టీఆర్ఎస్ రైతు ప్రభుత్వం.. రైతులకు మేలు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యం. కేంద్రం తెలంగాణ రైతులు పండించిన యాసంగి ధాన్యా న్ని కొనుగోలు చేయమని తేల్చిచెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం కేస�
సిద్దిపేట : సిద్దిపేటను మరో అవార్డు వరించింది. చిన్నారులకు వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేయడం లక్ష్యంలో భాగంగా ప్రారంభించిన మిషన్ ఇంద్ర ధనుష్ కార్యక్రమం అమలులోజిల్లా సత్తా చాటింది. వివిధ కారణాల వల్ల వ్
‘కష్టంగా కాదు.. ఇష్టపడి చదువండి.. దించిన తల ఎత్తకుండా చదివితే జీవితాంతం తలెత్తుక బతుకుతారు’. ఉద్యోగం సాధించినప్పుడే శిక్షణా శిబిరానికి నిజమైన సార్థకత అని, అవనిగడ్డ, హైదరాబాద్ శిక్షణా కేంద్రాల కంటే సిద్ద�
ఇంగ్లిష్లో విద్యార్థులకు విద్యాబోధనను చక్కగా నేర్పించా ల్సిన బాధ్యత ప్రతి ఉపాధ్యాయుడిపై ఉంటుందని కేఆర్పీ అంజుమ్, ఆర్పీలు అంజు, బసిరా, ప్రభాకర్ సూచించారు.
కరువు నేల దృశ్యం మారింది.. సీఎం కేసీఆర్ అపరభగీరథ ప్రయత్నంతో ఉమ్మడి జిల్లా పచ్చగా మారుతున్నది. ఒకవైపు ఎండ అగ్గి కురిపిస్తుండగా, మరోవైపు ఎటు చూసినా గోదారమ్మ పరుగులు పెడుతూ జలసవ్వడులు చేస్తున్నది.
కేంద్ర ప్రభుత్వ విధానాలతో ప్రజలపై మోయలేని భారం పడుతున్నది. పెట్రో, డీజిల్, గ్యాస్ ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. వీటి ప్రభావంతో నిత్యావసర వస్తువుల ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి.
స్త్రీనిధితో స్వశక్తిగా ఎదిగిన మహిళలు లక్ష్యాన్ని మించి స్త్రీనిధి రుణాల పంపిణీ, రికవరీ రాష్ట్రంలో రెండు, జిల్లాలో మొదటి స్థానంలో నిలిచిన అక్కన్నపేట మండలం మంత్రి దయాకర్రావు, ఉన్నతాధికారుల చేతుల మీదుగ
సక్సెస్బాటలో నెంటూర్ ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ అంచనాలకు అద్దంపడుతున్న విద్యావిధానం యేటా 95శాతం పైగా ఉత్తీర్ణత వర్గల్, మార్చి 31 : సమగ్ర విద్యాభివృద్ధే టీఆర్ఎస్ ప్రభుత్వధ్యేయం సంక్షేమ పథకాలను సమర్థవం
రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాల్సిందేనని, ఎలాంటి నిబంధనలు పెట్టకుండా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు.
గ్రామీణ ప్రాంతాలకు ప్రాధాన్యతనిస్తూ యువ విద్యార్థుల్లో అంతరిక్ష పరిజ్ఞానం, సాంకేతికపై ఆసక్తిని మరింత పెంచేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కృషి చేస్తోంది.
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పీఏసీఎస్ చైర్మన్ కన్నయ్యగారి హరికృష్ణారెడ్డి అన్నారు. గురువారం పీఏసీఎస్ కార్యాలయంలో పాలకవర్గ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం సిద్దిపేట, మార్చి 31 : తెలంగాణలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ కడవేర్గు మంజులారాజనర్సు డిమాండ్ చేశారు. గురువ�