వానొచ్చిందంటే..ఆ ఊరిలోని రోడ్డు వెంబడి ఇం డ్లన్నీ నీటమునగాల్సిందే..! ఇండ్లలోకి చేరిన వర్షపునీటితో కొన్నేండ్లుగా పలు కుటుంబా లు ఇబ్బందులు పడుతున్నాయి. వివరాలిలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోన
పుట్టినరోజు ఆ ఇల్లాలుకు చివరి రోజుగా మారింది. పుట్టిన రోజున అత్తగారింట్లో ఉదయం నుంచి సరదాగా ఉన్న ఆ మహిళ మధ్యాహ్నం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడంపై పలు అనుమానాలు తావిస్తున్నాయి. వివరాలు.. దుబ్బాక మండలం గ�
సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని దుబ్బతండా, హనుమతండా, రెడ్యానాయక్ తండా, బెక్కల్, తోర్నాల పంచాయతీల పరిధిలో సుమారు 21 గిరిజన తండాలు ఉన్నాయి. ఈ తండాల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. పారిశుధ్య నిర్
ప్రభుత్వ పథకాలను పక్కాగా అమలు చేయాలని మెదక్ ఎంపీ రఘునందన్రావు అధికారులను ఆదేశించారు. బుధవారం సిద్దిపేట కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి కోఆర్డినేషన్ మానిటరింగ్ సమావేశాన్ని ఎంపీ అ
సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం బైరాన్పల్లి ఓ నెత్తుటి సాక్ష్య ం.. అదో వీరోచిత పోరాటం.. సరిగ్గా 76ఏండ్ల క్రితం జలియన్ వాలాబాగ్ను మించిన నరమేధం.. మట్టి మనుషుల తిరుగుబాటు.. దోపిడీపై దండయాత్ర రజాకారు మూకలప�
సీజనల్ వ్యాధులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్తోపాటు గ్రామాల్లో విషజ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దుబ్బాక వంద పడకల దవాఖానలో 15 రోజులుగా రోగుల సం ఖ్య పెరిగింది.
సిద్దిపేటలో సరస్వతి శిశుమందిర్ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశుమందిర్ పూర్వ విద్యార్�
గతంలో ఇట్లా ఇబ్బంది కాలేదు...నాకు రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. ఎడపల్లిలోని సిండికేట్ బ్యాంకులో రూ.1.33లక్షలు రుణం తీసుకున్నా. రుణమాఫీ మూడో జాబితాలోనూ పేరు రాలే. బ్యాంకు అధికారులను, వ్యవసాయాధికారిని అడి�
మెదక్లో శుక్రవారం సాయంత్రం గంటన్నర పాటు భారీ వర్షం కురవడంతో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. ప్రధాన రహదారులపైకి వర్షంనీరు రావడంతో పాత బస్టాండ్, రాందాస్ చౌరస్తాతోపాటు జేఎన్ రోడ్డు, ఆటోనగర్ రోడ్లు జలమయమయ్
కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలన, పారదర్శక పాలనతో పాటు సమాజం లో అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభా�
విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం రూ.5వేల కోట్లు కేటాయించిందని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నా రు. బుధవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా చిట్చా�
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని ఎల్కల్ నుంచి మక్తామాసాన్పల్లికి వెళ్లే రోడ్డు అధ్వానంగా తయారైంది. చిన్నపాటి వర్షానికే రోడ్డు చిత్తడిగా మారడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. 20 ఏండ్ల నుంచి రో�
సమస్యల వలయంలో గురుకులాలు కొట్టుమిట్టాడుతున్నాయి. విద్యార్థులకు సరైన వసతులు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. విద్యా సంవత్సరం ప్రారంభమై రెం డు నెలలు గడుస్తున్నా గురుకులాల సమస్యలపై సర్కారు దృష�
డెంగీతో ఏడో తరగతి విద్యార్థి మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని ఆర్అండ్ఆర్ కాలనీలోని పల్లెపహాడ్లో చోటుచేసుకున్నది. వి వరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన శివలింగుస్వామి, కవి త దంపత�