Uddhav Thackeray | మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు మరో ఎదురుదెబ్బ తగిలింది. లోక్సభ సెక్రటేరియట్ మంగళవారం పార్లమెంట్ హౌస్లోని శివసేన కార్యాలయాన్ని ఏక్నాథ్ షిండే వర్గానికి కేటాయించింది.
శివసేన పేరు, గుర్తును ఏక్నాథ్ షిండే వర్గానికి ఇచ్చిన ఎన్నికల సంఘంపై మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసీని రద్దు చేయాలని డిమాండ్ చేసిన ఆయన.. ఈసీ సభ్యులను కూడా ప్రజలే ఎన్నుకోవ
శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ వర్గం అధ్యక్షుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే.. తనకు రాజకీయంగా వెన్నుపోటు పొడిచిన ఏక్నాథ్ షిండేపై మరోసారి విమర్శలు గుప్పించారు.
ప్రజాస్వామ్య సంస్థల సహాయంతో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ నాశనం చేస్తోందని ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. ‘ఈ రోజు బీజేపీ మాకు ఏం చేసిందో, రేపు ఎవరితోనైనా ఇలాగే చేయవచ్చు. ఇదే కొనసాగితే 2024 తర్వాత దేశంలో ప్రజాస్వామ�
కేంద్ర మంత్రి అమిత్ షా, తన మధ్య ఎలాంటి విభేదాలు లేవని శరద్ పవార్ తెలిపారు. ఇటీవల ఆయనతో జరిగిన భేటీ గురించి ప్రస్తావించారు. సహకార మహా సమ్మేళనం ప్రారంభ వేడుకకు హాజరైన కేంద్ర మంత్రి అమిత్ షాతో తాను మాట్ల�
విల్లు, బాణం గుర్తును ఈసీ ప్రస్తుత మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేకు కేటాయించడంపై మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్డారు. ప్రధాని మోదీ బానిస అయిన ఎన్నికల సంఘం గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇలాంటి నిర్ణయం తీసుకొ
గతంలో ఇందిరా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఇలాంటి సంఘటనను ఎదుర్కోందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ గుర్తు చేశారు. కాంగ్రెస్కు గతంలో ‘కాడితో ఉన్న రెండు ఎద్దులు’ గుర్తు ఉండేదని తెలిపారు. అయితే కా
షిండే వర్గాన్ని అసలైన శివసేనగా గుర్తిస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయించడం ప్రజాస్వామ్యాన్ని హతమార్చినట్టేనని ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. ఎర్రకోట నుంచి ప్రధాని ఈ విషయం ప్రకటించాలన్నారు. అసలైన విల్లు, బాణ�
Uddhav Thackeray | ప్రత్యర్థి పార్టీలు ఏం చేసినా బీజేపీ నేతలు హిందూత్వ వ్యతిరేకి, దేశద్రోహి అనే ముద్ర వేస్తారని, హిందూత్వను వీడాలని డిమాండ్ చేస్తారని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే ఆ�
Sanjay Raut:మనీల్యాండరింగ్ కేసులో శివసేన నేత సంజయ్ రౌత్ మూడు నెలల పాటు జైలు శిక్ష అనుభవించిన విషయం తెలిసిందే. జైలులో ఉన్న సమయంలో 10 కిలోల బరువు తగ్గినట్లు రౌత్ తెలిపారు. ఓ మీడియా సంస్థతో ఆయన ఇవాళ మా�