సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని తన వ్యవసాయక్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల మధ్య దసరా వేడుకలు జరుపుకొన్నారు. శనివారం ఉదయం వ్యవసాయక్షేత్రంలోని ఆలయంలో ప్రత్యే�
విజయ దశమి అందరికీ పండుగే! ఆ దర్జీ ఇంట ప్రతీ దసరా ప్రత్యేకమే. యుగాల కిందట అసురశక్తిపై అమ్మ సాధించిన విజయానికి ప్రతీకగా మనమంతా దసరా జరుపుకొంటాం! కానీ, ఆదిశక్తి అంశగా భావించే ఆడపిల్లలు సాధిస్తున్న వరుస విజయా
MBBS seats | నాడు కేసీఆర్ ఉన్నత విద్యకు పెద్దపీట వేస్తూ గతంలో ఎప్పుడు లేనంతగా ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీలు నిర్మించారు. వాటి ఫలితాలు నేడు కండ్ల ముందు సాక్షాత్కరిస్తున్నాయి. మెడికల్ కాజీల ఏర్పాతో ఎంతో మంద�
సిద్దిపేట జిల్లాలో ఆదివారం అట్ల బతుకమ్మను మహిళలు ఘనంగా నిర్వహించుకున్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. మున్సిపల్ చైర్పర్సన్ కడవేర్గు మంజుల�
నోరూరించే మధుర ఫలాలు రానే వచ్చేశాయి. సీతాఫలాల సీజన్ రావడంతో మార్కెట్లో జోరుగా విక్రయిస్తున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్తో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలోని ప్రధాన రహదారుల �
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని గురువన్నపేటలో బాధిత బాలిక కుటుంబాన్ని గురువారం కురుమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, ప్రభుత్వ వీప్ బీర్ల ఐలయ్య, డీసీసీ జనగామ అధ్యక్షుడు కొమ్మూర�
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని గురువన్నపేట గ్రామానికి చెందిన బాధిత బాలిక కుటుంబసభ్యులను గురువారం రాత్రి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్న�
కొన్ని రోజుల నుంచి ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు బుధవారం సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రాంతంలో కురిసిన వర్షంతో ఒకింత చల్లబడ్డారు. ఉదయం నుంచి నిప్పులు కక్కుతున్న సూర్యభాగవానుడు చల్లబడడంతో మధ్యాహ్�
పర్యావరణ పరిరక్షణకు ప్రభు త్వం పెద్దపీట వేస్తున్నదని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం రాత్రి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ప్రియదన్ గ్రీన్ ఎన్విరాన్మెంట్ ప్రైవేట�
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం గురువన్నపేటలో అమ్మాయి(10)పై అదే గ్రామానికి చెందిన ఎండీ షార్బోద్దీన్ అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. గ్రామస్తులు, కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. గురువన్నపేట ప్రభ�
Siddipet | సిద్దిపేట జిల్లాలో(Siddipet district) దారుణం చోటు చేసుకుంది. ఏడో తరగతి బాలికపై యువకుడు లైంగికదాడికి (Assault )పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన కొమురవెల్లి మండలం గురువన్నపేటలో చోటు చేసుకుంది.
‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’ అనే రోజులు మళ్లీ వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ దవాఖానలను పట్టించుకోవడం లేదు. కనీస అవసరాలు కూడా సమకూర్చడం లేదు.