సూర్యాపేట, సిద్దిపేట జిల్లాల్లో బుధవారం జరిగిన రెండు ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. మిరప కూళ్లకు వెళ్తున్న కూలీల ఆటోపైకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు, కారు బైక్ను ఢీకొ
సిద్దిపేట జిల్లాలో భారీగా నకిలీ విత్తనాలు బయటపడ్డాయి. అక్రమంగా నిల్వ ఉంచిన నకిలీ పత్తి విత్తనాలను సిద్దిపేట టాస్క్ఫోర్స్, హుస్నాబాద్ పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్ల�
ప్రతి పదిహేను రోజులకు ఒకసారి చెల్లించే పాల బిల్లులు చెల్లించడంతో జాప్యం జరుగుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లో సమయానికి వచ్చిన బిల్లులు ప్రస్తుతం రాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. విజయ పాలడ�
కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు)గా విధులు నిర్వహిస్తున్న మను చౌదరి బదిలీ అయ్యారు. ఉద్యోగోన్నతిపై సిద్దిపేట జిల్లా కలెక్టర్గా నియామకం అయ్యారు.
కుర్మల ఆర్థిక సంపద పెరగాలని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని సంగుపల్లిలో జరుగుతున్న బీరప్ప ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. స్వామివారిని దర్శ�
సిద్దిపేట జిల్లాలో ఒకే కుటుంబంలో ముగ్గురు సర్కారు కొలువు సాధించి ఔరా అనిపించారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కడవేర్గుకు చెందిన రైతు దంపతులు గర్నేపల్లి యాదలక్ష్మి, అంజయ్యది మధ్యతరగతి వ్యవసాయం కుటుంబ
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో సాగునీటి సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. పంటలకు సాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, వెంటనే కాల్వ ల నిర్మా
ట్రావెల్ బస్సును లారీ ఢీకొనడంతో వృద్ధుడు మృతి చెందగా మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన మెదక్ జిల్లా నిజాంపేట గ్రామ శివారులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా పాలమాక�
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం అక్బర్పేట-భూంపల్లి మండలంలోని రామేశ్వరంపల్లిలో ఉన్న కూడవెల్లి రామలింగేశ్వరాలయం భక్తజనసంద్రమైంది. మాఘ అమావాస్య సందర్భంగా శుక్రవారం వేకువజాము నుంచే త్రివేణి సంగమ�
సిద్దిపేట జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారించి విలువైన ప్రాణాలు కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని.. ప్రజలు రోడ్డు, ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని సిద్దిపేట సీపీ అనురాధ సూచించారు.
: సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కూరెల్ల సమీపంలోని గుట్టలో వెలిసిన లక్ష్మీనర్సింహస్వామి (సింగరాయ) జాతర శుక్రవారం ఘనంగా జరిగింది. జాతరకు భీమండి, పూణె, సోలాపూర్ తదితర పట్టాణాల నుంచే కాకుండా కరీంనగర్, మెదక్
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కూరెల్ల గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో గల గుట్టల్లో ప్రకృతి సోయగాల మధ్య పతాపరుద్ర సింగరాయ జాతర శుక్రవారం జరగనున్నది. ఏటా మాఘమ, పుష్యమి బహుళ అమావాస్య రోజున జాతర నిర్వహిస్తారు.
ద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం మర్రిముచ్చాల గ్రామంలోని సాంద్రానంద స్వామి ఆశ్రయం ఆధ్మాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్నది. ఆశ్రమ నిర్వాహకులు గౌరిభట్ల శ్రీనాథశర్మ ఆధ్వర్యంలో ఎన్నో యాగాలు,పూజలు, ధార్మ
మాఘ అమావాస్య అంటేనే..‘ కూడవెల్లి జాతర’...! కూడవెల్లిలో మాఘ స్నానాలు ఆచరించి రామలింగేశ్వరుడిని దర్శించుకుంటే.. సకల సిరిసంపదలతో పాటు కైలాస ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం.
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో గుడుంబా గుప్పుమంటున్నది. స్థానిక పోలీస్స్టేషన్కు కూతవేటు దూరంలోనే యథేచ్ఛగా గుడుంబా అమ్మకాలు జరుగుతున్నాయి. ఇదంతా తెలిసినా పోలీసులు చూసీ చూడనట్లుగా వదిలేయ