ముంబై : కరోనా కట్టడి చర్యలను పక్కనపెట్టిన కాషాయ పార్టీ 2022లో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా గెలుపొందాలనే దానిపై కసరత్తు సాగిస్తోందని శివసేన ఆరోపించింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్�
ముంబై: తౌటే తుఫాను ధాటికి అరేబియా సముద్రంలో కొట్టుకుపోయి 61 మంది ప్రాణాలు కోల్పోయిన పీ-305 నౌక విషాద ఘటనకు ఓఎన్జీసీ సంస్థ నిర్లక్ష్యమే కారణమని శివసేన ఆరోపించింది. శనివారం ఈ మేరకు ఆ పార్టీ పత్రిక సామ్నాలో ఒక
ముంబై : తౌక్టే తుఫాన్ మహారాష్ట్ర, గుజరాత్ తీర ప్రాంతాల్లో కల్లోలం రేపగా ప్రధాని మోదీ కేవలం గుజరాత్ లోనే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం పట్ల శివసేన విమర్శలు గుప్పించింది. గుజరా�
ముంబై, ఏప్రిల్ 29: దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కేంద్రాన్ని కోరినట్లు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చెప్పారు. గురువా�
ముంబై : కరోనా డ్రగ్ రెమ్డిసివిర్ సరఫరాపై నెలకొన్న వివాదం నేపథ్యంలో మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ లక్ష్యంగా పాలక శివసేన నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాను కరోనా వ�
ముంబై : దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అత్యవసరంగా రెండు రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని శివసేన పార్టీ కోరింది. ఇవాళ మీడియాతో ఎ�
న్యూఢిల్లీ : భారత్ లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ కు కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ (ఈసీ) బాధ్యత వహించాలని శివసేన ఆరోపించింది. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల నుంచి వైరస్ కేసులు ఇతర ప
ముంబై : మహారాష్ట్రలో శివసేన సారధ్యంలోని సంకీర్ణ సర్కార్కు ముంబై మాజీ పోలీస్ అధికారి, ప్రస్తుతం ఎన్ఐఏ కస్టడీలో ఉన్న సచిన్ వజేతో సమస్యలు ఎదురవుతాయని తాను పార్టీ నేతలను హెచ్చరించానని ఆ పార్టీ ఎంపీ సంజయ
ముంబై, మార్చి 16: కర్ణాటకలోని బెళగావిలో మరాఠా భాష మాట్లాడే వారిపై దాడులు పెరుగుతున్నాయని, కాబట్టి ఆ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని శివసేన డిమాండ్ చేసింది. మరాఠా మాట్లాడేవారే లక్ష్యంగా క�
ముంబై : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలను అటు తృణమూల్ కాంగ్రెస్, ఇటు బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ ప్రచారపర్వాన్ని ప్రారంభించాయి. పెద్ద ఎత్తున ర�