సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకులలో చోళ రాజులచే 1000 సంవత్సరాల క్రితం శంభుదేవుడి ఆలయం నిర్మించారు. ఆలయం శిథిలావస్థకు చేరడంతో దేవాలయ నిర్మాణకర్త, ప్రముఖ వేద పండితుడు బ్రహ్మశ్రీ జనమంచి సీతారామశర్మ ద�
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో వ్యాయామం తప్పనిసరి అన్నట్లుగా మారింది పరిస్థితి. ప్రతిరోజు నడక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అందరికీ తెలిసిందే కానీ, ఎందుకు ప్రత్యేకంగా సమయం కేటాయించడంలో చాలా మంది వ�
ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై అభ్యర్థులకు రామాయంపేటలో ఉ చితంగా ఫిజికల్ మేనేజ్మెంట్ శిక్షణను ఉచితంగా ఇస్తున్నట్లు సీఐ చం ద్రశేఖర్రెడ్డి తెలిపారు.
ఆరోగ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కన్వెన్షన్ హాల్లో జిల్లాలోని పోలీస్ అధికారులు, సిబ్బందికి సిద్దిపేట ప్రభుత�
తెలంగాణ ఉద్యమంలో ముందు నిలిచిన ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు, ఇప్పుడు టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీ మద్దతుగా నిలుస్తున్నారు. జాతీయస్థాయిలో ఆ పార్టీ బలోపేతానికి తమవంతుగా విరాళాలు ఇస్తున్నారు. అన్నివర్గాల
దసరా పండుగకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నది. విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు, ఆయా ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం బస్సులను ఏర్పాటు చేస్తున్నది. ఇందుకు జిల్లా వ్యా
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడాన్ని జిల్లాలోని అంగన్వాడీ టీచర్లు, ఆయాలు స్వాగతిస్తున్నారు. మన రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసిన తరహాలోనే అన్ని రాష్ర్టాల్లో అంగన్వాడీ కేంద్రా
సీజనల్ వ్యా ధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండడమే గాకుండా సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు కాలనీల్లో దోమలు వృద్ధి చెందకుండా రసాయనాలను పిచికారీ చేయాలని మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్ పేర్కొన్నా రు.