వరంగల్ జిల్లాలో ఈ నెల 27వ తేదీన జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు దండులా కదిలిరావాలని దుబ్బాక ఎమ్మె ల్యే కొత్త ప్రభాకర్రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం సిద్దిపేట జిల్లా రాయపోల్ మం�
అప్పుల బాధతో గల్ప్కు వచ్చిన సార్... కాళ్లనొప్పులతో లేవలేకపోతున్న.. పనిచేయలేక పోతున్న... ఇంటికి పోతనంటే పాస్పోర్టు లాక్కున్నారు. నన్ను కాపాడకుంటే ఇక్కడే చచ్చిపోయేలా ఉన్న, గల్ఫ్లో నన్ను ఎవరూ పట్టించుకోవ
యాసంగి వరికోతలు షురూ కావడంతో అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో 419 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో ఐకేపీ ద్వారా 211 కేంద్రాలు, ప�
సాగుకు నీళ్లు లేక పంటలు ఎండిపోవడంతో తీవ్రమనస్తాపం చెందిన ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదకర ఘటనలు జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట జిల్లాల్లో చోటుచేసుకున్నాయి.
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో నిర్మిస్తున్న ఆయిల్పామ్ ఫ్యాక్టరీని జూన్ నెలాఖరు నాటికి సిద్ధం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలె�
రాష్ట్రంలోనే సిద్దిపేట జిల్లాలో అకాల వర్షం, వడగండ్లు, ఈదురుగాలల దాటికి పెద్ద ఎత్తున పంటలకు నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రహీం�
సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదర్శంగా నిలిచారు. అదనపు కలెక్టర్ తన కుమారుడిని అంగన్వాడీ కేంద్రంలో చేర్పించారు. గురువారం కొండపాక మధిర గ్రామం శెలంపు అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ
Purchase Centres | రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని మిట్టపల్లి పీఏసీఎస్ చైర్మన్ చింతల శ్రీనివాస్ యాదవ్ సూచించారు. ఇవాళ మిట్టపల్లి గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చ�
జిల్లాలో తొలిసారి బర్డ్ఫ్లూ నిర్ధారణ అయ్యిందని, బర్డ్ఫ్లూ ప్రభావం ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా, మనుషులకు సోకకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికా�
కాంగ్రెస్ ప్రభుత్వం సగమంది రైతులకే రుణమాఫీ చేసి సంపూర్ణంగా చేసిందని ప్రచారం చేసుకుంటున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ రీజినల్ క�
సిద్దిపేట జిల్లాలో సన్ప్లవర్ రైతులు ఆందోళనలో ఉన్నారని, కొనుగోలు కేంద్రాలు కొనసాగించి పూర్తిస్థాయిలో పంట సేకరించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును ఫోన్లో మాజీ మంత్రి, ఎమ్మెల్య�
సిద్దిపేట జిల్లా జనగామ నియోజకవర్గంలోని చేర్యాల ప్రాంతంలో తపాస్పల్లి, లద్నూరు రిజర్వాయర్లు ఉన్నా నీళ్లు లేక వెలవెలబోయాయి. బీఆర్ఎస్ పాలనలో ఈ రెండు రిజర్వాయర్లను నీటితో నింపి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామల�
సిద్దిపేట జిల్లా పూర్తిస్థాయిలో పొద్దుతిరుగుడు పంటను అధికారులు కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో మార్చిలో 7 పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేసి కేంద్రం
సిద్దిపేట జిల్లాలోని రంగనాయకసాగర్ ఎడమ కాలువ ఆయకట్టు రైతులకు సాగునీరందక వందలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో పాటు వేసవి ఎండల తీవ్రతతో పొలాలు ఎండిపోయాయి. రంగనాయక సాగర్ ఎడమ కాలువక�
గ్రామీణ ప్రాంతాల్లో చిరు వ్యాపారులకు జీవనోపాధిని కల్పించాలనే సదుద్దేశంతో మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో భాగంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామీణ సంతల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.