గులాబీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో కేసీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా కేసీ�
ప్రజా ప్రభుత్వంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని గొప్పలు చెప్పుకొంటున్నన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కాగా, అధికారులకు, అధికార పార్టీ నాయకులకు నిరుపేద దళిత మహిళ కనిపించడం లేదా అంటూ స్థానిక
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రంలోని ఒక్కో ప్రదేశానికి ఒక్కో చరిత్ర, ప్రత్యేకత ఉంది.అందులో స్వామి వారి అభిముఖానికి ఎదురుగా మండపం ముందు భాగంలో ఉన్న గంగరేగు చెట్టు భక్తుల పాలిట �
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్షీపూర్కు చెందిన ఏడేండ్ల చిన్నారి నిహత్ సంగీంతలో ప్రతిభ కనబరిచి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాందించినందుకు గ్రామస్తులు అభినందించారు. ఫిబ్రవరి 2
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని రాజగోపాలపేట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్-2026 ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రారంభమైంది.మే 29 నుంచి జూన్ 1 వరకు నాలుగు రోజుల పాటు స్లాట్ విధానంలో ధ్రువపత్రాల పర�
సిద్దిపేట జిల్లా గజ్వేల్లో అత్యాధునిక హంగులతో కోర్టు భవన నిర్మాణానికి బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అప్పట్లో కోర్టు భవన నిర్మాణ పనులను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయన్ చేతుల మ
Wine Shop | అసలే ఎండాకాలం... కొద్ది రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. దీంతో మందుబాబులు దూప తీర్చుకోవడానికి బీర్లు తెగ తాగేస్తుండంతో డిమాండ్ పెరిగింది. సిద్దిపేట జిల్లాలో 93 మద్యం షాపులు, 15 బార్లు ఉన్నాయి. జనవరి, ఫిబ్
ధాన్యం కొనుగోలులో తీవ్ర జాప్యం రైతులను కన్నీరు పెట్టిస్తున్నది. 45 రోజులు దాటినా గన్నీ బస్తాలు ఇస్తలేరని, కాంటా పెడ్తలేరని, కొన్ని చోట్ల తూకం వేసినా బస్తాలను తరలించేందుకు లారీ రావడం లేదని రైతులు మండిపడుత�
సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం లద్నూర్ గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో ప్రమాదవశాత్తు ధాన్యం బస్తాలు మీద పడడంతో గాయపడిన వారిని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ మండల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మద్దూరు ప�
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో దొంగలు హల్చల్ చేస్తున్నారు. రాత్రివేళ ఎవరూ లేని సమయంలో మొక్కజొన్న, పొద్దుతిరుగుడు పంటలు ఎత్తుకెళ్తున్నారు. తన మొక్కజొన్న బస్తాలు ఎత్తుకెళ్లి�
అప్పులబాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకున్నది. పోలీసుల వివరాల మేరకు.. జగదేవపూర్ మండలం నిర్మల్నగర్కు చెందిన కర్రె మల్లేశం (48) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో గందరగోళ పరిస్థితి నెలకొంది. యార్డులోని గోదాములకు హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల్లోని కొనుగోలుకేంద్రాల నుంచి ధాన్యం బస్తాలు తరలించే ప్రక్రియలో