సిద్దిపేట జిల్లా పోలీసులు భారీ చోరీ కేసును ఛేదించారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాల్ బుధవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. వివరాలు... దుబ్బాకకు చెందిన చింత రాజ్కుమార్ గతనెల పది రోజులు తీర�
ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడిన చరిత్ర లేదని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మ అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అల్లిపూర్లోని అనంతగిరి రిజర్వాయర్ను బీఆర్
మండలంలోని పోతారం, గుగ్గిళ్ల గ్రామాల శివారులో ఏర్పాటు చేసిన ఇథనాల్ ఫ్యాక్టరీని మూసివేయాలని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో ఇథనాల్ పరిశ్రమ మూసివేయాలని కోరు�
సిద్దిపేట జిల్లా కేంద్ర దవాఖాన సమస్యలకు నిలయంగా మారింది. రోగం నయం చేసుకోవడానికి ఈ దవాఖానకు వస్తే.. ఇక్కడ నెలకొన్న సమస్యలు, అసౌకర్యాలతో రోగులు మరింత సుస్తికి గురవుతున్నారు.
సిద్దిపేట జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థకు చేరాయి. పైకప్పులు పెచులూడుతుండడంతో విద్యార్థులు, టీచర్లు ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. అక్బర్పేట-భూంపల్లి మండలం జంగపల్లి ప్�
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న భక్తులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సమయం ఎట్టకేలకు వ చ్చింది. ఈనెల 26న కొమురవెల్లి రైల్వేస్టేషన్ను కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి, మధ్యప్రదేశ్ సీఎం డాక్టర్ మోహన్య�
విద్యాబుద్ధులు చెప్పే ఉపాధ్యాయులే విద్యార్థుల ఎదుట విచక్షణ కోల్పోయి ఒకరిపై మరొకరు దాడి చేసుకున్న సంఘటన సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని లద్నూర్ ప్రాథమిక పాఠశాలలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. పూర్త�
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు భవనాన్ని ప్రస్తుతం ఉన్న చోటు నుంచి పట్టణానికి దూరంగా తరలించేందుకు సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు విఫలయత్నం చేస్తున్నారు. ఇ�
తొలి సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటే అందరికీ ఎనలేని అభిమానం. సిద్దిపేట జిల్లా మండలంలోని వరికోలు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు మడుపు సంతోష్రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో శుక్రవారం వరినాట్లు వే
కరువు పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో ఆయిల్పామ్ లాంటి పంటలపై రైతులు దృష్టి సారించి అధిక ఆదాయం పొం దాలని రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, గడ్డం వివేక్ పిలుపునిచ్చారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాక ని యోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. గురువారం బీఆర్ఎస్ కార్యాలయంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో
సిద్దిపేట జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టుల పెండింగ్ భూ సేకరణ త్వరగా పూర్తిచేయాలని ఆర్అండ్ఆర్ కమిషనర్ శివకుమార్నాయుడు సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ మినీ �
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ఆర్థిక సాయం కోసం ఎదురుచూసిన లబ్ధిదారులకు చెకులు అందినా అవి నగదుగా మారకపోవడంతో తీవ్ర నిరాశ ఎదురవుతోంది. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి ఆడిటోరియంలో సిద్దిపేట నియోజకవర్�
అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. సోమవారం సిద్దిపేట జిల్లా ములుగులో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఆయన పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ�