గతంలో ఇందిరా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఇలాంటి సంఘటనను ఎదుర్కోందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ గుర్తు చేశారు. కాంగ్రెస్కు గతంలో ‘కాడితో ఉన్న రెండు ఎద్దులు’ గుర్తు ఉండేదని తెలిపారు. అయితే కా
షిండే వర్గాన్ని అసలైన శివసేనగా గుర్తిస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయించడం ప్రజాస్వామ్యాన్ని హతమార్చినట్టేనని ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. ఎర్రకోట నుంచి ప్రధాని ఈ విషయం ప్రకటించాలన్నారు. అసలైన విల్లు, బాణ�
Uddhav Thackeray | ప్రత్యర్థి పార్టీలు ఏం చేసినా బీజేపీ నేతలు హిందూత్వ వ్యతిరేకి, దేశద్రోహి అనే ముద్ర వేస్తారని, హిందూత్వను వీడాలని డిమాండ్ చేస్తారని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే ఆ�
Sanjay Raut:మనీల్యాండరింగ్ కేసులో శివసేన నేత సంజయ్ రౌత్ మూడు నెలల పాటు జైలు శిక్ష అనుభవించిన విషయం తెలిసిందే. జైలులో ఉన్న సమయంలో 10 కిలోల బరువు తగ్గినట్లు రౌత్ తెలిపారు. ఓ మీడియా సంస్థతో ఆయన ఇవాళ మా�
Eknath Shinde | శివసేనలోని రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నది. పార్టీ వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ థాక్రే పదో వర్ధంతి సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే
ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఇప్పటివరకూ వెలువడిన ట్రెండ్స్ ప్రకారం బిహార్లోని గోపాల్గంజ్లో ఆర్జేడీ అభ్యర్ధి మోహన�
CM Eknath Shinde | మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో అసంతృప్తి జ్వాలలు నెలకొన్నాయా? ఆయన వర్గానికి చెందిన 40 ఎమ్మెల్యేల్లో 22 మంది మరో పార్టీలోకి జంప్ కానున్నారా
Eknath Shinde | మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే (Eknath Shinde) నేతృత్వంలోని శివసేనకు కేటాయించిన గుర్తుపై సిక్కు మతస్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో శివసేనలోని రెండు వర్గాలకు