Bhavana Gawali | మహారాష్ట్రలో అధికార పార్టీ నేతలే లక్ష్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. శివసేన సీనియర్ నాయకురాలు, యావత్మాల్ ఎంపీ భావనా గవాలీకి ( Bhavana Gawali) ఈడీ సమన్లు జారీ చేసింది.
ముంబై: మహారాష్ట్రలోని అధికార శివసేన పార్టీపై కేంద్ర మంత్రి నారాయణ్ రాణే మరోసారి మండిపడ్డారు. సీఎం పదవి ఆఫర్ చేస్తే రావణుడి వెంట కూడా శివసేన వెళ్తుందని విమర్శించారు. మహారాష్ట్రలో ప్రస్తుతం హనుమాన్ చాల�
ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ మత ఘర్షణలను ఆయుధంగా వాడుకొంటున్నదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మండిపడ్డారు. అందులో భాగంగానే మహారాష్ట్ర సహా దేశంలోని ఇతర ప్రాంతాల్లో మత కలహాలను ప్రేరేపిస్తున్నదని ఆరోపించార�
బీజేపీని విమర్శిస్తే ఈడీ సోదాలు జరుగుతాయి. కేంద్రాన్ని ప్రశ్నిస్తే సీబీఐ రంగంలోకి దిగుతుంది. ప్రభుత్వ పెద్దల లొసుగులను బయటపెడితే లేని కేసు పుట్టుకొస్తుంది. బీరకాయ పీచు చందంగా ఎప్పుడో జరిగిన, అందరూ మర్చ�
Sharad Pawar | కేంద్ర మాజీమంత్రి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ (Sharad Pawar) మంగళవారం రాత్రి న్యూఢిల్లీలోని తన నివాసంలో విందు ఏర్పాటు చేశారు. దీనికి మహారాష్ట్రలోని అన్ని పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ప్రముఖ నాయకులు పాల్గ
రూ 1034 కోట్ల భూ కుంభకోణం కేసుకు సంబంధించి శివసేన నేత సంజయ్ రౌత్ ఆస్తులను ఈడీ మంగళవారం అటాచ్ చేసింది. రౌత్కు చెందిన అలీబాగ్ ప్లాట్, ముంబైలోని దాదర్లో ఒక ఫ్లాట్ సహా పలు ఆస్తులను దర్యాప్తు ఏజెన్సీ
బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు తెలంగాణ సీఎం కేసీఆర్ సహా ఆరుగురు ప్రాంతీయ పార్టీల అధినేతలు కీలకమని శివసేన తన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో పేర్కొన్నది. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, టీఎంసీ చీఫ్ మమతా
Sanjay Raut | కశ్మీర్ లాంటి సున్నితమైన అంశంపై రాజకీయాలు చేయడం సరికాదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. కశ్మీరీ పండిట్ల అంశంపై తెరకెక్కిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ కేవలం సినిమా మాత్రమేనని చెప్పారు.
ఎన్నికల్లో లబ్ధి కోసం మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం, వివాదాస్పద అంశాలను లేవనెత్తడం బీజేపీకి అలవాటేనని శివసేన తన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో విమర్శించింది. ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిల�
బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఐటీ సోదాలు ఎందుకు జరుగట్లేదు? కేవలం మహారాష్ట్ర, బెంగాల్లోనే సోదాలు ఎందుకు జరుగుతున్నాయి? మహారాష్ట్రలో త్వరలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగనున్నాయి. మా పార్ట
IT | మహారాష్ట్రలో అధికార కూటమి నేతల ఇండ్లపై జాతీయ దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. ఐటీ కాకపోతే ఈడీ, అదీకాకపోతే సీబీఐ అన్నట్లుగా పాలక కూటమికి చెందిన చిన్న పెద్ద అని తేడాలేకుండా నాయకుల ఇండ్లలో జాతీయ �