సిద్దిపేట జిల్లా కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ సభ రసాభాసగా మారింది. ప్రారంభోత్సవ సభకు హాజరైన కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు రఘునందన్రావు, చామల కిరణ్కుమార్రెడ్డి, రాజ్య�
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో స్విమ్మింగ్ పూల్ లేక ఈత నేర్చుకోవడానికి ఇక్కడి యువతతో పాటు పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతేడాది జూలై 7న హుస్నాబాద్ మినీ స్టేడియాన్ని పరిశీలించిన సందర్భ�
నలభై ఏండ్లు దాటిన మహిళలు క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరానికి హాజరై పరీక్షలు చేయించుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు సూచించారు.ఈ నెల 29న సిద్దిపేట విపంచి కళానిలయంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత�
ప్రజల దశాబ్దాల కలైన మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వేలైన్ కేసీఆర్ కృషితో చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ రైల్వేలైన్ పనులు సిద్దిపేట వరకు పూర్తికావడంతో గజ్వేల్, సిద్దిపేట వరకు రైలు పరుగులు తీస్త
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి రైల్వేస్టేషన్లో చేపట్టిన ఏర్పాట్లను గురువారం దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు పరిశీలించారు. స్టేషన్లో ముగిసిన పనులు, ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలు, భద్రతా ఏర్పా
తెలంగాణ సంస్కతీ సంప్రదాయాలకు ప్రతీకైన సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం కాంగ్రెస్ పాలనలో నిర్లక్ష్యానికి గురవుతున్నది. ఆలయ అభివృద్ధిని రేవంత్ సర్కారు విస్మరిస్తుండడంతో అసౌకర్�
అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి సూచించారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి మంగళవారం సిద్దిపేట జిల్లా రాయపోల్లోని రైతు వేదికలో �
అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం దాచారంలో చోటుచేసుకున్నది. సీఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కర్రోల్ల స్వామి (24) తనకున్న ఎకరంతోప�
సిద్దిపేట జిల్లా బెజ్జంకిలోని మోడల్ స్కూల్ ఇన్చార్జి ప్రిన్సిపాల్, పీఈటీలపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, పిల్లలు పాఠశాల ఎదుట సోమవారం బైఠాయించి ఆందోళన దిగారు. పీఈటీ కనకారెడ్డి అసభ్యంగా ప్రవర్�
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి క్షేత్ర సమీపంలోని ఓ ఫామ్హౌస్లో చేర్యాల మండలానికి చెందిన యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకుడు రాసలీలల కోసం ఓ యువతిని తీసుకువెళ్లగా పోలీసులకు పట్టుబడ్డాడు.
రేవంత్రెడ్డికి రాజకీయం తప్ప ప్రజల ప్రయోజనాలు, రైతుల ప్రయోజనాలు, తెలంగాణ ప్రయోజనాలు పట్టవని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ విమర్శించారు. కాళేశ్వరం వద్ద కండ్ల ముందు గోదావరి జలాలు ఆంధ్రాకు తరలిపోతుంటే, రే�
కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా రిజర్వాయర్లు నింపి, రైతులకు సాగునీరు ఇవ్వాలనే డిమాండ్తో రైతులతో కలిసి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లాలో ఆదివారం రైతు మహాపాదయాత్ర చేపట్టనున్నారు.
అసలే మెట్ట ప్రాంతం... వర్షాధారం తప్ప ఏ ఇతర ప్రత్యామ్నాయ సాగునీటి వసతులు లేని కరువు పీడిత ప్రాంతం... ఒకప్పుడు తాగేందుకు నీళ్లు లేక అల్లాడిన ప్రాంతం... తీవ్ర కరువు పరిస్థితులను ఎదుర్కొని పశువులను కాపాడుకునేంద
సిద్దిపేట జిల్లాలో వ్యవసాయానికి సరిపడా త్రీఫేజ్ కరెంట్ సరఫరా కాకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో ఈ వానకాలం 3.50లక్షల ఎకరాల్లో రైతులు వరిసాగు చేసేందుకు నారుమడులు సిద్ధం చేసుకున్నార�
భారీ పరిశ్రమలు వస్తే స్థానిక యువతకు ఉపాధి దొరకడంతో పాటు గ్రామాలు అభివృద్ధి చెందుతాయని భావించిన సిద్దిపేట జిల్లా బెజ్జంకి, కోహెడ మండలాల ప్రజల ఆశపై పిడుగుపడ్డట్టు అయ్యింది. ఈ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రె�