మెట్ట ప్రాంతం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గానికి గోదావరి జలాలను తెచ్చి బీడు వారుతున్న నేలలకు సాగునీరందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన గౌరవెల్లి రిజర్వాయర్ కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతో �
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని చుంచనకోట గుట్టలపై సంగీత శిలలు వెలుగులోకి వచ్చాయి. సంగీతం పలికే ఏనెలపై డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్రెడ్డి 30 రోజులుగా పరిశోధనలు కొనసాగిస్తున్నారు.గ్రామంలో 10 అడుగు
సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చుట్టూ చేపట్టిన రింగ్రోడ్డు పనులు ధర్మారెడ్డిపల్లి సమీపంలో శరవేగంగా కొనసాగుతున్నాయి. ధర్మారెడ్డిపల్లి-జాలిగామ గ్రామాల సమీపంలో రైల్వే బ్రిడ్జి నిర�
ఈసారి భారీగా వర్షాలు కురవడంతో పత్తి పంటపై తీవ్ర ప్రభావం పడింది. చేనుపైనే పత్తి తడవడంతో రైతులు పత్తి తీసేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఎడతెరపిలేని వర్షాలకు పత్తి రంగు మారింది. తడిసిన పత్తిని ఏరిన రైతులు, దాన�
హృదయ సంబంధిత చిన్నారులకు సత్యసాయి సంజీవని దవాఖానలో అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని సిద్దిపేట పోలీస్ కమిషనర్ విజయ్కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని సత్యసాయి సంజీవని దవాఖానల
సిద్దిపేట జిల్లా కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాకు వెళ్లే కాలువ తూమ్ను జిల్లా కలెక్టర్ హైమావతి గురువారం సందర్శించారు. వరికోతలు చేతికి వస్తున్నందున ఆ జిల్లా రైతుల విజ్ఞప�
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ పరిధిలోని ఆరపల్లిలో సింగిల్విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులకు తిప్పలు తప్పడం లేదు. ఈ కొనుగోలు కేంద్రంలో పది రోజులకు ముందు నుంచే రైతులు
వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పంట తడవడంతో మొలకలు వచ్చి మరింత నష్టపోయామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాక మార్కెట్యార్డులో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు సోమవారం ఆందోళనకు దిగా రు. అధికారుల నిర్లక్ష్యం వల్ల కొనుగోలు చేయక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కన్నీరు పెట్టుకున్నారు. మర�
ప్రమాదాలకు గురైన బాధితలను ప్రాణాపాయ స్థితిలో అత్యవసర సేవలందించేందుకు 108 అంబులెన్స్ లేక సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.సాధారణంగా ప్రతి మండలానికి ఒక ప్రాథమిక ఆర�
జాతీయస్థాయి పుట్బాల్ పోటీల్లో తెలంగాణ జట్టు తరపున ఆడుతున్న సిద్దిపేట జిల్లా క్రీడాకారుడు ఆనస్ సత్తా చాటుతున్నాడు. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్లో జరుగుతున్న నేషనల్ సబ్ జూనియర్ అండర్- 13 టోర్నీలో
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు వెంటనే జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. నిరుద్యోగులతో ఆటలాడిన ఏ ప్రభుత్వం కూడా మనుగడ కొనసాగించలేదని హెచ్చరించారు.
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని మల్లంపల్లి గ్రామానికి చెందిన పుల్లూరి రామకృష్ణ(25) వరదలో కొట్టుకుపోయి మృతిచెందాడు. మృతదేహాన్ని శుక్రవారం రైతులు పొలాల్లో గుర్తించారు. గ్రామస్తులు, పోలీసుల వివరాల ప�
మొంథా తుపా ను కారణంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో పంటలు దెబ్బతినడంతో పాటు ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని, ప్రభు త్వం నిర్లక్ష్యాన్ని వీడి యుద్ధప్రాతిపదికన నష్టం అంచనా వేసి పరిహారం చెల్లిం�