కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ నెల 27న మల్లన్న క్షేత్రంలో కల్యాణ వేదిక వద్ద అగ్నిగుండాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.
బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజ లు, రైతులకు వివరించాలని, వడ్లు కొనేలా ప్రతి పంచాయతీ తీర్మానం చేసి, కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని మంత్రి హరీశ్రావు అన్నారు.
కేంద్రంలో అంబానీ, ఆదానీ ప్రభుత్వం మరో తెలంగాణ ఉద్యమంలా కేంద్రంపై పోరాటాలకు కార్యకర్తలు సిద్ధం కావాలి నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ హుస్నాబాద్, మార్చి 24: కేంద్�
మహిళలు స్వయం ఉపాధి కార్యక్రమాలు చేపట్టి ఆర్థిక స్వావలంబన, స్వయం సమృద్ధి సాధించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు.
సీఎం సహాయనిధి నిరుపేదలకు సంజీవనిలా ఉపయోగపడుతున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. బుధవారం సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో 31 మంది బాధితులకు రూ.12,25,500 సీఎంఆర్ఎఫ్ చెక్క�
రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతోందని రాష్ట్ర వైద్య సేవల మౌలిక వసతుల కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. గిరిజనుల రిజర్వేషన్ అమలులో కేంద్ర అవలంబిస్తున్న విధానాలకు నిరసనగా �
మనోహరాబాద్కు మరో రెండు పారిశ్రామిక వాడలు భూ సేకరణలో నిమగ్నమైన రెవెన్యూ అధికారులు సహకరిస్తున్న రైతులు, గ్రామస్తులు ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారానికి సిద్ధంఅంటున్న రైతులు స్థానికులకు ఉపాధి అవకాశాలు రంగ
తెలంగాణపై కేంద్రం అక్కసు వెళ్లగక్కుతున్నదని, రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. బుధవారం గజ్వేల్లోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఎమ్మె
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి చొరవతో ఎట్టకేలకు పోస్టల్శాఖ సిబ్బంది రామాయంపేట పట్టణంలోని మార్కెట్ స్థలంలో భవన నిర్మాణానికి కొలతలు నిర్వహిస్తున్నారు.