మహారాష్ట్ర సంక్షోభానికి సంబంధించి శివసేన ఇరు వర్గాల ఎమ్మెల్యేల అనర్హత విషయంలో తదుపరి చర్యలను నిలిపివేయాలని సుప్రీంకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ముంబై : సీఎం పదవి నుంచి వైదొలిగిన తర్వాత తొలిసారిగా ఉద్ధవ్ థాకరే తన మద్దతుదారులు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. మహారాష్ట్రలో తక్షణమే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించా�
ముంబై: నిన్నటి వరకు మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు అండగా ఉన్న శివసేన ఎమ్మెల్యే సంతోష్ భాంగర్ ఇవాళ రూటు మార్చేశారు. వారం రోజుల క్రితం ఉద్ధవ్ కోసం ప్రచారం చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్
న్యూఢిల్లీ: మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేతో పాటు 15 మంది రెబల్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ దాఖలైన పిటిషన్ను జూలై 11వ తేదీన విచారించనున్నట్లు సుప్రీంకోర్టు వెల్
ఏక్నాథ్ షిండే తిరుగుబాటుతో శివసేన భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. పార్టీ నుంచి ఉన్న 55 మందిలో దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు బృందంలోనే ఉండటం ఆ పార్టీ మనుగడపై అనుమానాలను పెంచుతున్నది.
ర్రెల మందలో తోడేలుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వ్యవహార శైలి ఉన్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ విమర్శించారు. ప్రధాని మోదీ ఏది చెబితే ఈడీ అధికారులు అదే చేస్తున్నారని ఆరోపించారు.
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం క్లైమాక్స్కు చేరుకుంది. ఉద్థవ్ ఠాక్రే ప్రభుత్వం నుంచి ఏక్నాథ్ షిండే నేతృత్వంలో 38 మంది రెబెల్ ఎమ్మెల్యేలు బయటకు రావడంతో ఎంవీఏ ప్రభుత్వం మైనార్టీలో పడిందని షిం
మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై రాష్ట్ర మంత్రి, సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్యా ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. రెబెల్ ఎమ్మెల్యేలు చేసిన ద్రోహాన్ని మరువలేమని వ్యాఖ్యానించారు.