ఉమ్మడి మెదక్ జిల్లాలో అధికారుల బదిలీలకు రంగం సిద్ధమవుతున్నది. ఏండ్ల తరబడి ఒకే దగ్గర పనిచేసిన జిల్లా, మండల స్థాయి అధికారుల బదిలీలు తప్పవనే చర్చ జోరుగా వినిపిస్తున్నది. మెదక్ జిల్లా ఎస్పీ రోహిణిని హైదరా
సిద్దిపేట జిల్లా రైతాంగానికి యాసంగి పంటకు నీళ్లు అందించాలని, అందుకు అవసరమైన నీటిని మిడ్మానేరు నుంచి రంగనాయకసాగర్కు పంపింగ్ చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డికి మాజీ మంత్రి, సిద్ది�
MLA Harish Rao | సిద్దిపేట(Siddipet) జిల్లా రైతంగానికి యాసంగి పంటకు నీళ్లు(irrigation water) అందించాలని, అందుకు అవసరమగు నీటిని మిడ్ మానేర్ నుంచి రంగనాయక సాగర్కి నీటిని పంపు చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్
వానకాలం ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరడంతో రైతులు యాసంగి సేద్యానికి రెడీ అవుతున్నారు. దుక్కులు దున్నడం, వడ్లు చల్లడం వంటి పనుల్లో నిమగ్నమయ్యారు. అందుకు కావాల్సిన విత్తనాలు, ఎరువులను రైతులు కొనుగోలు చే
తెల్ల బంగారంగా పిలువబడే పత్తి కొనుగోళ్లు సిద్దిపేట జిల్లాలో జోరుగా కొనసాగుతున్నాయి. దళారుల బారిన పడి పత్తి రైతులు మోసపోకుండా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా 22 పత్తి క
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై జిల్లాలో జోరుగా బెట్టింగ్ జరుగుతోంది. ఈ దందా అంతా రహస్యంగా కొనసాగుతోంది. సిద్దిపేట జిల్లా పరిధిలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా సిద్దిపేటలో మంత్రి హరీశ్రావు విజయం సాధిస్
సీమాంధ్ర పాలకుల చెర నుంచి తెలంగాణకు విముక్తి కల్పించిన ఉద్యమనేత, సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అద్భుతంగా ముందుకు నడుపుతున్నారని సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం కొత్తపేట, ఇటిక్యాల గ్రామాల ప్రజలు శ్లా�
రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. ‘ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్ల�
అసెంబ్లీ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు చేసేందుకు ఎన్నికల అధికారులు రంగంలోకి దిగారు. అక్రమ డబ్బు పంపిణీ,
పుష్కలమైన సాగు నీటితో తెలంగాణ పల్లె పచ్చని పంటలతో కళకళలాడుతున్నది. స్వరాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ జవసత్వాలు సంతరించుకోవడంతో ప్రతిపల్లె ఒక వ్యాపార కూడలిగా మారుతున్నది.
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆయిల్పామ్ సాగు లక్ష్యాన్ని నిర్దేశించింది. 2023-24 సంవత్సరంలో 2.30 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు ప్రణాళికను రూపొందించింది. ఈ మేరకు జిల్లాల వారీగా సాగు ప్రణాళికను అధికారులు రూపొంద
వేలేరు మండలంలోని ఎర్రబెల్లి గ్రామాన్ని భీమదేవరపల్లి, కన్నారం గ్రామాన్ని సిద్దిపేట జిల్లాలోని అక్కన్నపేట మండలానికి బదలాయిస్తూ ప్రభుత్వం నుంచి బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లా పునర్వ్యవస్థీకరణ�