సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని తపాస్పల్లి రిజర్వాయర్ నుంచి ఆలేరుకు గోదావరి జలాలను శనివారం విడుదల చేయడంపై చేర్యాల ప్రాంత రైతుల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతున్నది. చేర్యాల ప్రాం తంలోని చేర్యాల,
తెలంగాణ ఉద్యమానికి కొండా లక్ష్మణ్ బాపూజీకి దగ్గరి సంబంధం ఉందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా నంగునూరులో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆయ�
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో గురువారం ప్రభుత్వం నిర్వహించిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉద్రిక్తతల మధ్య కొనసాగింది. సభావేదికపై పాటించాల్సిన ప్రొటోకాల్ విషయంపై బీఆర్ఎస్, కా
ప్రజాప్రతినిధులు, అధికారు ల సమన్వయంతో పార్టీలకతీతంగా సిద్దిపేట జిల్లా అభివృద్ధికి కృషి చేద్దామని అటవీ పర్యావరణ, దేవాదాయశాఖల మంత్రి కొండా సురేఖ అన్నారు. బుధవారం సిద్దిపేట కలెక్టరేట్లో ఆమె అధ్యక్షతన జి
అత్యంత దుర్మార్గ ప్రభుత్వమేదైనా ఉందం టే అది కాంగ్రెస్ ప్రభుత్వమేనని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడస్తున్నా ఒక్క అభివృద్ధి పనులు చేపట�
సిద్దిపేట జిల్లా కోహెడ మం డలంలో రోడ్డు రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం సుడిగాలి పర్యటన చేశారు. శనిగరం ప్రాజెక్టును పరిశీలించి పూజలు చేశారు. అనంతరం గ్రామస్తులతో మా ట్లాడారు. గుట్ట
పంట రుణమాఫీ చేయాలంటూ సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన 80 మంది రైతులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాం డ్ చేశారు. రెండు లక్షల పంట రుణమాఫీ చేస్తామని చెప్పి లక్షలోపు ఉన్�
సిద్దిపేట జిల్లా మల్లన్నసాగర్ రిజర్వాయర్లో 21.12 టీఎంసీల నీటిని నిల్వచేసి 2024-25 సీజన్ పంపింగ్ ముగించామని ప్రాజెక్టు డీఈఈ శ్రీనివాస్ శనివారం తెలిపారు. ఇప్పటి వరకు 18.50 టీఎంసీల గోదావరి జలాలను మల్లన్నసాగర్�
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఆర్టీసీ అద్దె బస్సు టైరు పేలిన ఘటనలో నలుగురు ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకా రం బుధవారం హుస్నాబాద్ బస్స్టేషన్ నుంచి రెండుగంటల 35 న�
సీఎం రేవంత్రెడ్డి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి కొం తకాలంగా బహిరంగ సభల్లో, ప్రెస్మీట్లలో, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతలపై అసభ్యపదజాలంతో మాట్లాడడం సిగ్గుచేటని సిద్దిపేట జిల్లా నంగునూరు మండల బీఆర్ఎస్ యు �
దేవుళ్ల భూములకు రక్షణ లేకుం డా పోతున్నది. దేవుడికి విరాళంగా ఇచ్చిన భూ ములు, దేవుడి పేరిట నమోదైన భూములను కొందరు రెవెన్యూ అధికారులు విరాళమిచ్చిన వారుసులకు పట్టా చేసి దేవుడికి అన్యాయం చేస్తున్నారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన మైదంశెట్టి నక్షత్రహాసిని(13) శనివారం విషజ్వరంతో మృతి చెందింది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కొద్ది రోజులుగా నక్షత్రహాసిని జ్వరంతో బాధ�
జీవితంలో డబ్బే పరమావధిగా కాకుండా ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని సద్గురు మాధుసూదన్ సాయి పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా కొండపాకలో 2022 నవంబర్ 18న చిన్నారులకు ఉచిత వైద్యం కోసం నాటి వైద్య ఆర�