రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. ‘ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్ల�
అసెంబ్లీ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు చేసేందుకు ఎన్నికల అధికారులు రంగంలోకి దిగారు. అక్రమ డబ్బు పంపిణీ,
పుష్కలమైన సాగు నీటితో తెలంగాణ పల్లె పచ్చని పంటలతో కళకళలాడుతున్నది. స్వరాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ జవసత్వాలు సంతరించుకోవడంతో ప్రతిపల్లె ఒక వ్యాపార కూడలిగా మారుతున్నది.
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆయిల్పామ్ సాగు లక్ష్యాన్ని నిర్దేశించింది. 2023-24 సంవత్సరంలో 2.30 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు ప్రణాళికను రూపొందించింది. ఈ మేరకు జిల్లాల వారీగా సాగు ప్రణాళికను అధికారులు రూపొంద
వేలేరు మండలంలోని ఎర్రబెల్లి గ్రామాన్ని భీమదేవరపల్లి, కన్నారం గ్రామాన్ని సిద్దిపేట జిల్లాలోని అక్కన్నపేట మండలానికి బదలాయిస్తూ ప్రభుత్వం నుంచి బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లా పునర్వ్యవస్థీకరణ�
సీఎం కేసీఆర్ ఉమ్మడి రాష్ట్రంలో సిద్దిపేట శాసన సభ్యుడిగా ఉన్న సమయంలో చేపట్టిన కార్యక్రమాలే నేడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న పథకాలని, అలా తెలంగాణ అభివృద్ధికి సిద్దిపేటనే స్ఫూర్తినిచ్చిందని ర
తెలంగాణ రాష్ట్రం మరో అపూర్వ ఘట్టానికి కేంద్రం కానున్నది. ప్ర పంచంలోనే మొట్టమొదటి 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ ఆల యం రాష్ట్రంలోని సిద్దిపేటలో నిర్మాణం కానున్నది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ అప�
చెరువు దగ్గర సరదాగా సెల్ఫీలు దిగుతూ ప్రమాదవశాత్తు నీటిలో పడి హైదరాబాద్కు చెందిన ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన గురువారం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం సామలపల్లి-నెంటూర్ గ్రామాల మధ్య చోట�
‘పట్టు’ చిక్కితే రైతుకు రెట్టింపు ఆదాయం పక్కాగా వస్తుందని ఉద్యావనశాఖ అధికారులు అంటున్నారు. సంప్రదాయ పంటలే కాకుండా వ్యవసాయ అనుబంధ రంగమైన పట్టు పురుగుల పెంపకంపై దృష్టిసారించి లాభాలు పొందాలని సూచిస్తున�
Minister Harish Rao | తెలంగాణ ప్రభుత్వం రైతుల అభ్యున్నతికి ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్య శాఖ మంత్రి హరీశ్రావు (Minister Harish Rao) తెలిపారు.
Minister Harish Rao | రాష్ట్రంలో భూ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.ఏళ్ల తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగినా జరగని పనిని పూర్తి చేయిం�