అకోలా: మహారాష్ట్రలోని శివసేన పార్టీకి చెందిన మంత్రి ఏక్నాథ్ షిండేతో పాటు మరికొంత మంది పార్టీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఆచూకీ లేని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే నితిన్ దేశ్ముఖ్ కనిపించడ
MIM | శత్రువుకు శత్రువు మిత్రుడు అనే నానుడి రాజకీయాల్లో బాగా పనిచేస్తుంది. తమ బద్ధ విరోధిని ఓడించడానికి మరో పార్టీతో జట్టుకడతాయి పొలిటికల్ పార్టీలు. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలనే పట్టుదలతో ఉన్న ఎ
ముంబై: పొత్తు ధర్మాన్ని శివసేన పాటించడం లేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. బృహన్ ముంబై నగరపాలక (బీఎంసీ) ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ స్థానిక నేతలు వారాంతంలో సమావేశమయ్యారు. వార్డుల పునర�
ముంబై : అమరావతి ఎంపీ నవనీత్ రాణా ప్రభుత్వంపై విమర్శల దాడి కొనసాగుతున్నది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, శివసేన పార్టీపై మండిపడ్డారు. ఆదివారం ఉదయం తన భర్త, ఎమ్మెల్యే రవిరాణాతో కలిసి ముంబైలో పాత్రికేయులతో మ�
ముంబై: మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్ శివసేనపై మరోసారి మండిపడ్డారు. మసీదుల నుండి లౌడ్ స్పీకర్లను తొలగించడానికి భయపడే వారు, బాబ్రీ మసీదును కూల్చినట్లు చెబుతున్నారని విమర్శించారు.
Bhavana Gawali | మహారాష్ట్రలో అధికార పార్టీ నేతలే లక్ష్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. శివసేన సీనియర్ నాయకురాలు, యావత్మాల్ ఎంపీ భావనా గవాలీకి ( Bhavana Gawali) ఈడీ సమన్లు జారీ చేసింది.
ముంబై: మహారాష్ట్రలోని అధికార శివసేన పార్టీపై కేంద్ర మంత్రి నారాయణ్ రాణే మరోసారి మండిపడ్డారు. సీఎం పదవి ఆఫర్ చేస్తే రావణుడి వెంట కూడా శివసేన వెళ్తుందని విమర్శించారు. మహారాష్ట్రలో ప్రస్తుతం హనుమాన్ చాల�
ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ మత ఘర్షణలను ఆయుధంగా వాడుకొంటున్నదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మండిపడ్డారు. అందులో భాగంగానే మహారాష్ట్ర సహా దేశంలోని ఇతర ప్రాంతాల్లో మత కలహాలను ప్రేరేపిస్తున్నదని ఆరోపించార�