ఈసారి భారీగా వర్షాలు కురవడంతో పత్తి పంటపై తీవ్ర ప్రభావం పడింది. చేనుపైనే పత్తి తడవడంతో రైతులు పత్తి తీసేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఎడతెరపిలేని వర్షాలకు పత్తి రంగు మారింది. తడిసిన పత్తిని ఏరిన రైతులు, దాన�
హృదయ సంబంధిత చిన్నారులకు సత్యసాయి సంజీవని దవాఖానలో అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని సిద్దిపేట పోలీస్ కమిషనర్ విజయ్కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని సత్యసాయి సంజీవని దవాఖానల
సిద్దిపేట జిల్లా కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాకు వెళ్లే కాలువ తూమ్ను జిల్లా కలెక్టర్ హైమావతి గురువారం సందర్శించారు. వరికోతలు చేతికి వస్తున్నందున ఆ జిల్లా రైతుల విజ్ఞప�
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ పరిధిలోని ఆరపల్లిలో సింగిల్విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులకు తిప్పలు తప్పడం లేదు. ఈ కొనుగోలు కేంద్రంలో పది రోజులకు ముందు నుంచే రైతులు
వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పంట తడవడంతో మొలకలు వచ్చి మరింత నష్టపోయామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాక మార్కెట్యార్డులో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు సోమవారం ఆందోళనకు దిగా రు. అధికారుల నిర్లక్ష్యం వల్ల కొనుగోలు చేయక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కన్నీరు పెట్టుకున్నారు. మర�
ప్రమాదాలకు గురైన బాధితలను ప్రాణాపాయ స్థితిలో అత్యవసర సేవలందించేందుకు 108 అంబులెన్స్ లేక సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.సాధారణంగా ప్రతి మండలానికి ఒక ప్రాథమిక ఆర�
జాతీయస్థాయి పుట్బాల్ పోటీల్లో తెలంగాణ జట్టు తరపున ఆడుతున్న సిద్దిపేట జిల్లా క్రీడాకారుడు ఆనస్ సత్తా చాటుతున్నాడు. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్లో జరుగుతున్న నేషనల్ సబ్ జూనియర్ అండర్- 13 టోర్నీలో
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు వెంటనే జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. నిరుద్యోగులతో ఆటలాడిన ఏ ప్రభుత్వం కూడా మనుగడ కొనసాగించలేదని హెచ్చరించారు.
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని మల్లంపల్లి గ్రామానికి చెందిన పుల్లూరి రామకృష్ణ(25) వరదలో కొట్టుకుపోయి మృతిచెందాడు. మృతదేహాన్ని శుక్రవారం రైతులు పొలాల్లో గుర్తించారు. గ్రామస్తులు, పోలీసుల వివరాల ప�
మొంథా తుపా ను కారణంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో పంటలు దెబ్బతినడంతో పాటు ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని, ప్రభు త్వం నిర్లక్ష్యాన్ని వీడి యుద్ధప్రాతిపదికన నష్టం అంచనా వేసి పరిహారం చెల్లిం�
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో మొంథా తుపాన్ ప్రభావంతో నష్టపోయిన దెబ్బతిన్న, జరిగిన ఆస్తి నష్టం, వర్షపునీటి పరిస్థితులను సీఎం రేవంత్రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం ఏరియల్ వ్యూ ద్వారా పరిశీల�
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్లో చెత్త సేకరణకు ఉపయోగిస్తున్న వాహనాలు తరుచూ మొరాయిస్తున్నాయి. మున్సిపల్ పరిధిలో చెత్త సేకరణ, తాగునీటి సరఫరా తదితర పనులకు 10 ఆటోలు, 6 ట్రాక్టర్లు వినియోగిస్తున్నా
వరద ఉధృతికి వాగులో గల్లంతై మరణించిన కల్పన,ప్రణయ్ దంపతుల మృతదేహాలు దొరికాయి. కడదాక కలిసి ఉంటామని పెళ్లినాటి బాసలు నిజం చేస్తూ ఒక్కరితోడుగా ఒకరు చావులోనూ కలిసిపోయారు. అర్ధాంతరంగా ఈ యువజంట జీవితం ముగిసిప�