సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని వివిధ గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. చేతికొచ్చిన పంటలు ఎండిపోతుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిథ్యం వహిస్�
పాలకుల నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీనత ఇసుక మాఫియాకు వరంగా మారింది. సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం జాలపల్లి, నంగునూరు మండలం ఖాతా గ్రామాల మధ్య పెద్దవాగుపై నిర్మించిన చెక్డ్యామ్ ఇప్పుడు ఇసుక మాఫియా చేత�
సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని కొండాపూర్లో నీళ్లు లేక ఎండిపోయిన పంటలను బీఆర్ఎస్ ధూళిమిట్ట మండల అధ్యక్షుడు మంద యాదగిరి ఆధ్వర్యంలో సోమవారం బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు.
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో సాగునీటి కొరత, కరెంటు కష్టాలతో రైతు లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బావులు, బోర్లలో నీళ్లు అడుగంటాయి. చేతికందే సమయంలో కండ్ల ముందే పంటలు ఎండుతుండడంతో రైతులు దిక్క
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి పుణ్యక్షేత్రానికి సమీపంలో రాజీవ్ రహదారిని ఆనుకుని నిర్మించిన రైల్వేస్టేషన్ ఎప్పుడు ప్రా రంభమవుతుందోనని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
‘మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి ఫలితంగానే సిద్దిపేట జిల్లా నర్మెట ఆయిల్పామ్ పరిశ్రమ నేడు అందుబాటులోకి వచ్చింది. నాడు ఆయిల్పామ్ సాగు వద్దన్నవాళ్లే.. నేడు ముద్దంటున్నారు.
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో రూ. 300 కోట్లతో బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన టీజీ అయిల్ ఫెడ్ ఆయిల్పామ్ ఫ్యాక్టరీని ఆదివారం సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించారు. ప్రజపాలనలో రైతు ఉత్సవాల
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు కష్టాల్లో పడ్డారు. కూపన్ల ద్వారా ఇసుక అందిస్తామని ప్రభు త్వం చెప్పినప్పటికీ క్షేత్ర స్థాయిలో అధికారులే ఇసుక రవాణాను అడ్డుకుంటున్నారు. ఈ పరిస్థితి నెలకొని ఆరురోజులు గడుస్తున�
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ప్రతి శుక్రవారం జరిగే వార సంత(అంగడి)కి ప్రత్యేకత ఉంది. చుట్టూ 40కిలోమీటర్ల పరిధిలో ఇంత పెద్ద అంగడి మరెక్కడా జరగదు. ఇక్కడికి హుస్నాబాద్ మం డలం నుంచే కాకుండా చుట్టుపక్
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మెట్ట రైతులకు సాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. గౌరవెల్లి రిజర్వాయర్ పూర్తిచేసి కాల్వల ద్వారా సాగునీరు వస్తే పంటలు పండుతాయనే ఆశలు రైతుల్లో రోజురోజుకు ఆవిరైపోతున్నాయి.
సిద్దిపేట జిల్లాకు చెందిన ప్రఖ్యాత కవి, రచయిత, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షుడు డాక్టర్ నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురసా రం వరించింది. ‘కరోనా‘ సమయంలో రచిం చిన అనిమేష దీర్ఘకవితా సంప�
సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని గాగిళ్లాపూర్లో కొన్ని రోజులుగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు వరుసగా కాలిపోతుండడంతో పంట పొలాలు ఎండిపోతున్నాయి. లోవోల్టేజీతో పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయంతో ట్రాన�