బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు తెలంగాణ సీఎం కేసీఆర్ సహా ఆరుగురు ప్రాంతీయ పార్టీల అధినేతలు కీలకమని శివసేన తన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో పేర్కొన్నది. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, టీఎంసీ చీఫ్ మమతా
Sanjay Raut | కశ్మీర్ లాంటి సున్నితమైన అంశంపై రాజకీయాలు చేయడం సరికాదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. కశ్మీరీ పండిట్ల అంశంపై తెరకెక్కిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ కేవలం సినిమా మాత్రమేనని చెప్పారు.
ఎన్నికల్లో లబ్ధి కోసం మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం, వివాదాస్పద అంశాలను లేవనెత్తడం బీజేపీకి అలవాటేనని శివసేన తన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో విమర్శించింది. ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిల�
బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఐటీ సోదాలు ఎందుకు జరుగట్లేదు? కేవలం మహారాష్ట్ర, బెంగాల్లోనే సోదాలు ఎందుకు జరుగుతున్నాయి? మహారాష్ట్రలో త్వరలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగనున్నాయి. మా పార్ట
IT | మహారాష్ట్రలో అధికార కూటమి నేతల ఇండ్లపై జాతీయ దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. ఐటీ కాకపోతే ఈడీ, అదీకాకపోతే సీబీఐ అన్నట్లుగా పాలక కూటమికి చెందిన చిన్న పెద్ద అని తేడాలేకుండా నాయకుల ఇండ్లలో జాతీయ �
బీజేపీ, కాంగ్రెసేతర నాయకులను ఒకేతాటిపైకి తీసుకొచ్చి ముందుడి నడిపించగల సత్తా తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావుకు ఉన్నదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ జీవితంలో ఎన్నో పోరాటాలు �
శివసేన, టీఆర్ఎస్, ఇతర పార్టీలు కలిసి జాతీయ స్థాయిలో థర్డ్ఫ్రంట్ ఏర్పాటు చేసినా ఎన్డీయేకి వచ్చిన ముప్పేమీ లేదని కేంద్ర మంత్రి రామ్దాస్ అథావలే అన్నారు. పుణేలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ మోదీ నేతృత�
CM KCR: బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలతో జాతీయ స్థాయి కూటమిని ఏర్పాటు చేసేందుకు వివిధ పార్టీల మద్దతు కూడగట్టే పనిలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కితాబిచ్
శివసేన నేతృత్వంలోని మహా వికాస్ అఘాదీ (ఎంవీఏ) ప్రభుత్వాన్ని కూల్చి, మధ్యంతర ఎన్నికలు తీసుకొచ్చేందుకు సాయం చేయాలంటూ కొంతమంది వ్యక్తులు తనను సంప్రదించారని ఆ పార్టీ రాజ్యసభ
Sanjay Raut: హిందూత్వ అంశంపై బీజేపీ, శివసేన పార్టీల మధ్య మొదలైన వివాదం ఇంకా చల్లారలేదు. రెండు పార్టీల నేతలు పోటీపడి హిందూత్వ అంశంపై వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా శివసేన ఎంపీ
రాజకీయ స్వార్థం కోసమే బీజేపీ హిందుత్వ నినాదాన్ని వల్లె వేస్తుంది గానీ.. ఆ పార్టీకి హిందుత్వ పట్ల ఎంతమాత్రం చిత్తశుద్ధి లేదని బీజేపీ మాజీ మిత్రుడు, శివసేన అధినేత, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ఠాక్రే కుండబద్దలు