తెలంగాణ ఉద్యమంలో ముందు నిలిచిన ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు, ఇప్పుడు టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీ మద్దతుగా నిలుస్తున్నారు. జాతీయస్థాయిలో ఆ పార్టీ బలోపేతానికి తమవంతుగా విరాళాలు ఇస్తున్నారు. అన్నివర్గాల
దసరా పండుగకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నది. విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు, ఆయా ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం బస్సులను ఏర్పాటు చేస్తున్నది. ఇందుకు జిల్లా వ్యా
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడాన్ని జిల్లాలోని అంగన్వాడీ టీచర్లు, ఆయాలు స్వాగతిస్తున్నారు. మన రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసిన తరహాలోనే అన్ని రాష్ర్టాల్లో అంగన్వాడీ కేంద్రా
సీజనల్ వ్యా ధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండడమే గాకుండా సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు కాలనీల్లో దోమలు వృద్ధి చెందకుండా రసాయనాలను పిచికారీ చేయాలని మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్ పేర్కొన్నా రు.
40కి పైగాగోమాతల సంరక్షణ ఆవుల ఆలనపాలనే దినచర్య ఆవులు.. అతడికి పంచప్రాణాలు.. పిల్లల కంటే ఎక్కువగా చూసుకుంటాడు.. వాటిని విడిచి ఎక్కడికి వెళ్లడు. వాటిని మేతకు తీసుకెళ్లడం.. రాత్రి కట్టేయడం.. పొద్దున్నే ఆవుల పేడ త�
సిద్దిపేట, సెప్టెంబర్ 3: ‘స్వచ్ఛబడి చాలా బాగుంది.. స్వచ్ఛబడిలో కంపోస్టు ఎరువు త యారీ.. ఇక్కడ వివిధ రకాల చెట్లు, పరిసరాలకు ఆకర్షితులయ్యాం.. సిద్దిపేట స్వచ్ఛబడి గురించి పేపర్లో చదివి తప్పకుండా సందర్శించాలన�
లక్ష మొక్కలే ఆయన లక్ష్యం ఆర్టీసీ చిరుద్యోగి ఉన్నతాశయం 48 వేల మొక్కలకు జీవం సేవలకు వృక్షమిత్ర అవార్డు ఆదర్శం పల్లె సత్యనారాయణ కరీంనగర్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీలో ఆయనో చిరుద్యోగి. కానీ, ఆలోచనలు మాత
ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ములుగులో ఇంటింటికీజాతీయ జెండాల పంపిణీ జిల్లాలో వజ్రోత్సవ వేడుకలపై అధికారులతో మంత్రి సమీక్ష స్వాతంత్య్ర స్ఫూర్తి వెల్లివిరియాలని, ప్రతి ఇంటిపై జాతీయ �
జాగ్రత్తలు పాటించాలంటున్న అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే అంతే సంగతులు సమస్యలుంటే దృష్టికి తేవాలని వినతి ఫిర్యాదుకు అందుబాటులో 1912 నంబర్ సిద్దిపేట, జూలై 9 (నమస్తే తెలంగాణ): వానకాలం ప్రారంభమైందంటే వర్షాలు, ఈ�
ఆడబిడ్డల ఆరోగ్య సంరక్షణ కోసం ‘రుతుప్రేమ’ మహిళలు, శిశువులకు వస్త్రంతో తయారైన ప్యాడ్లు, డైపర్లు, సిలికాన్ కప్స్ ఫ్రంట్ లైన్ వర్కర్లు, మహిళా ఉద్యోగులకు పంపిణీ జిల్లా అంతటా విస్తృతంగా అవగాహన సమావేశాలు �