సిద్దిపేట జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరుగుతున్నంత సేపు తమకేమీ పట్టనట్లుగా అధికారులు వ్యవహరించారు. సమావేశంలో జరిగే విషయాలు పట్టించుకోకుండా సెల్ఫోన్లలో బిజీగా గడిపారు.
సిద్దిపేట జిల్లా ములుగు మండలం లక్ష్మక్కపల్లిలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్కు చెందిన ఆర్వీఎం వైద్య కళాశాల అధ్యాపకులు మానసికంగా వేధిస్తున్నారంటూ విద్యార్థులు బుధవారం తరగతులు బహిష్కరించి నిరసనకు దిగారు.
ఎల్ఎండీ అందాలను తిలకించేందుకు వెళ్లిన ఓ కుటుంబంలో విషాదం నిండింది. ప్రమాదవశాత్తూ నీటిలో పడ్డ కూతురిని కాపాడబోయి తండ్రి మృతిచెందిన ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో చోటుచేసుకున్నది.
కుటుంబ కలహాలు ఇద్దరు చిన్నారుల ప్రాణాల మీదకొచ్చింది. అభం శుభం తెలియని కూతుళ్లను తల్లి సంపులోకి దింపి హ త్యకు యత్నించింది. ఈ చిన్నారులు దవాఖానలో ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
సిద్దిపేట జిల్లాకేంద్ర దవాఖానను స్థానిక ఎమ్మెల్యే హరీశ్రావు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగు లు, రోగుల కుటుంబసభ్యులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరాతీశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించాలని హరితహారం కింద మొక్కలు పెంచి సంరక్షిస్తే.. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని నిర్దాక్షిణ్యంగా నరికేస్తున్నది. సిద్దిపేట జిల్లాల
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ సమీపంలో సోమవారం ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్న ఘటనలో మహిళ మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
భార్య చికెన్ వండలేదని భర్త పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని పోతారం గ్రామంలో చోటుచేసుకున్నది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన దశరథ్ (40) అనే వ్యక్తి కుటుంబంతో పోతార�
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలో పలుచోట్ల మూల మలుపులతో రోడ్లపై ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మండల కేంద్రం రాయపోల్ శివారులో నిత్యం మూల మలుపు వద్ద కనీసం ప్రమాద సూచిక బోర్డులు లేక ప్రమాదాలు చోటుచేసుకు