సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మాచాపూర్లో పున్నం మల్లయ్యకు చెందిన గొర్రెల మందపై అడవి జంతువులు దాడిచేయగా 70 గొర్రెలు మృతిచెందాయి. బాధితుడి వివరాల ప్రకారం.. పున్నం మల్లయ్య రోజు మాదిరిగా తన వ్యవసాయబావ�
సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల పోలింగ్కు సంబంధించి 77.8 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా పరిధిలోని హుస్నాబాద్ నియోజకవర్గంలో 76.93, సిద్దిపేట నియోజకవర్గంల
సిద్దిపేట జిల్లా చేర్యాలకు చెందిన గులాబీ కార్యకర్త గజభీంకార్ మనోహర్ తెలంగాణ తొలి సీఎం కేసీఆర్పై అభిమానంతో ఏ ఎన్నిక వచ్చినా మద్దతుగా వినూత్నంగా ప్రచారం చేస్తున్నాడు.
ఓ వైపు కరువు, మరో వైపు అకాల వర్షాలతో అన్నదాతలు ఆగమవుతున్నారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. రైతులు గోస పడుతున్నా, రాష్ట్ర ప్రభు త్వం మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తు�
చికెన్ సెంటర్ నడుపుతున్న వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండల కేంద్రంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. సీఐ మహేందర్రెడ్డి, ఎస్ఐ చంద్రమోహన్ కథనం ప్రకారం ఉమ్మడి తూప్రా న్�
Brutal murder | సిద్దిపేట జిల్లాలో(Siddipet) దారుణం చోటు చేసుకుంది. ఓ చికెన్ సెంటర్ యజమాని(Chicken center owner) దారుణ హత్యకు(Brutal murder) గురయ్యాడు.
సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలంలోని గంగాపూర్లో నిర్వహిస్తు న్న పెద్దమ్మ తల్లి ఉత్సవాల్లో మాజీ మంత్రి హరీశ్రావు పాల్గొని అమ్మవారిని ప్రత్యేక పూజలు చేశారు.
సిద్దిపేట జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో మొత్తం 418 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం పోతారం శివారులో ‘వైట్ ఫీల్డ్ బయో ప్రొడక్ట్స్' కంపెనీ నిర్మాణం చేపట్టవద్దంటూ పలు గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. కంపెనీ నిర్మాణం కోసం భూమిపూజ చేస్తున్నారని తెలుసుకున్
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామానికి చెందిన ప్రమోద్రావు, సరిత దంపతుల కుమార్తె సుహానీరావు యూకేలో మెరిసింది. సుహానీరావు మిస్ టీన్ గెలాక్సీ పేజెంట్ యూకే టైటిల్ను గెలిచి మొదటి దక్షిణాస
ఎలాంటి ఆధారాలు లేని రూ. 2.36లక్షలను సీజ్ చేసి గ్రీవెన్స్ సెల్లో డిపాజిట్ చేసినట్లు గజ్వేల్ ఏసీపీ పురుషోత్తంరెడ్డి తెలిపారు. సోమవారం సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని వంటిమామిడి చెక్పోస్టును ఆయన పర�
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా శనివారం రూ.50లక్షలు పట్టుబడ్డాయని సీపీ అనురాధ తెలిపారు. ఈ సందర్భంగా సీపీ అనురాధ మాట్లాడుతూ.
సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాల పరిశోధన కేం ద్రం నూతన డీన్గా డాక్టర్ ఎస్జే ఆశను నియమిస్తూ ప్రభు త్వం ఉత్తర్వులు జారీచేసేంది. శుక్రవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు.
అడుగంటిన భూగర్భజలాలు. రాత్రీపగలు తేడా లేకుండా వచ్చిపోయే దొంగ కరెంటు... కాలిపోతున్న మోట ర్లు... ఎండుతున్న పంట చేన్లు... సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల వ్యాప్తంగా కరువు పరిస్థితులు దాపురించడంతో రైతులు ఇబ్బ�
వేలాదిగా భక్తులు తరలిరావడంతో సిద్దిపేట జిల్లాలోని కొమురవల్లి మల్లికార్జున స్వామి ఆలయం భక్తజన సంద్రమైంది. బ్రహ్మోత్సవాల ఏడో ఆదివారానికి కరీంనగర్, వరంగల్, మెదక్, హైదరాబాద్ తదితర పాత జిల్లాల నుంచి 25వే