మాతోశ్రీకి ఒక కమ్యూనిస్ట్ నాయకుడు రావడం, ఉద్ధవ్తో భేటీ కావడం, అంధేరీ ఉప ఎన్నికలో మద్దతు ప్రకటించడం అసాధారణమని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. 1970లో సీపీఐపై తొలి గెలుపుతోనే శివసేన పుంజుకున్న సంగతిని గుర
శివసేన పార్టీ పేరు, గుర్తు కోసం మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వర్గాలు తలపడిన నేపధ్యంలో సేన వర్సెస్ సేన రగడపై ఆదిత్య ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు.
అంధేరి ఈస్ట్ ఉప ఎన్నిక నవంబర్ 3న జరుగనున్నది. ఈ నేపథ్యంలో శివసేన పార్టీ పేరు, విల్లు, బాణం ఎన్నికల చిహ్నాన్ని ఈసీ స్థంభింపజేసింది. అంధేరి ఈస్ట్ ఉప ఎన్నిక కోసం ప్రత్యామ్నాయ ఎన్నికల చిహ్నంతోపాటు పార్టీ పే�
Shiv Sena | మహారాష్ట్రకు చెందిన పొలిటికల్ పార్టీ శివసేనకు ఎన్నికల సంఘం షాకిచ్చింది. రెండు వర్గాలుగా విడిపోయిన ఈ పార్టీ సభ్యుల్లో ఎవరూ కూడా పార్టీ గుర్తయిన విల్లు-బాణం వాడకూడదని తేల్చేసింది.
శివసేనలో చీలిక వల్ల ఈ ఏడాది శివాజీ పార్క్లో దసరా బహిరంగ సభ నిర్వాహణకు రెండు వర్గాలు పోటీ పడ్డాయి. అయితే ఉద్ధవ్ ఠాక్రేకు అనుకూలంగా బాంబే హైకోర్టు స్పందించింది.
శివసేన కార్యకర్తలపై ‘దాడులు చేయండి, చితకబాదండి, కాళ్లు విరగ్గొట్టండి..’ అంటూ తన అనుచరులు, మద్దతుదారులను మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యే ప్రకాశ్ సుర్వే రెచ్చగొట్టాడు. కేసులు ఎ
విస్తృత ధర్మాసనం తిరిగి సమీక్షించాల్సిందే సుప్రీంకోర్టు తీర్పును తప్పుపట్టిన 17 పార్టీలు ‘పీఎంఎల్ఏ’ లోపాలను చూడకుండానే ఆదేశాలు కోర్టు సమర్థనతో కేంద్ర ప్రభుత్వ రాజకీయ ప్రతీకార చర్యలకు బలం చేకూరినట్ల�
బీజేపీ విధానాలను తరచూ తూర్పారబట్టే శివసేన సీనియర్ నేత రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసింది. ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఆయన్ను అరెస్టు చేసినట్టు ఈడీ అధికారిక �
తాజాగా ఈడీ అదుపులోకి ఎంపీ సంజయ్ రౌత్ ముంబై, జూలై 31: మహారాష్ట్రపై కేంద్రంలోని మోదీ సర్కార్ వేట కొనసాగుతున్నది. ఇప్పటికే ఫిరాయింపులు, తిరుగుబాటు రాజకీయంతో మహావికాస్ ఆఘాడీ(ఎంవీఏ) ప్రభుత్వాన్ని కూల్చిన బ
ముంబై : శివసేన సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు సంజయ్ రౌత్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సంజయ్ రౌత్ నివాసంలో ఈడీ అధికారులు త�