ముంబై: మహారాష్ట్రలోని చారిత్రక శివసేన పార్టీ చీలుతుందా? తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండేకు శివసేనను చీల్చే సత్తా ఉందా? మహారాష్ట్ర అసెంబ్లీ రద్దవుతుందా? అన్న ప్రశ్నలు ప్రస్తుతం వినిపిస్తున్నాయి. మొత్తం 57 మ�
ముంబై: మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్ఠంభన కొనసాగుతున్నది. శివసేన మంత్రి ఏక్నాథ్ షిండే తిరుగుబాటు నేపథ్యంలో ఆ పార్టీ బుధవారం అల్టిమేటమ్ జారీ చేసింది. సీఎం ఉద్ధవ్ ఠాక్రే అధికార నివాసం వర్షాలో సాయంత్రం 5 �
Eknath Shinde | మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వం సంక్షోభంలో కూరుకుపోయింది. రాష్ట్ర మంత్రి, శివసేన సీనియర్ నేత ఏక్నాథ్ షిండే (Eknath Shinde) ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబా
అకోలా: మహారాష్ట్రలోని శివసేన పార్టీకి చెందిన మంత్రి ఏక్నాథ్ షిండేతో పాటు మరికొంత మంది పార్టీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఆచూకీ లేని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే నితిన్ దేశ్ముఖ్ కనిపించడ
MIM | శత్రువుకు శత్రువు మిత్రుడు అనే నానుడి రాజకీయాల్లో బాగా పనిచేస్తుంది. తమ బద్ధ విరోధిని ఓడించడానికి మరో పార్టీతో జట్టుకడతాయి పొలిటికల్ పార్టీలు. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలనే పట్టుదలతో ఉన్న ఎ
ముంబై: పొత్తు ధర్మాన్ని శివసేన పాటించడం లేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. బృహన్ ముంబై నగరపాలక (బీఎంసీ) ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ స్థానిక నేతలు వారాంతంలో సమావేశమయ్యారు. వార్డుల పునర�
ముంబై : అమరావతి ఎంపీ నవనీత్ రాణా ప్రభుత్వంపై విమర్శల దాడి కొనసాగుతున్నది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, శివసేన పార్టీపై మండిపడ్డారు. ఆదివారం ఉదయం తన భర్త, ఎమ్మెల్యే రవిరాణాతో కలిసి ముంబైలో పాత్రికేయులతో మ�
ముంబై: మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్ శివసేనపై మరోసారి మండిపడ్డారు. మసీదుల నుండి లౌడ్ స్పీకర్లను తొలగించడానికి భయపడే వారు, బాబ్రీ మసీదును కూల్చినట్లు చెబుతున్నారని విమర్శించారు.