రాష్ట్ర నిధులతోనే కొత్తపల్లి- మనోహరాబాద్ రైల్వేలైన్ నిర్మాణం నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం చేసిన గత ప్రభుత్వాలు గజ్వేల్ రేక్ పాయింట్తో ఉత్తర తెలంగాణకు పుష్కలంగా ఎరువులు మెదక్, సంగారెడ్డిలో రేక�
నేటి నుంచి తొమ్మిదో విడత రైతు బంధు హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు ఎప్పటిలాగానే నేరుగా రైతుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో జమ గత ఎనిమిది విడతల్లో 59,12,281 మంది రైతులకు… రూ. 6,179 కోట్ల 25 లక్షల రైతుబంధు జమ సిద్దిప�
సిద్దిపేట అర్బన్, జూన్ 27 : ‘మనఊరు -మనబడి’ కార్యక్రమం ద్వారా చేపట్టిన పనులు వేగవంతం చేయాలని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అధికారులను ఆదేశించారు. ఆదివారం రాత్రి కలెక్టరేట్లో ‘మనఊరు -�
మీరు ఉద్యోగాలు సంపాదించాలనే ఉచిత శిక్షణ ఏర్పాటు చేశా మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి రామాయంపేటలో అభ్యర్థులకు మెటీరియల్ అందజేసిన రామాయంపేట, జూన్ 27: ఉచిత శిక్షణా శిబిరంలోని అభ్యర్థులందరూ బాగా �
పచ్చదనంతో తెలంగాణ పల్లెలు ఓర్వలేకనే ప్రతిపక్షాల తప్పుడు ప్రచారం ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు కొండపాక మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం కొండపాక, జూన్ 27 : సర్కారు దవాఖానల్లోన�
అందుబాటులోకి రానున్న గూడ్స్ సేవలు ఎరువులు, ఇతర గిడ్డంగుల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు బియ్యం రవాణాకు రైళ్లను వినియోగించనున్న అధికారులు తరలిరానున్న పరిశ్రమలు, మరింత వ్యాపారాభివృద్ధి ఉమ్మడి మెదక్ జిల్�
ధరణికి ముందు జరిగిన తప్పిదాలతోనే చిన్నచిన్న సమస్యలు పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాలతో ములుగులో పైలట్ ప్రాజెక్టు 33 మాడ్యుల్స్తో చాలా సమస్యలు పరిష్కారమయ్యాయి భూ సమస్యల పరిష్కారానికి దళారులను ఆ�
‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ సదస్సు నేడు సిద్దిపేటలోని విపంచి ఆడిటోరియంలో నిర్వహణ పోటీ పరీక్షలపై దిశానిర్దేశం నివృత్తి కానున్న అభ్యర్థుల సందేహాలు అభ్యర్థులకు ఉపయోగపడేలా మెళకువలు హాజరు కానున్న మం�
రూ.563.43కోట్ల విలువ చేసే వడ్లు సేకరణ రైతుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో రూ.300.51 కోట్లు జమ జిల్లాలో 413 కేంద్రాలకు గానూ 79 కేంద్రాలు మూసివేత నాలుగైదు రోజుల్లో అన్ని కేంద్రాల్లో సేకరణ ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్త�
దేశవ్యాప్తంగా 3వ ర్యాంకు అన్నింటిలో ఈ గ్రామం ఆదర్శం మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే సతీశ్కుమార్, గ్రామస్తుల హర్షం అక్కన్నపేట, జూన్ 9: వాళ్లందరిదీ ఒకేమాట.. ఒకేబాట. ఊరు చిన్నది.. ఆలోచనలు పెద్దవి.. లక్ష్యం దిశగా
అధికారం కోసం కాంగ్రెస్ పగటి కలలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు విశ్వసించరు సీఎం కేసీఆర్ పాలన సంక్షేమానికి స్వర్ణయుగం.. అభివృద్ధికి ఆదర్శం ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు సిద్ది�
మద్దూరు(ధూళిమిట్ట), జూన్ 9 : ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన లభిస్తున్నదని జిల్లా సెక్టోరియల్ అధికారి పూర్ణచందర్రావు అన్నారు. గురువారం ధూళిమిట్ట మండలం జాలపల్లిలో జరుగుతున్న బడిబాట �
నిరుపేద వాడలో మెరుగైన సర్కారు వైద్యం రూ.18 లక్షలతో పక్కా భవనం నేడు దవాఖానను ప్రారంభించనున్న ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు సిద్దిపేట కమాన్, జూన్ 9 : ప్రజా ఆరోగ్యానికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధా�
చేర్యాల బీడీ కాలనీ భూములను సమగ్రంగా సర్వే చేయాలి దళితబంధు లబ్ధిదారుల వద్ద డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సర్కారు భూముల్లో బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశాలు చేర్య�