భారీ వర్షాలకు చెరువులు, కుంటల్లోకి వర్షం నీళ్లు పుష్కలంగా చేరడంతో అలుగులు పారుతున్నాయి. భారీ వర్షాలకు పలు చెరువులు ప్రమాదకరంగా మారా యి. మరమ్మతులు చేయాల్సిన అధికారులు స్పందించకపోవడంతో రైతులే చందాలు వేస�
సిద్దిపేటలో బతుకమ్మ ఉత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్నాయి. గురువారం సిద్దిపేట పట్టణ శివారులోని ఇందూర్ ఇంజినీరింగ్ కళాశాలలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. విద్యార్థులు తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మల
బతుకమ్మ పండుగకు ఏర్పాట్లు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి హరీశ్రావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రపంచంలో పూలను పూజించే గొప్ప పండుగ, సంస్కృతి ఉన్న ఏకైక రాష్ట్రం తె�
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి తో సిద్దిపేట ప్రాంతం ఆయిల్పామ్ తోటలకు అడ్డాగా మారింది. సిద్దిపేట జిల్లాలో గడిచిన ఐదేండ్లలో వేల ఎకరాల్లో రైతులు ఆయిల్పామ్ తోటలు సాగుచేశారు. తొలి ఏడాది సాగుచేసిన రైతు�
“నాడు కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపాం... కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాలు అసంతృప్తితో ఉన్నాయని, అందుకే ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలన రావాలని కోరు�
పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా బతుకమ్మ పండుగ నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నదని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని �
ఉద్యా న విశ్వవిద్యాలయం యొక్క పరిశోధనలు, శిక్షణ, సాంకేతికత వినియోగం తదితర సేవలు విదేశాలకు సైతం అందనున్నాయి. ఈ మేరకు సిద్దిపేట జిల్లా ములుగులోని కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంలో వీసీ దండా ర
ఠభూమిలో సిద్దిపేట జిల్లా ఎత్తయిన స్థానంలో ఉన్నది. ఆ దేవుడు ఈ ప్రాంతానికి ఆయిల్పామ్ ఫ్యాక్టరీ తీసుకువచ్చాడు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కేంద్ర స్థానంలో సిద్దిపేట ఉన్నది.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన రైతు బజార్ కమ్ ఫంక్షన్హాల్ భవనం నిరుపయోగంగా మారింది. నిర్మాణం పూర్తయి ఏడాది దాటుతున్నా ఇప్పటి వరకు సంబంధిత మార్కెటింగ�
సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా పారిశుధ్య పనులు పకడ్బందీగా చేపట్టాలని సిద్దిపేట కలెక్టర్ కె. హైమావతి మండల ప్రత్యేకాధికారులను ఆదేశించారు. సోమవారం సిద్దిపేట కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో �