సర్కారు కార్యాలయాలకు సొంత భవనాలు లేక ఆద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి.కొన్ని చోట్ల శిథిలావస్థకు చేరిన పాఠశాలల్లో..రేకుల షెడ్లలో సరైన సదుపాయాలు లేక సిబ్బంది ఇబ్బందులు పడుతూ విధులు నిర్వహిస్తున్నారు.
తెలంగాణ పండరీపురంగా ప్రసిద్ధిగాంచిన సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని పాండురంగస్వామి దేవాలయం ఆషాఢ ఉత్సవాలకు సిద్ధమైంది. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి ప్రతిరూపమే పాండురంగడుగా భక్తుల చేత కీర్తించబడి
జనాభా నియంత్రణ ప్రతిఒకరి బాధ్యత.. జనాభా పెరగడం వలన అనేక నష్టాలు కలుగుతాయని సిద్దిపేట జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురసరించుకొని జిల్లా వ�
సిద్దిపేట జిల్లాలోని ధూళిమిట్ట, నంగునూరు మండలాల్లో కొన్ని రోజులుగా ఇసుక అక్రమ దందా మూడు ‘పూలు..ఆరు కాయలు’ అన్న చందంగా సాగుతోంది. ఇసుక అక్రమ దందాను అడ్డుకోవాల్సిన అధికారులు తమకేమీ పట్టదన్నట్లు వ్యవహరిస్�
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మల్లన్న స్వామి మమ్మేలు స్వామి అంటూ భక్తులు చేసిన నామస్మరణలతో క్షేత్రం మార్మోగింది. ఆదివారం 10వేల మంది భక్�
సిద్దిపేట జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరుగుతున్నంత సేపు తమకేమీ పట్టనట్లుగా అధికారులు వ్యవహరించారు. సమావేశంలో జరిగే విషయాలు పట్టించుకోకుండా సెల్ఫోన్లలో బిజీగా గడిపారు.
సిద్దిపేట జిల్లా ములుగు మండలం లక్ష్మక్కపల్లిలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్కు చెందిన ఆర్వీఎం వైద్య కళాశాల అధ్యాపకులు మానసికంగా వేధిస్తున్నారంటూ విద్యార్థులు బుధవారం తరగతులు బహిష్కరించి నిరసనకు దిగారు.
ఎల్ఎండీ అందాలను తిలకించేందుకు వెళ్లిన ఓ కుటుంబంలో విషాదం నిండింది. ప్రమాదవశాత్తూ నీటిలో పడ్డ కూతురిని కాపాడబోయి తండ్రి మృతిచెందిన ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో చోటుచేసుకున్నది.
కుటుంబ కలహాలు ఇద్దరు చిన్నారుల ప్రాణాల మీదకొచ్చింది. అభం శుభం తెలియని కూతుళ్లను తల్లి సంపులోకి దింపి హ త్యకు యత్నించింది. ఈ చిన్నారులు దవాఖానలో ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
సిద్దిపేట జిల్లాకేంద్ర దవాఖానను స్థానిక ఎమ్మెల్యే హరీశ్రావు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగు లు, రోగుల కుటుంబసభ్యులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరాతీశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించాలని హరితహారం కింద మొక్కలు పెంచి సంరక్షిస్తే.. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని నిర్దాక్షిణ్యంగా నరికేస్తున్నది. సిద్దిపేట జిల్లాల
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ సమీపంలో సోమవారం ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్న ఘటనలో మహిళ మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.