప్రజాస్వామికమని డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్ల
Devadula | సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రాంతంలో వందలాది ఎకరాల్లో వరి ఎండిపోతున్నది. అసలే దుర్భిక్ష ప్రాతం కావడం, కాంగ్రెస్ సర్కారు సాగునీరు విడుదల చేయకపోవడంతో దేవాదుల కాల్వలు చెత్తాచెదారంతో నిండి మూసుకుపోయాయ
Farmers Suicide | సాగునీరు అందక, పంటకు గి ట్టుబాటు ధర లేక ఖమ్మం, సిద్దిపేట జిల్లాల్లో అప్పుల బాధతో ఇద్దరు రై తులు ఆత్మహత్య చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం పెద్దమాసాన్పల్లికి చెందిన గుమ్మడిదల వెంకటయ్య (47) �
ఎనిమిదేండ్లలో ఎన్నడూ తన వరిపంట ఎండిపోలేదని, ఎప్పుడూ లేనిది ఈ యేడు సాగు చేసిన వరి ఎండిపోతే గుండె బా ధగా ఉన్నదని సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అక్కారం గ్రామానికి చెందిన రైతు బుడిగె మల్లయ్య ఆవేదన వ్యక్తం �
శాతవాహన యూనివర్సిటీకి ప్రభుత్వం కొత్తగా ఇంజినీరింగ్ కాలేజీని మంజూరుచేసింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో కాలేజీని ఏర్పాటు చేస్తూ మంగళవారం జీవో-18ని జారీచేసింది.
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు అగ్నిగుండాలతో ఆదివారం ముగిశా యి. అగ్నిగుండాలుఆదివారం అర్ధరాత్రి ప్రారంభమై సోమవారం వేకువజాము వర కు కొనసాగాయి. దత్తపీఠాధీశులు సిద్ధ�
సర్వ జగత్ రక్షకుడు ఆంజనేయ స్వామి... ఆ దేవుడి కృపతో అందరూ బాగుండాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని వెంకటాపూర్లో హనుమాన్ దేవాల�
వడగండ్ల వానతో చాలా గ్రామాల్లో పంట నష్టం జరిగిందని, ప్రభుత్వం వెంటనే నష్టపోయిన రైతులను గుర్తించి ఇన్పుట్ సబ్సిడీ కింద సహాయం చేసి ఆదుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు డిమాండ్�