రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో పెరిగిన వంట నూనె ధరలు లీటరు ప్యాకెట్పై 30శాతం పెరిగిన రేట్లు రూ.200కు చేరువలో ఒక్కో లీటర్ ప్యాకెట్.. లబోదిబోమంటున్న జనం చేర్యాల, మార్చి 10 : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మన వంటింటి బడ్జె
‘మా పిల్లలకు అడ్మిషన్ ఇవ్వండి ప్లీజ్.. ఈ యేడాది కాకపోయినా వచ్చే యేడాది అయినా చూడండి’.. అని తల్లిదండ్రులు వేడుకోవడం అక్కడ కనిపిస్తుంది.. అలా అని అది ఏ హయ్యర్ ఎడ్యుకేషన్ సొసైటీ కాదు.. కేవలం ప్రభుత్వ ప్రైమ�
పేద విద్యార్థులకు చదువుకోవాలని శ్రద్ధ ఉన్నా.. వారి ఇంటి ఆర్థిక పరిస్థితులు అంతంతా మాత్రమే ఉండడంతో విద్యార్థులపై తీవ్రమైన ఆర్థిక ప్రభావం చూపడంతో పైచదువులకు దూరమైన వారు ఎందరో వివిధ రంగాల్లో స్థిర పడ్డార�
దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ దళిత ఆర్థిక స్థితిగతులను మార్చేందుకే ప్రతిష్టాత్మకంగా దళితబంధుకు శ్రీకారం చుట్టారని కలెక్టర్ ఎం.హనుమంతరావు పేర్కొన్నారు.
దేశాభివృద్ధిలో తెలంగాణది కీలకపాత్ర మూడు రోజుల పాటు మహిళా ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చేర్యాల, మార్చి 3 : తెలంగాణ అభివృద్ధి చెందడం ప్రధాని మోదీ, అమిత్షాలకు ఇష్టం లేద
సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ రవీందర్రెడ్డి స్వచ్ఛ సర్వేక్షణ్పై ప్రజలకు అవగాహన ప్రశాంత్నగర్, మార్చి 3 : సిద్దిపేట కోమటి చెరువు, రూబీ నెక్లెస్ రోడ్డులో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని స�