గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. గ్రామాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం అధిక నిధులు మంజూరు చేసి గ్రామాల రూపురేఖలను మార్చుతున్నది. పల్లెప్రగతితో గ్రామాల్లో కొత్త వ�
మండలంలోని దిలాల్పూర్ గ్రామాన్ని ఆదివారం కేంద్ర స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ బృందం సభ్యురాలు అంజలి సందర్శించారు. పల్లె ప్రగతి కింద గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులు, స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాలను ప�
కోనాయిపల్లి వేంకటేశ్వర ఆలయం పునఃప్రతిష్ఠాపనోత్సవాలకు సిద్ధమైంది. నేటి నుంచి 16వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించేందుకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు కృషితో రూ.3.50 కోట్ల ని
హుస్నాబాద్ దవాఖానకు మహర్దశ పట్టనున్నది. రాష్ట్ర ఆరోగ్య, ఆర్థికశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ఇటీవల హుస్నాబాద్ పర్యటన సందర్భంగా దవాఖానకు వరాల జల్లు కురిపించారు. సాధారణ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంగా ఉన్న ద
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సిద్దిపేట కాల్పుల దోపిడీ ఘటనను పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. దోపిడీకి పాల్పడింది ఇద్దరు కాదు.. నలుగురు అని నిర్ధ్దారించారు. నిందితులందరూ బంధువులే.
ఆయిల్పామ్ సాగుతో రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని, ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేందుకు రైతులు ముందుకు రావాలని ఎమ్మెల్సీ వంటేరి యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డిలు అన్నారు. సోమవార�
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని గుంటిపల్లి సబ్బండ కులవృత్తుల గ్రామం. పాడి పశువులు, గొర్రె, మేకల పెంపకం, వ్యవసాయం, కూరగాయల సాగుతో పాటు గ్రామంలో పెద్ద మొత్తంలో మత్స్యకారుల కుటుంబాలు ఉన్నాయి.
కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం అన్ని ధరలు పెంచడంతో పాటు సబ్సిడీల్లో కోతలు విధిస్తూ రైతులు, సామాన్యులను అన్ని విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నదని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు �
రైల్వేలైన్ నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం మరువలేనిదని రైల్వే శాఖ ఇప్పటికే కితాబిచ్చిందని, మనోహరాబాద్ రైల్వేలైను పనులు వేగవంతం చేయాలని మంత్రి తన్నీరు హరీశ్రావు అధికారులను ఆదేశించ�
అంబేద్క ర్ తర్వాత దళితుల అభ్యున్నతికి పరితపిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మేర్గు మహేశ్ అన్నారు. శుక్రవారం సిద్దిపేటలోని మంత్రి హరీశ్రావు నివాసంలో టీఆర్ఎస్వీ
సైబర్ నేరస్తుని వలకు చిక్కి డబ్బులు పోగొట్టుకున్న బాధితుడు జాతీయ హెల్ప్లైన్ నంబర్కు ఫిర్యాదు చేసి డబ్బులను తిరిగి రప్పించుకున్నాడు. ఫిర్యాదు చేసిన 24 గంటల్లోనే పోలీసులు సకాలంలో స్పందించి బాధితుడిక
Minister Talasani | తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నే దేవాలయాలు అభివృద్ధి చెందుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న, కొండ పోచమ్మ అమ్మవారిని ఆదివారం కుటుంబ సభ్యులతో కలి�