కేసీఆర్ పేరును ఎవరూ చెరిపేయలేరని, ఈ భూమి ఉన్నంతకాల ఆయన తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంటారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పష్టంచేశారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన గాంధీని, తెలంగాణకు స్వాత�
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మాచాపూర్ గ్రామానికి చెందిన మీసం మల్లయ్య తన వ్యవసాయ పొలం వద్ద పశువుల పాకలో గురువారం గొర్రెల మందను తొలి ఇంటికి వచ్చాడు. శుక్రవారం ఉదయం గొర్రెల మంద దగ్గరికి వెళ్లి చూడగా
కేసీఆర్ పాలనలో తెలంగాణకు ఆధ్యాత్మిక శోభ వచ్చిందని, ఇప్పుడు రాష్ట్రంలో అలాంటి పరిస్ధితి లేదని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరులో విశ్వబ్రా
సిద్దిపేట ప్రాంతానికి గోదావరి జలాలు తెచ్చానని, ఈ ప్రాంతాన్ని తన శక్తిమేర అభివృద్ధి చేశానని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సీఎంఆర్
కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మద్దతు ధర చెల్లించాలని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి కోరారు. సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని పిడిచేడ్ సమీపంలో సీసీఐ, జాలిగామలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బల్దియాలో అభివృద్ధి పనులు ముందుకెళ్లడం లేదు. పట్టణంలోని పలు అభివృద్ధి పనులకు రూ.40 కోట్లు మంజూరయ్యాయి. కానీ, అభివృద్ధి పనులు చేపట్టే విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు శ్రద�
ఇటీవల వికారాబాద్లో జరిగిన 68వ రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ తైక్వాండో పోటీల్లో సిద్దిపేట జిల్లా తైక్వాండో అసోసియేషన్ క్రీడాకారులు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. అండర్-14 విభాగంలో పి.పురంధర అండర్ 20 కేజీల వి
అధికారుల తీరుతో సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న ఆలయ ఖజానాకు ఆదాయం గండిపడుతున్నది. కొమురవెల్లి మల్లన్న ఆలయంలోని ఎల్లమ్మ టెంపుల్ వద్ద టెంకాయల విక్రయానికి తక్కువ ధరకు టెండర్ పాడడంతో ఇటీవల దేవాదాయ�
విద్యావంతులు, మే ధావులకు వేదికగా శాసనమండలిని మార్చాలనే ముందుకు సాగుతున్నానని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అ�
తెలంగాణ సర్కారు రైతులు పండించిన పంటను సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో రైతన్నలు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నారు. పదేండ్లలో రైతులు ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదుర్కోలేదు. వానకాలం పంట చేతి�
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని ఐనాపూర్ తాళ్లకుంట చెరువు ఒకప్పుడు 60 ఎకరాలకు ఆయకట్టుకు నీరందించింది. గ్రామస్తులకు ఆదెరువుగా నిలిచింది. అలాం టి చెరువు కబ్జాకోరల్లో చిక్కుకోవడంతో సగం ఆయకట్టుకు న�
కాపీ కొట్టి పరీక్ష రాసినందుకు హెచ్ఎం మందలించడంతో మనస్తాపం చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శనివారం సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో చోటుచేసుకుంది
ప్రతిపక్ష పార్టీల నాయకులపై దాడులుచేయడం మానుకొని అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించాలని దు బ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా మిరుదొడ్డితో పా టు చెప్యాల, అల్వాల, ల�