ముంబై : మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీతో కూడిన మహావికాస్ అఘది సర్కార్లో విభేదాలపై ప్రచారం సాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై శివసేన విమర్శలు గుప్పించడం ఆసక్తి రే
సీఎం ఉద్ధవ్కు శివసేన ఎమ్మెల్యే లేఖముంబై, జూన్ 20: బీజేపీతో మళ్లీ చేతులు కలుపాలని కోరుతూ శివసేనకు చెందిన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ రాశారు. ఇరు పార్టీల మధ్య పొత్తు దెబ్బతినడంత
పుణే : మహారాష్ట్రలో శివసేనతో రాజకీయంగా కలిసి ప్రయాణించబోమని రాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ స్పష్టం చేశారు. పులితో స్నేహం అంటూ తాను చేసిన ప్రకటనపై ఊహాగానాలకు ఆయన తెరదించుతూ బోనుల
ముంబై : రాజకీయ అనుబంధాలు ఎలా ఉన్నా వ్యక్తిగత సంబంధాలకు తమ పార్టీ విలువ ఇస్తుందని శివసేన పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోదీతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ముఖాముఖి భేటీపై స్పందిస్తూ శివ�
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ వ్యాక్సిన్ వ్యూహంపై శివసేన తీవ్ర విమర్శలు గుప్పించింది. దేశంలో వ్యాక్సినేషన్ వ్యవస్థ స్తంభించడంతోనే భారత్ లో కరోనా మరణాలు అధికంగా నమోదవుతున్నాయని ఆందోళన �
ముంబై : కరోనా కట్టడి చర్యలను పక్కనపెట్టిన కాషాయ పార్టీ 2022లో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా గెలుపొందాలనే దానిపై కసరత్తు సాగిస్తోందని శివసేన ఆరోపించింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్�
ముంబై: తౌటే తుఫాను ధాటికి అరేబియా సముద్రంలో కొట్టుకుపోయి 61 మంది ప్రాణాలు కోల్పోయిన పీ-305 నౌక విషాద ఘటనకు ఓఎన్జీసీ సంస్థ నిర్లక్ష్యమే కారణమని శివసేన ఆరోపించింది. శనివారం ఈ మేరకు ఆ పార్టీ పత్రిక సామ్నాలో ఒక
ముంబై : తౌక్టే తుఫాన్ మహారాష్ట్ర, గుజరాత్ తీర ప్రాంతాల్లో కల్లోలం రేపగా ప్రధాని మోదీ కేవలం గుజరాత్ లోనే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం పట్ల శివసేన విమర్శలు గుప్పించింది. గుజరా�