ఎక్కడ చూసినా పరిశుభ్ర వాతావరణం చెత్త సేకరణ, డంపింగ్ యార్డు నిర్వహణలో ఆదర్శం జిల్లాలోనే ఆదర్శ పల్లె ప్రకృతి వనం సర్పంచ్ ప్రత్యేక శ్రద్ధతో పచ్చదనం జీపీ పాలకవర్గం పనితీరుపై గ్రామస్తుల హర్షం హుస్నాబాద్
గజ్వేల్ రూరల్, మే 24 : రైతులు మీ సేవా కేంద్రాల్లో ఈ-కేవైసీ నమోదు చేసుకోవాలని ఏడీఏ బాబూనాయక్, ఏవో నాగరాజు సూచించారు. మంగళవారం గజ్వేల్, పిడిచేడ్, బయ్యారం, బెజుగామ గ్రామాల్లో రైతులకు పీఎం కిసాన్ పథకంపై అధి
సిద్దిపేట, మే 24 : అత్యవసరమైతేనే ప్రైవేటు దవాఖానకు పోవాలని, సిద్దిపేట ప్రభుత్వ దవాఖానలో అన్ని రకా ల సేవలు అందుబాటులో ఉన్నాయని, త్వరలోనే క్యాత్ల్యాబ్ అందుబాటులోకి తేనున్నామని మంత్రి తన్నీరు హరీశ్రావు స�
కనిపించని లింకు రోడ్లు.. ప్రమాదాల బారిన వాహనదారులు పోలీసులు హెచ్చరించినా పట్టించుకోని పలువురు రైతులు రామాయంపేట, మే 21 : రోడ్లపై పంట నూర్పిళ్లు ప్రమాదాలను కొనితెస్తున్నాయి. యాసంగి, వానకాలం సీజన్లలో పంటలు చ�
రేపటి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు పరీక్ష కేంద్రాలను పరిశీలించిన ఇన్చార్జిలు మండల కేంద్రాల్లో పోలీసు బందోబస్తు హాల్టికెట్లు అందజేస్తున్న హెచ్ఎంలు రామాయంపేట/ చిలిపిచెడ్/ టేక్మాల్, మే 21 : ఈ నెల 23 (�
నాలుగు విడతల్లో అభివృద్ధి రేఖలు ఈనెల 20 నుంచి ఐదో విడత కార్యక్రమం గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రణాళికలు ఆరోగ్య గ్రామాలు.. పచ్చని వాతావరణంలో పల్లెలు ఊరూరా డంపింగ్ యార్డులు,వైకుంఠధామాలు నర్సరీలు, ట్రాక్�
కోహెడ, మే 17 : దళితబంధుతో దళితులు ఆర్థికాభి వృద్ధి సాధించాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్కుమార్ పిలుపునిచ్చారు. మండలంలోని తంగళ్లపల్లిలో ఇటీవల కురిసిన వర్షాలకు మోయతుమ్మెద వాగు వద్ద ప్రమా దవశాత్తు మామ, అ�
హుస్నాబాద్, మే 17: ఉచిత శిక్షణ శిబిరాలు నిరుపేదలకు ఉపయోగకరంగా ఉంటాయని సిద్దిపేట అడిషనల్ డీసీపీ ఎస్ మహేందర్ అన్నారు. హుస్నాబాద్లో టెట్ కోసం ప్రిపేరయ్యే అభ్యర్థుల కోసం ప్రభుత్వ ఉపాధ్యాయుడు మల్కిరెడ్
సిద్దిపేట టౌన్ : ఇష్టంలేని పెండ్లి చేశారని ఓ మహిళ ప్రియుడితో కలిసి పెండ్లయిన నెలన్నరకే భర్తను హత మార్చింది. భర్తను అడ్డు తొలగించుకొకునేందుకు నెలన్నరలోనే రెండుసార్లు హత్యాయత్నం చేయడం గమనార్హం. సిద్దిప�
సిద్దిపేటకు కొద్ది రోజుల్లోనే రైలు రాబోతుందని మంత్రి హరీశ్రావు అన్నారు. గురువారం సిద్దిపేట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, అర్బన్ తహసీల్దార్, మార్కెటిం
వివిధ రకాల పండ్లు, ఉద్యానవన మొక్కల అభివృద్ధిని చేస్తున్న సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్సీ పనితీరు ఎక్సలెంట్'.. అంటూ ఉద్యానవన శాఖ అధికారులు, శాస్త్రవేత్తలను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అభిన�
నాడు కరువుతో అల్లాడిన ప్రాం తం.. తాగునీటికే గోసపడ్డ మన ప్రాంతం.. నేడు కల్పతరువుగా.. సాగు, తాగు నీరు ఇచ్చే ప్రాంతంగా ఆవిష్కృతమైందని మంత్రి హరీశ్రావు అన్నారు.