తెలంగాణపై కేంద్రం అక్కసు వెళ్లగక్కుతున్నదని, రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. బుధవారం గజ్వేల్లోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఎమ్మె
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి చొరవతో ఎట్టకేలకు పోస్టల్శాఖ సిబ్బంది రామాయంపేట పట్టణంలోని మార్కెట్ స్థలంలో భవన నిర్మాణానికి కొలతలు నిర్వహిస్తున్నారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో పెరిగిన వంట నూనె ధరలు లీటరు ప్యాకెట్పై 30శాతం పెరిగిన రేట్లు రూ.200కు చేరువలో ఒక్కో లీటర్ ప్యాకెట్.. లబోదిబోమంటున్న జనం చేర్యాల, మార్చి 10 : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మన వంటింటి బడ్జె
‘మా పిల్లలకు అడ్మిషన్ ఇవ్వండి ప్లీజ్.. ఈ యేడాది కాకపోయినా వచ్చే యేడాది అయినా చూడండి’.. అని తల్లిదండ్రులు వేడుకోవడం అక్కడ కనిపిస్తుంది.. అలా అని అది ఏ హయ్యర్ ఎడ్యుకేషన్ సొసైటీ కాదు.. కేవలం ప్రభుత్వ ప్రైమ�
పేద విద్యార్థులకు చదువుకోవాలని శ్రద్ధ ఉన్నా.. వారి ఇంటి ఆర్థిక పరిస్థితులు అంతంతా మాత్రమే ఉండడంతో విద్యార్థులపై తీవ్రమైన ఆర్థిక ప్రభావం చూపడంతో పైచదువులకు దూరమైన వారు ఎందరో వివిధ రంగాల్లో స్థిర పడ్డార�
దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ దళిత ఆర్థిక స్థితిగతులను మార్చేందుకే ప్రతిష్టాత్మకంగా దళితబంధుకు శ్రీకారం చుట్టారని కలెక్టర్ ఎం.హనుమంతరావు పేర్కొన్నారు.