సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో మొంథా తుపాన్ ప్రభావంతో నష్టపోయిన దెబ్బతిన్న, జరిగిన ఆస్తి నష్టం, వర్షపునీటి పరిస్థితులను సీఎం రేవంత్రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం ఏరియల్ వ్యూ ద్వారా పరిశీల�
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్లో చెత్త సేకరణకు ఉపయోగిస్తున్న వాహనాలు తరుచూ మొరాయిస్తున్నాయి. మున్సిపల్ పరిధిలో చెత్త సేకరణ, తాగునీటి సరఫరా తదితర పనులకు 10 ఆటోలు, 6 ట్రాక్టర్లు వినియోగిస్తున్నా
వరద ఉధృతికి వాగులో గల్లంతై మరణించిన కల్పన,ప్రణయ్ దంపతుల మృతదేహాలు దొరికాయి. కడదాక కలిసి ఉంటామని పెళ్లినాటి బాసలు నిజం చేస్తూ ఒక్కరితోడుగా ఒకరు చావులోనూ కలిసిపోయారు. అర్ధాంతరంగా ఈ యువజంట జీవితం ముగిసిప�
తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకొనేందుకు అత్తగారి ఇంటి నుంచి భర్తతో కలిసి సంబురంగా బయలుదేరిన ఆమె, తల్లిగారి ఇంటికి చేరకముందే మార్గమధ్యలో దంపతులిద్దరూ వరద ప్రవాహంలో గల్లంతయ్యారు. ఈ ఘటన ఇరు కుటుంబాల్లో విష�
మొంథా తుఫాన్తో కురిసిన భారీ వర్షానికి సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బుధవారం జలదిగ్బంధంలో చిక్కుకుంది. వరి, మొక్కజొన్న,పత్తి పంటలు నేలకొరిగాయి. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. వడ�
ముంథా తుఫాన్ సిద్దిపేట జిల్లా రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. భారీ వర్షాలకు పెద్దఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. ఎక్కడ చూసినా నేలకొరిగిన పంటలే కనిపిస్తున్నాయి. కొనుగోలు కేంద్రా ల్లో ధాన్యం తడిసి ముద్�
కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన రైతుబజార్ భవనం ఎందుకూ పనికి రాకుండా పోతున్నది. అధికారుల అలసత్వం, స్థానిక ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యంతో భవనాన్ని లక్షణంగా వదిలేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్�
జోర్డాన్ దేశంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న 12 మంది తెలంగాణ వాసుల కష్టాలు, కన్నీళ్లపై చలించిన మాజీమంత్రి హరీశ్రావు స్పందించి, వారికి సంబంధించిన జరిమానా చెల్లించి, దేశానికి రప్పించి, ప్రత్యేక వాహనాల్లో సుర
బిడ్డ పెండ్లి, ఇతరత్రా అవసరాలకు అప్పులు అయ్యాయి. అప్పులు తీర్చి, ఆర్థికంగా నిలదొక్కుకోవాలని భావించి ఎన్నో ఆశలతో జోర్డాన్ దేశానికి వెళ్లిన భూంపల్లికి చెందిన బొమ్మనమైన పోచయ్యకు కాలం కలిసిరాలేదు. జోర్డా�
ఫైనాన్స్ వేధింపులు తాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా కేంద్రం సమీపంలో ఎల్లుపల్లిలో చోటుచేసుకున్నది. సిద్దిపేట త్రీటౌన్ పోలీసుల కథనం ప్రకారం..
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుండారంలో మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వ్యవసాయ క్షేత్రంలోని ఇంటిపై కాంగ్రెస్ నాయకులు రాళ్ల దాడికి పాల్పడ్డారు.