Siddipet | సిద్దిపేట(Siddipet) జిల్లా కోహెడ మండలంలోని కూరెల్ల, తంగల్లపల్లి, గుండారెడ్డిపల్లి, బస్వాపూర్ గుట్టల్లో బుధవారం జరిగిన ప్రతాప రుద్ర సింగరాయ జాతర(Singaraya Jatara) వైభవంగా జరిగింది.
Komuravelli | సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి క్షేత్రంలో మంగళవారం అఘోరి హల్చల్ చేశారు. స్వామివారి దర్శనానికి వచ్చిన ఆమె ఆలయ ప్రధాన ద్వారం నుంచి దర్శనం చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని సిబ్బంది
సిద్దిపేట జిల్లా చేర్యాల వ్యవసాయ మార్కెట్ యార్డులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో శనివారం కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో హైడ్రామా చోటుచేసుకుంది. కందుల కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజ
సిద్దిపేట జిల్లా చేర్యాల, మద్దూరు, ధూళిమిట్ట, కొమురవెల్లి మండల కేంద్రాలతో పాటు పరిసర గ్రామాల్లో ఏనోట విన్నా ‘కోస్తా’ యాప్ గురించి జోరుగా చర్చ జరుగుతున్నది. ‘నేను ఇంత పెట్టుబడి పెట్టా, నువ్వు ఎంత పెట్టావ�
Selfie | సరదాగా గడిపేందుకు స్నేహితులు చేసిన విహారయాత్ర విషాదాంతమై అంతిమయాత్రగా మారింది. జీవితంలో తీపిగుర్తుగా ఉండాలని తీసుకున్న సెల్ఫీ వారి చివరి జ్ఞాపకంగా మిలిగిపోయింది. సరదా కోసం జలాశయంలో మునిగినవారు తమ
సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ సాగర్ శనివారం కన్నీటి సంద్రంగా మారింది. హైదరాబాద్లోని ముషీరాబాద్ ఇందిరానగర్కు చెందిన ఇద్దరు అన్నదమ్ములు గ్యార ధనుశ్(20), గ్యార లోహిత్ (17), బన్సీలాల్పేటకు చెందిన చీక�
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని రామారం నుంచి మూడు కిలోమీటర్ల పొడవునా బీటీ నిర్మాణ పనులు నిలిచి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఇటీవల ‘నమస్తే తెలంగాణ’లో కథనాన్ని ప్రచురించింది.
విద్యార్థులు తెల్లవారుజామున స్టడీ అవర్కు ఆలస్యంగా వచ్చినందుకు వారిపై పీడీ(ఫిజికల్ డైరెక్టర్) తన ప్రతాపాన్ని చూపించాడు. 30 మంది విద్యార్థులకు వరుస క్రమంలో నిలబెట్టి కర్రతో చితకబాదాడు. ముగ్గురు విద్యా�
సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని 23 గ్రామ పంచాయతీల పరిధిలో 1 ఏప్రిల్ 2023 నుంచి 31 మార్చి 2024 వరకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ (ఈజీఎస్) పథకంలో జరిగిన రూ.9.60 కోట్లతో చేసిన 1122 పనులకు సామాజిక తనిఖీ నిర్వహి�
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ ఈవోగా దేవాదా య శాఖ డీసీ కార్యాలయంలో గెజిటెడ్ సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్న రామాంజనేయులును మల్లన్న ఆలయ ఈవోగా మంగళవారం దేవాదాయ శాఖ కమిషనర
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో సోమవారం ఆలయ వర్గాలు అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామి వారికి లక్ష బిల్వార్చన, మహాన్యాస పూర్వక రుద్రాభిషేక పూజలు నిర్వహించారు.
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. క్షేత్రంలోని తోటబావి కల్యాణ వేదిక వద్ద జరిగిన కల్యాణోత్సవానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. వీరశైవ ఆగమశాస
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. క్షేత్రంలోని తోటబావి కల్యాణ వేదిక వద్ద జరిగిన కల్యాణోత్సవానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. వీరశైవ ఆగమశాస
అప్పుల బాధ తాళలేక ఏఆర్ కానిస్టేబుల్ తన భార్యాపిల్లలకు ఎలుకల మందు ఇచ్చి తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట కాళ్లకుంట కాలనీలో ఆదివారం చోటుచేసుకుంది. సిద్దిపేట వన్టౌన్ సీఐ వాసుదేవరావు,