Eknath Shinde | శివసేనలోని రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నది. పార్టీ వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ థాక్రే పదో వర్ధంతి సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే
ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఇప్పటివరకూ వెలువడిన ట్రెండ్స్ ప్రకారం బిహార్లోని గోపాల్గంజ్లో ఆర్జేడీ అభ్యర్ధి మోహన�
CM Eknath Shinde | మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో అసంతృప్తి జ్వాలలు నెలకొన్నాయా? ఆయన వర్గానికి చెందిన 40 ఎమ్మెల్యేల్లో 22 మంది మరో పార్టీలోకి జంప్ కానున్నారా
Eknath Shinde | మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే (Eknath Shinde) నేతృత్వంలోని శివసేనకు కేటాయించిన గుర్తుపై సిక్కు మతస్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో శివసేనలోని రెండు వర్గాలకు
మాతోశ్రీకి ఒక కమ్యూనిస్ట్ నాయకుడు రావడం, ఉద్ధవ్తో భేటీ కావడం, అంధేరీ ఉప ఎన్నికలో మద్దతు ప్రకటించడం అసాధారణమని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. 1970లో సీపీఐపై తొలి గెలుపుతోనే శివసేన పుంజుకున్న సంగతిని గుర
శివసేన పార్టీ పేరు, గుర్తు కోసం మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వర్గాలు తలపడిన నేపధ్యంలో సేన వర్సెస్ సేన రగడపై ఆదిత్య ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు.
అంధేరి ఈస్ట్ ఉప ఎన్నిక నవంబర్ 3న జరుగనున్నది. ఈ నేపథ్యంలో శివసేన పార్టీ పేరు, విల్లు, బాణం ఎన్నికల చిహ్నాన్ని ఈసీ స్థంభింపజేసింది. అంధేరి ఈస్ట్ ఉప ఎన్నిక కోసం ప్రత్యామ్నాయ ఎన్నికల చిహ్నంతోపాటు పార్టీ పే�
Shiv Sena | మహారాష్ట్రకు చెందిన పొలిటికల్ పార్టీ శివసేనకు ఎన్నికల సంఘం షాకిచ్చింది. రెండు వర్గాలుగా విడిపోయిన ఈ పార్టీ సభ్యుల్లో ఎవరూ కూడా పార్టీ గుర్తయిన విల్లు-బాణం వాడకూడదని తేల్చేసింది.
శివసేనలో చీలిక వల్ల ఈ ఏడాది శివాజీ పార్క్లో దసరా బహిరంగ సభ నిర్వాహణకు రెండు వర్గాలు పోటీ పడ్డాయి. అయితే ఉద్ధవ్ ఠాక్రేకు అనుకూలంగా బాంబే హైకోర్టు స్పందించింది.