బడి కోసం లక్షలాది రూపాయల విరాళం వసతుల కోసం రూ.10లక్షల ఫిక్స్ డిపాజిట్ కంప్యూటర్ గది, అదనపు గదులు, ప్రహరీ నిర్మాణం విద్యార్థులకు అందుతున్న నాణ్యమైన విద్యాబోధన చేర్యాల, జనవరి 28 : విద్యాబుద్ధులు నేర్పి తన ఎ�
మార్చి 5లోగా గ్రౌండింగ్ పూర్తిచేయాలి లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా రూ.9.90 లక్షలు రూ.10వేలతో దళిత రక్షణ నిధి ఏర్పాటు డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తయిన చోట లబ్ధిదారులకు అందించాలి మెదక్-సిద్దిపేట-ఎల్క�
జిల్లాలో దళితబంధు లబ్ధిదారుల ఎంపికకు కసరత్తు ఎమ్మెల్యేల నేతృత్వంలో అధికారులకు దిశానిర్దేశం తొలి విడుతలో ప్రతి నియోజకవర్గానికి 100 మందికి యూనిట్లు సిద్దిపేట జిల్లాలో 1,87,508 ఎస్సీ జనాభా లబ్ధిదారుడు ఇష్టం వచ
కార్యకర్తలకు తగిన గుర్తింపు అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ మునిపల్లి, జనవరి 24: ఇంటింటికీ మిషన్ భగీరథ తాగునీరు అందిస్తామని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. సోమవారం మండలంలోని తక్కడపల�
రాష్ట్రవ్యాప్తంగా 29లక్షల కుటుంబాల సర్వే పూర్తి ఐదు రోజుల్లో వందశాతం సర్వే పూర్తిచేస్తాం.. అందుబాటులో 55వేల బెడ్లు, ఆక్సిజన్ లక్షణాలు ఉంటే వైద్యులను ఆశ్రయించాలి.. ఆందోళన అవసరం లేదు.. ప్రభుత్వం అండగా ఉంటుంద
మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే పునరుద్ధరణ పనులు మెరుగు పడనున్న రవాణా సౌకర్యం సిద్దిపేట, జనవరి 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ �
ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధం ప్రజలు భయాందోళన చెందొద్దు ప్రైవేట్ దవాఖానలకు వెళ్లొద్దు అందరూ టీకా తీసుకోవాలి.. వ్యాక్సిన్ రక్షణ కవచం వ్యాధి లక్షణాలు ఉన్న వారికి హోం ఐసొలేషన్ క
మెదక్-సిద్దిపేట-ఎల్కతుర్తి హైవేకు కేంద్రం గ్రీన్సిగ్నల్ 134 కిలోమీటర్ల మేర రోడ్డు రెండు బిట్లుగా అభివృద్ధి విస్తరణ పనులకు రూ.882 కోట్లు మంజూరు తొలి విడుతలో సిద్దిపేట-ఎల్కతుర్తి వరకు రూ. 578.85 కోట్లతో చేపట్ట
ఉమ్మడి మెదక్ జిల్లా కర్షకుల ఖాతాల్లోకి రూ.908కోట్లు సిద్దిపేట జిల్లాకు రూ.345.33 కోట్లు మెదక్ జిల్లాకు రూ.192.90 కోట్లు సంగారెడ్డి జిల్లాలో రూ.370.74 కోట్లు యాసంగి పెట్టుబడి జమ చేసిన సర్కారు ఆనందంలో అన్నదాతలు సిద్ద�
అప్రమత్తంగా ఉన్నాం.. అన్ని చర్యలు తీసుకుంటున్నాం ప్రజలు భయాందోళన చెందొద్దు కొవిడ్ నిబంధనలు తప్పక పాటించాలి ప్రభుత్వ దవాఖానల్లో ఆక్సిజన్, ఐసీయూ బెడ్లు సిద్ధం అందుబాటులో కరోనా పరీక్ష, హోం ఐసొలేషన్ కిట�
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయం పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఎంతో ప్రయోజనం ‘మన ఊరు..మనబడి’ కార్యక్రమం కింద మౌలిక వసతుల కల్పన సర్కారు బడుల�
317 జీవోను అడ్డుకుంటే కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టడమే.. బండి సంజయ్.. కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబడుతున్నావా.. బీజేపీ పాలిత రాష్ర్టాల కంటే ముందంజలో తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడం బీజేపీకి ఇష్టం లే