మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే తన పదవికి రాజీనామా చేయరని, శివసేనకు రెబెల్ ఎమ్మెల్యేలు చేసిన ద్రోహాన్ని ప్రజల్లో ఎండగడతామని ఆ పార్టీ ఎంపీ, సీనియర్ నేత సంజయ్ రౌత్ పేర్కొన్నారు.
మహారాష్ట్రలో పొలిటికల్ హైడ్రామా కొనసాగుతున్నది. తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే వర్గంలో ఎమ్మెల్యేల చేరికలు పెరిగిపోతున్న నేపథ్యంలో పార్టీని కాపాడుకునే క్రమంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే శుక్రవారం జిల్లా అధ
మహారాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తీసుకున్నాయి. 24 గంటల్లో గువాహటి నుంచి ముంబైకి తిరిగి వస్తే మహావికాస్ అఘాడీ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నా.. రెబల్ ఎమ్మెల్యేలు దిగిరాకపో
ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు పలు ములుపులు తిరుగుతున్నాయి. శివసేన మంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలో ఆ పార్టీకి చెందిన 40 మందికిపైగా ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి అస్సాం రాజధాని గౌహతిలో మకాం వేశారు. దీంతో శివ�
ముంబై: బీజేపీ ఉచ్చులో పడవద్దని, ఆ పార్టీ కుట్రకు బలికావద్దని ఏక్నాథ్ షిండేను రెబల్ గ్రూప్ నుంచి తిరిగి వచ్చిన శివసేన ఎమ్మెల్యే నితిన్ దేశ్ముఖ్ కోరారు. పార్టీ చీఫ్, సీఎం ఉద్ధవ్ మీకు అన్నీ ఇచ్చారన�
గౌహతి: శివసేనకు చెందిన రెబల్స్ ఎమ్మెల్యేలు గౌహతిలోని రాడిసన్ బ్లూ హోటల్లో బస చేసిన విషయం తెలిసిందే. మహారాష్ట్రకు చెందిన 42 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు అక్కడే క్యాంప్ పెట్టారు. శివసేన మంత్రి ఏక�
గౌహతి: శివసేన రెబల్ ఎమ్మెల్యేలు ఉంటున్న రాడిసన్ బ్లూ హోటల్ ముందు ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేపట్టారు. అస్సాంకు చెందిన తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ రిపున్ బోరా నేతృత్వ
ముంబై: మహారాష్ట్రలోని చారిత్రక శివసేన పార్టీ చీలుతుందా? తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండేకు శివసేనను చీల్చే సత్తా ఉందా? మహారాష్ట్ర అసెంబ్లీ రద్దవుతుందా? అన్న ప్రశ్నలు ప్రస్తుతం వినిపిస్తున్నాయి. మొత్తం 57 మ�
ముంబై: మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్ఠంభన కొనసాగుతున్నది. శివసేన మంత్రి ఏక్నాథ్ షిండే తిరుగుబాటు నేపథ్యంలో ఆ పార్టీ బుధవారం అల్టిమేటమ్ జారీ చేసింది. సీఎం ఉద్ధవ్ ఠాక్రే అధికార నివాసం వర్షాలో సాయంత్రం 5 �
Eknath Shinde | మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వం సంక్షోభంలో కూరుకుపోయింది. రాష్ట్ర మంత్రి, శివసేన సీనియర్ నేత ఏక్నాథ్ షిండే (Eknath Shinde) ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబా