ప్రభుత్వ పాఠశాలల నిర్వహణలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ) పాత్ర కీలకమైంది. ఆయా పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు, సంరక్షకులతో ఏర్పాటు చేసే ఈ కమిటీల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం శనివారం �
వ్యవసాయ కూలీగా బతకడం ఆమెకు ఇష్టం లేదు. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కావాలి. తనదైన ప్రతిభను నిరూ పించుకోవాలి. అదే ఆమె తపన. తన భర్త లానే తాను కూడా సంప్రదాయమైన నకాషీ (చేర్యాల చిత్రకళ)లో అడుగు
పెట్టింది. చేతివృ�
హుస్నాబాద్ పట్టణంలో నిర్మిస్తున్న గ్రంథాలయ భవనం పనులు మార్చిలోగా పూర్తి చేయాలని సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ గరిమాఅగర్వాల్ ఆదేశించారు. హుస్నాబాద్లోని ఎంపీడీవో కాంప్లెక్స్ ఆవరణలో రూ.50లక్షలతో �
పేద విద్యార్థులకు పౌష్టకాహారాన్ని అందించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం సంక్షేమ వసతిగృహాల్లో కోడిగుడ్లు, చికెన్, మటన్ను అందిస్తున్నది. అధికారులు, కాంట్రాక్టర్ల చర్యలతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతున్న�
hit and run incident | సిద్దిపేట(Siddipet )జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీ కొని(Road accident) ఓ వ్యక్తి దుర్మరణం(killed )చెందాడు.
ఆరుతడి పంటలతో అధిక లాభాలు సాధించేందుకు రైతులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా కూరగాయల పంటలు సాగు చేస్తూ దిగుబడి సాధిస్తున్నారు. తక్కువ నీటితో పండించే కూరగాయలను సాగు చేస్తున్నారు. స్వీట్కార్న్ �
సిద్దిపేట కళలకు కాణాచి అని, తెలంగాణ సాంసృతిక వైభవాన్ని ప్రతిఒకరూ ఆచరిస్తూ ముందుకు సాగాలని సిద్దిపేట ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శాడ సత్యనారాయణ రెడ్డి అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా
ఉమ్మడి మెదక్ జిల్లాలో అధికారుల బదిలీలకు రంగం సిద్ధమవుతున్నది. ఏండ్ల తరబడి ఒకే దగ్గర పనిచేసిన జిల్లా, మండల స్థాయి అధికారుల బదిలీలు తప్పవనే చర్చ జోరుగా వినిపిస్తున్నది. మెదక్ జిల్లా ఎస్పీ రోహిణిని హైదరా
సిద్దిపేట జిల్లా రైతాంగానికి యాసంగి పంటకు నీళ్లు అందించాలని, అందుకు అవసరమైన నీటిని మిడ్మానేరు నుంచి రంగనాయకసాగర్కు పంపింగ్ చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డికి మాజీ మంత్రి, సిద్ది�
MLA Harish Rao | సిద్దిపేట(Siddipet) జిల్లా రైతంగానికి యాసంగి పంటకు నీళ్లు(irrigation water) అందించాలని, అందుకు అవసరమగు నీటిని మిడ్ మానేర్ నుంచి రంగనాయక సాగర్కి నీటిని పంపు చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్
వానకాలం ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరడంతో రైతులు యాసంగి సేద్యానికి రెడీ అవుతున్నారు. దుక్కులు దున్నడం, వడ్లు చల్లడం వంటి పనుల్లో నిమగ్నమయ్యారు. అందుకు కావాల్సిన విత్తనాలు, ఎరువులను రైతులు కొనుగోలు చే
తెల్ల బంగారంగా పిలువబడే పత్తి కొనుగోళ్లు సిద్దిపేట జిల్లాలో జోరుగా కొనసాగుతున్నాయి. దళారుల బారిన పడి పత్తి రైతులు మోసపోకుండా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా 22 పత్తి క
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై జిల్లాలో జోరుగా బెట్టింగ్ జరుగుతోంది. ఈ దందా అంతా రహస్యంగా కొనసాగుతోంది. సిద్దిపేట జిల్లా పరిధిలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా సిద్దిపేటలో మంత్రి హరీశ్రావు విజయం సాధిస్
సీమాంధ్ర పాలకుల చెర నుంచి తెలంగాణకు విముక్తి కల్పించిన ఉద్యమనేత, సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అద్భుతంగా ముందుకు నడుపుతున్నారని సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం కొత్తపేట, ఇటిక్యాల గ్రామాల ప్రజలు శ్లా�