‘మా టీచర్లు మాకే కావాలి’ అంటూ జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కుమ్మరిపల్లి, సిద్దిపేట జిల్లా చేర్యాల కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల గేటు ఎదు ట విద్యార్థినులు ఆందోళనకు దిగారు. స మగ్ర శిక్ష ద్వారా పని �
ఏసుప్రభు ఆలోచన విధానంతో మనందరం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని రవాణా,బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో సోమవారం క్రిస్మస్ వేడుకలు నిర్వహించార�
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఫైరింజన్కు నీడ లేకుండా పోయింది... అగ్ని ప్రమాదం జరిగిందంటే శరవేగంతో వెళ్లి మంటలార్పి ఆస్తి, ప్రాణనష్టం లేకుండా చేసే ఫైరింజన్కు రక్షణ లేదు. వ్యవసాయ మార్కెట్ యార్డులో దుమ్మ
సమస్యలు పరిష్కరించాలని కోరు తూ కస్తూర్బాపాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు చేపట్టిన సమ్మె బుధవారం తొమ్మిదో రోజుకు చేరుకుంది. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న కస్తూర్బాపాఠశాలల ఉపాధ్యాయులు జిల్లా కే
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం లో రూ.12కోట్లతో నిర్మిస్తున్న క్యూ కాంప్లెక్స్ భవన నిర్మాణ పనులు నాసిరకం గా జరుగుతున్నాయని భక్తులు ఆరోపిస్తున్నారు.ఇటీవల క్యూ కాంప్లెక్స్ భవ
సిద్దిపేట జిల్లా మద్దూరు ప్రభు త్వ బాలికల జూనియర్ కళాశాల పరిస్థితుల పై జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆగ్ర హం వ్యక్తంచేసింది. నాలుగు వారాల్లోగా చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి వ�
ఉరుకులు పరుగుల యాంత్రిక జీవనశైలిలో మనిషి ఆరోగ్యం దెబ్బతింటున్నది. ఈ నేపథ్యంలో ప్రజారోగ్య పరిరక్షణకు ప్రభుత్వాలు కృషిచేయాల్సిన అవసరం ఎంతై నా ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని బీఆర్ఎస్ ప్రభుత్వం ఓపెన్ జ
సిద్దిపేట జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుళ్లు మృతిచెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ బైపాస్లో ఆదివారం వేకువజామున చోటుచేసుకుంది.
సిద్దిపేట జిల్లా కోహెడలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను శుక్రవారం సాయంత్రం కలెక్టర్ మనుచౌదరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంట సామాగ్రి, తాగునీటి సౌకర్యాలను పరిశీలించారు.
తెలంగాణ పెట్టుబడులకు ఆకర్షణ శక్తిగా వెలుగొందుతున్నదని సీఎం రేవంత్రెడ్డి అన్నా రు. హిందుస్థాన్ కోకాకోలా బేవరేజెస్ కంపెనీ ఏర్పాటుతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందనుందని ఆశాభావం వ్య క్తంచేశారు.
ఎన్నికల హామీల అమలు కోసం రేవంత్రెడ్డి సర్కార్పై ప్రజల పక్షాన పోరాటం తప్పదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీల్లో ఫ్రీ బస్సు తప్ప ఒక్కటీ అమలు కాలేదని ఆగ
గ్రామీణ పేద, మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని గులాబీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ దూరదృష్టితో గ్రామాల్లో ఫంక్షన్హాళ్లను అత్యాధునిక హంగులతో నిర్మించారు. గ్రామాల్లో శుభకార్యాలు, పెండ్లిళ్లు చేసుకునేం
అజ్ఞానం అనే అంధకారాన్ని కార్తికదీపం తొలిగిస్తుందని సిద్దిపేట జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ రంగనాయకసాగర్ ప్రాజెక్టులో కార్త�
ఏటా వరి, పత్తి, మొక్కజొన్న, కంది తదితర సంప్రదాయ పంటలు సాగు చేసి విసిగిపోయిన రైతులు ప్రస్తుతం ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారిస్తున్నారు. ఏటా సాగు చేసిన పంటలకు భిన్నంగా వాణిజ్య పంటలపై మక్కువ పెంచుకుంటున్న�