బీఆర్ఎస్ ప్రభుత్వం భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించాలని హరితహారం కింద మొక్కలు పెంచి సంరక్షిస్తే.. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని నిర్దాక్షిణ్యంగా నరికేస్తున్నది. సిద్దిపేట జిల్లాల
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ సమీపంలో సోమవారం ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్న ఘటనలో మహిళ మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
భార్య చికెన్ వండలేదని భర్త పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని పోతారం గ్రామంలో చోటుచేసుకున్నది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన దశరథ్ (40) అనే వ్యక్తి కుటుంబంతో పోతార�
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలో పలుచోట్ల మూల మలుపులతో రోడ్లపై ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మండల కేంద్రం రాయపోల్ శివారులో నిత్యం మూల మలుపు వద్ద కనీసం ప్రమాద సూచిక బోర్డులు లేక ప్రమాదాలు చోటుచేసుకు
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మాచాపూర్లో పున్నం మల్లయ్యకు చెందిన గొర్రెల మందపై అడవి జంతువులు దాడిచేయగా 70 గొర్రెలు మృతిచెందాయి. బాధితుడి వివరాల ప్రకారం.. పున్నం మల్లయ్య రోజు మాదిరిగా తన వ్యవసాయబావ�
సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల పోలింగ్కు సంబంధించి 77.8 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా పరిధిలోని హుస్నాబాద్ నియోజకవర్గంలో 76.93, సిద్దిపేట నియోజకవర్గంల
సిద్దిపేట జిల్లా చేర్యాలకు చెందిన గులాబీ కార్యకర్త గజభీంకార్ మనోహర్ తెలంగాణ తొలి సీఎం కేసీఆర్పై అభిమానంతో ఏ ఎన్నిక వచ్చినా మద్దతుగా వినూత్నంగా ప్రచారం చేస్తున్నాడు.
ఓ వైపు కరువు, మరో వైపు అకాల వర్షాలతో అన్నదాతలు ఆగమవుతున్నారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. రైతులు గోస పడుతున్నా, రాష్ట్ర ప్రభు త్వం మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తు�
చికెన్ సెంటర్ నడుపుతున్న వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండల కేంద్రంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. సీఐ మహేందర్రెడ్డి, ఎస్ఐ చంద్రమోహన్ కథనం ప్రకారం ఉమ్మడి తూప్రా న్�