దేశానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆదర్శమని, ఆయన చివరి రక్తం బొట్టు వరకు హిందూ సమాజం కోసం పరితపించిన మహోన్నత వ్యక్తి అని ఎమ్మె ల్యే మదన్రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి అన్�
సిద్దిపేట జిల్లాలో టీఆర్ఎస్ పారీ ్ట శ్రేణులందరితో మమేకమై, పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతా.. పార్టీ అధిష్టానం, కార్యకర్తలకు వారధిగా ఉంటూ పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా.. గ�
కోహెడ ప్రాంత అభివృద్ధికి సమ్మక్క-సారలమ్మల ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్ అన్నారు. శుక్రవారం మండలంలోని తంగళ్లపల్లి వింజపల్లి గ్రామాల్లో జరిగిన సమ్మక్కసా�
సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లా పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేయాలని అధికారులను సీపీ శ్వేత, అదనపు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్ ఆదేశించారు.
మండలాన్ని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు సహకారంతో ఆదర్శంగా మార్చుకుందామని జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ అన్నారు. శుక్రవారం చిన్నకోడూరు మండల సాధారణ సర్వసభ్య సమావేశాన్ని ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి అధ�
గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృ ష్టికి తెచ్చి వాటి పరిష్కారానికి ప్రజాప్రతినిధులు కృషి చేసేందుకు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్ అన్నారు. ఎంపీప
వైద్యులు ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని మున్సిపల్ చైర్పర్సన్ రజితావెంకట్ అన్నా రు. శుక్రవారం హుస్నాబాద్లో డాక్టర్ గాజర్ల దీప్తి నిర్వహించే నారాయణ హోమియో క్లినిక్ను ప్రారంభించారు.
అంతర్జాతీయ స్థాయిలో యువత రాణించాలి:మంత్రి హరీశ్రావు సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని అట్టహాసంగా క్రీడాపోటీలు గజ్వేల్, ఫిబ్రవరి17: అంతర్జాతీయ స్థాయిలో క్రీడాహబ్ను గజ్వేల్లో నిర్మించను�
ప్రభుత్వ బీఎస్సీ నర్సింగ్ కళాశాల తరగతులను ఈ విద్యా సంవత్సరం మార్చి నుంచే ప్రారంభిస్తున్నట్లు ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీ రు హరీశ్రావు తెలిపారు. సోమవారం సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో నర్సి�
మద్దూరు(ధూళిమిట్ట), ఫిబ్రవరి14: మినీ మేడారం ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం పరిధిలోని కూటిగల్ సమ్మక్క-సారలమ్మ జాతరకు కమిటీ సభ్యులు ఆలయాన్ని ముస్తాబు చేశారు. రెండేండ్లక�
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జునస్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. 5వ వారానికి కరీంనగర్, మెదక్, వరంగల్ పూర్వ జిల్లాల నుంచి సుమారు 30 వేల మందికి పైగా భక్తులు మల్లన్న క్�