Brutal murder | సిద్దిపేట జిల్లాలో(Siddipet) దారుణం చోటు చేసుకుంది. ఓ చికెన్ సెంటర్ యజమాని(Chicken center owner) దారుణ హత్యకు(Brutal murder) గురయ్యాడు.
సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలంలోని గంగాపూర్లో నిర్వహిస్తు న్న పెద్దమ్మ తల్లి ఉత్సవాల్లో మాజీ మంత్రి హరీశ్రావు పాల్గొని అమ్మవారిని ప్రత్యేక పూజలు చేశారు.
సిద్దిపేట జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో మొత్తం 418 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం పోతారం శివారులో ‘వైట్ ఫీల్డ్ బయో ప్రొడక్ట్స్' కంపెనీ నిర్మాణం చేపట్టవద్దంటూ పలు గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. కంపెనీ నిర్మాణం కోసం భూమిపూజ చేస్తున్నారని తెలుసుకున్
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామానికి చెందిన ప్రమోద్రావు, సరిత దంపతుల కుమార్తె సుహానీరావు యూకేలో మెరిసింది. సుహానీరావు మిస్ టీన్ గెలాక్సీ పేజెంట్ యూకే టైటిల్ను గెలిచి మొదటి దక్షిణాస
ఎలాంటి ఆధారాలు లేని రూ. 2.36లక్షలను సీజ్ చేసి గ్రీవెన్స్ సెల్లో డిపాజిట్ చేసినట్లు గజ్వేల్ ఏసీపీ పురుషోత్తంరెడ్డి తెలిపారు. సోమవారం సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని వంటిమామిడి చెక్పోస్టును ఆయన పర�
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా శనివారం రూ.50లక్షలు పట్టుబడ్డాయని సీపీ అనురాధ తెలిపారు. ఈ సందర్భంగా సీపీ అనురాధ మాట్లాడుతూ.
సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాల పరిశోధన కేం ద్రం నూతన డీన్గా డాక్టర్ ఎస్జే ఆశను నియమిస్తూ ప్రభు త్వం ఉత్తర్వులు జారీచేసేంది. శుక్రవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు.
అడుగంటిన భూగర్భజలాలు. రాత్రీపగలు తేడా లేకుండా వచ్చిపోయే దొంగ కరెంటు... కాలిపోతున్న మోట ర్లు... ఎండుతున్న పంట చేన్లు... సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల వ్యాప్తంగా కరువు పరిస్థితులు దాపురించడంతో రైతులు ఇబ్బ�
వేలాదిగా భక్తులు తరలిరావడంతో సిద్దిపేట జిల్లాలోని కొమురవల్లి మల్లికార్జున స్వామి ఆలయం భక్తజన సంద్రమైంది. బ్రహ్మోత్సవాల ఏడో ఆదివారానికి కరీంనగర్, వరంగల్, మెదక్, హైదరాబాద్ తదితర పాత జిల్లాల నుంచి 25వే
సూర్యాపేట, సిద్దిపేట జిల్లాల్లో బుధవారం జరిగిన రెండు ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. మిరప కూళ్లకు వెళ్తున్న కూలీల ఆటోపైకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు, కారు బైక్ను ఢీకొ
సిద్దిపేట జిల్లాలో భారీగా నకిలీ విత్తనాలు బయటపడ్డాయి. అక్రమంగా నిల్వ ఉంచిన నకిలీ పత్తి విత్తనాలను సిద్దిపేట టాస్క్ఫోర్స్, హుస్నాబాద్ పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్ల�
ప్రతి పదిహేను రోజులకు ఒకసారి చెల్లించే పాల బిల్లులు చెల్లించడంతో జాప్యం జరుగుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లో సమయానికి వచ్చిన బిల్లులు ప్రస్తుతం రాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. విజయ పాలడ�
కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు)గా విధులు నిర్వహిస్తున్న మను చౌదరి బదిలీ అయ్యారు. ఉద్యోగోన్నతిపై సిద్దిపేట జిల్లా కలెక్టర్గా నియామకం అయ్యారు.
కుర్మల ఆర్థిక సంపద పెరగాలని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని సంగుపల్లిలో జరుగుతున్న బీరప్ప ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. స్వామివారిని దర్శ�