సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణ ప్రజలతో పాటు చేర్యాల ప్రాంత ప్రజలకు అన్నీ ఒకే చోటే లభించే విధంగా బీఆర్ఎస్ హయాంలో పట్టణంలో వెజ్-నాన్వెజ్ మార్కెట్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది. చేర్యాలలోని అంగ�
సిద్దిపేట జిల్లా మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లోని పలు చెరువులు, చెక్డ్యామ్లు, కుంటలు మత్తడిదుంకుతున్నాయి. గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి తోడు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటితో చెరువులు, కుంటల�
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అభివృద్ధి పనులకు సిద్దిపేట కలెక్టర్ హైమావతితో కలిసి శంకుస్థాపన చేశారు. మండలంలోని బొడిగప
రాష్ట్రంలోని యూరియా సంక్షోభానికి ముమ్మాటికీ రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారే కారణమని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. కాంగ్రెస్ చేతగాని, దద్దమ్మ పాలనతోనే పంట పొలాల్లో ఉండాల్సిన రైతులు రోడ్ల వెంట బా�
యూరియా కోసం రైతులు ఇక్కట్లు పడుతున్నారు. పీఏసీఎస్ కేంద్రాల వద్ద రాత్రి నుంచే పడిగాపులు కాస్తున్నారు. అక్కడే టిఫిన్ బాక్సులు తెచ్చుకుని భోజనాలు చేస్తున్నారు. మంచాలు తెచ్చుకుని నిద్రిస్తున్నారు. ఇంటిల
డంపింగ్ యార్డు నుంచి వచ్చే దుర్గంధంతో అనారోగ్యం పాలవుతున్నామని, భూగర్భ జలాలు సైతం కలుషితమవుతున్నాయని వెంటనే డంపింగ్ యార్డును గ్రామం నుంచి తరలించాలని సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలంలోని బుస�
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో 50 కాటేజీల నిర్మాణ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. అధికారుల పట్టింపులేని తనంతో ఏండ్లుగా పనులు సాగుతూనే ఉన్నాయి. భక్తుల సౌకర్యార్థం బీఆర్ఎస్ హయాంలో
రాష్ట్రంలో భూగర్భ జలాలు నిరుటి కంటే గణనీయంగా పెరిగాయి. భూగర్భ జలశాఖ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. గత నెలలో రాష్ట్ర సగటు భూగర్భ జల మట్టం 5.78 మీటర్లుగా ఉన్నది. ఇది నిరుడు ఆగస్టుతో పోలిస్తే 1.06 మీటర్లు, ఈ ఏడ�
కాళేశ్వరం ప్రాజెక్టుపై వేసిన ఘోష్ కమిషన్ పేరుతో ఉద్యమనేత కేసీఆర్పై కాంగ్రెస్, బీజేపీ కుట్రలు చేస్తే తెలంగాణలో మరో ఉద్యమం తప్పదని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి ప�
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఆర్టీసీ బస్టాండ్ అస్తవ్యస్తంగా తయారైంది. ఇటీవల రూ.2కోట్లతో ఆధునీకరించినప్పటికీ బస్టాండ్లో ఇబ్బందులు తప్పడం లేదు. చిన్నపాటి వర్షానికే చెరువును తలపిస్తున్న ఈ బస్టాండ్ �
సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని అనంతసాగర్లో డెంగీతో బోనగిరి యశ్వంత్(10) శుక్రవారం మృతిచెందాడు. వివరాలు.. యశ్వంత్కు రెండు రోజుల క్రితం జ్వరం రావడంతో అతని తండ్రి కిష్టయ్య కుకునూరుపల్లెలో వైద్యం చ�
ఆర్థిక ఇబ్బందులతో సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లా ధర్మాజీపేటకు చెందిన దివిటి కనకరాజు (36) తనకున్న ఎకరన్నరం భూమిలో వ్యవసా