భారతీయ సంస్కృతి సంప్రదాయాలను అధ్యయనం చేసేందుకు జర్మనీ దేశస్తులు సోమవారం సాయంత్రం సిద్దిపేట పట్టణం కోమటి చెరువు వద్ద బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన డైనోసార్ పార్ను సందర్శించారు.
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులో ఆర్థిక ఇబ్బందులతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నకోడూరుకు చెందిన కర్నే రాంరెడ్డి (70) అతడి తమ్ముడు యాదగిరిరెడ్డికి మధ్య భూ వివాదం
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం రామారం నుంచి వయా సయ్యద్నగర్ మీదుగా గుర్రాలసోఫ వరకు రోడ్డు మరమ్మతు పనులు జరగడం లేదు. దీంతో ప్రయాణికులతోపాటు వాహనదారులు ఇబ్బందులు పడతున్నారు. అర్అండ్బీ అధికారుల పర్యవ
కనక దుర్గామాత ఆశీస్సులతో చేర్యాల ప్రాంత ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి కోరుకున్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాలలో కనకాదుర్గామాత ఆలయ వార్షికోత్సవాలకు ఆదివారం ఆయన హాజరై
అన్నదానానికి మించిన దానం మరొకటి లేదని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట ప్రభుత్వ దవాఖాన వద్ద ఇతిహాద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అన్నదాన కార్యక్రమం 1000
సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని ఆనంద నిలయం ఆవరణలో ‘సత్యసాయి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్' ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంజీవని దవాఖానలో పూర్తిస్థాయిలో ఉచిత వైద్యసేవలు అందిస్తామని ట్రస్ట్�
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలం చౌటపల్లి స్టేజీ వద్ద ఇండస్ట్ట్రియల్ పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. బంగారు పంటలు పండే తమ భూములు ఇండస్ట్ట్రియల్ పార్కు �
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నదని.. ప్రభుత్వ తీరుతో పత్తి, వడ్లు పండించిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. గురువారం సిద్దిపేట జిల్లా నంగునూరు �
సుడా వెంచర్ కోసం తమ భూములను బలవంతంగా తీసుకున్నారని, ఆ వెంచర్లో ప్లాట్లు కొంటే భవిష్యత్లో తమ నుంచి కోర్టు కేసులు ఎదుర్కోవాల్సి వస్తదని సిద్దిపేట జిల్లా సిద్దిపేట అర్బన్ మండలంలోని మిట్టపల్లి సుడా వె�
సర్వే ఎందుకు సార్ చేస్తున్నారు.... దీంతో మాకు ఏమెస్తదంటూ ప్రజలు ఎన్యూమరేటర్లకు ప్రశ్నలు వేస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వే ఎన్యూమరేటర్లకు ప్రజల నుంచి ఎదురవుతున్న ప్
కులగణన పేరుతో సర్వేకు వెళ్లిన అధికారుల ముంగిట ప్రజలు తమ సమస్యలు ఏకరువుపెడుతున్నారు. తాము సమస్యలు వినడానికి రాలేదని ప్రభుత్వం చెప్పిన విధంగా సమాచారాన్ని సేకరించేందుకు వచ్చామని అధికారులు వివరించినప్పట
తాత, ముత్తాతల నుంచి వారసత్వంగా వస్తున్న భూముల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తామంటే ఊరుకునేది లేదని, ప్రాణాలు పోయినా భూములు ఇవ్వమని సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని చౌటపల్లి సర్వేనంబర్ 312ల�
సాంఘిక సంక్షేమ గురుకులాలు, బీసీ,ఎస్సీ వసతి గృహాల్లో విద్యార్థులు సమస్యలతో సతమతమవుతున్నారు. సర్కారు గురుకులాలను గాలికి వదిలివేయడంతో పట్టించుకునే వారు కరువయ్యారు. లక్షలాది రూపాయలు ఖర్చుచేసి బీఆర్ఎస్ �
గ్రామీణ, పట్టణ ప్రాంతవాసులను దృష్టిలో ఉంచుకొని నాణ్యమైన వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని పాత దవాఖాన ప్రాంతంలో రూ.34.22కోట్లతో నూతన మాతాశిశు