సీఎం కేసీఆర్ ఉమ్మడి రాష్ట్రంలో సిద్దిపేట శాసన సభ్యుడిగా ఉన్న సమయంలో చేపట్టిన కార్యక్రమాలే నేడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న పథకాలని, అలా తెలంగాణ అభివృద్ధికి సిద్దిపేటనే స్ఫూర్తినిచ్చిందని ర
తెలంగాణ రాష్ట్రం మరో అపూర్వ ఘట్టానికి కేంద్రం కానున్నది. ప్ర పంచంలోనే మొట్టమొదటి 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ ఆల యం రాష్ట్రంలోని సిద్దిపేటలో నిర్మాణం కానున్నది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ అప�
చెరువు దగ్గర సరదాగా సెల్ఫీలు దిగుతూ ప్రమాదవశాత్తు నీటిలో పడి హైదరాబాద్కు చెందిన ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన గురువారం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం సామలపల్లి-నెంటూర్ గ్రామాల మధ్య చోట�
‘పట్టు’ చిక్కితే రైతుకు రెట్టింపు ఆదాయం పక్కాగా వస్తుందని ఉద్యావనశాఖ అధికారులు అంటున్నారు. సంప్రదాయ పంటలే కాకుండా వ్యవసాయ అనుబంధ రంగమైన పట్టు పురుగుల పెంపకంపై దృష్టిసారించి లాభాలు పొందాలని సూచిస్తున�
Minister Harish Rao | తెలంగాణ ప్రభుత్వం రైతుల అభ్యున్నతికి ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్య శాఖ మంత్రి హరీశ్రావు (Minister Harish Rao) తెలిపారు.
Minister Harish Rao | రాష్ట్రంలో భూ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.ఏళ్ల తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగినా జరగని పనిని పూర్తి చేయిం�
సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలోని మల్లికార్జున స్వామి క్షేత్రం బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. ఆలయ ఆచార, సంప్రదాయాల ప్రకారం సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారంతో స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయ
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో తాను చదివిన సర్కారు బడి అంటే సీఎం కేసీఆర్కు అమితమైన ప్రేమాభిమానాలు. తనకు విద్యాబుద్ధులు నేర్పి ఇంతటి వాడిని చేసిన ఆ బడి రుణం తీర్చుకున్నారు కేసీఆర్.
అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. అన్ని వర్గాల పండుగలకు ప్రాధాన్యత ఇస్తున్నది. హిందువులకు బతుకమ్మ చీరలు, ముస్లింలకు రంజిన్తోపా అందించి పండుగ రోజు ప్రజలంతా సంతోషంగా గ�
లోక కల్యాణార్థం, విశ్వశాంతి కోసం యాగాలు చేయడం గొప్ప విషయమని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. సిద్దిపేటలో కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామి పర్యవేక్షణలో నేటి(శనివారం) నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు జరుగనున్న ‘�
‘సిద్దిపేట జిల్లాలో 50 వేల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు పెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నాం.. ఆ దిశగా రైతాంగానికి అవగాహన కల్పించాలి.. సాగు చేసేలా చూడాలి.. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది’..