శివసేనలో చీలిక వల్ల ఈ ఏడాది శివాజీ పార్క్లో దసరా బహిరంగ సభ నిర్వాహణకు రెండు వర్గాలు పోటీ పడ్డాయి. అయితే ఉద్ధవ్ ఠాక్రేకు అనుకూలంగా బాంబే హైకోర్టు స్పందించింది.
శివసేన కార్యకర్తలపై ‘దాడులు చేయండి, చితకబాదండి, కాళ్లు విరగ్గొట్టండి..’ అంటూ తన అనుచరులు, మద్దతుదారులను మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యే ప్రకాశ్ సుర్వే రెచ్చగొట్టాడు. కేసులు ఎ
విస్తృత ధర్మాసనం తిరిగి సమీక్షించాల్సిందే సుప్రీంకోర్టు తీర్పును తప్పుపట్టిన 17 పార్టీలు ‘పీఎంఎల్ఏ’ లోపాలను చూడకుండానే ఆదేశాలు కోర్టు సమర్థనతో కేంద్ర ప్రభుత్వ రాజకీయ ప్రతీకార చర్యలకు బలం చేకూరినట్ల�
బీజేపీ విధానాలను తరచూ తూర్పారబట్టే శివసేన సీనియర్ నేత రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసింది. ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఆయన్ను అరెస్టు చేసినట్టు ఈడీ అధికారిక �
తాజాగా ఈడీ అదుపులోకి ఎంపీ సంజయ్ రౌత్ ముంబై, జూలై 31: మహారాష్ట్రపై కేంద్రంలోని మోదీ సర్కార్ వేట కొనసాగుతున్నది. ఇప్పటికే ఫిరాయింపులు, తిరుగుబాటు రాజకీయంతో మహావికాస్ ఆఘాడీ(ఎంవీఏ) ప్రభుత్వాన్ని కూల్చిన బ
ముంబై : శివసేన సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు సంజయ్ రౌత్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సంజయ్ రౌత్ నివాసంలో ఈడీ అధికారులు త�
ముంబై, థానేల నుంచి గుజరాతీలు, రాజస్ధానీలను వెళ్లగొడితే మహారాష్ట్రకు డబ్బులుండవని రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
ధరల పెరుగుదల, జీఎస్టీపై విపక్షాల ఫైర్ లోక్సభ సోమవారానికి వాయిదా మోదీ 2.0 హయాంలో ప్రకటనల ఖర్చు 900 కోట్లు: రాజ్యసభకు కేంద్రం వెల్లడి న్యూఢిల్లీ, జూలై 22: ధరల పెరుగుదల, జీఎస్టీ పెంపుపై విపక్ష పార్టీ నేతల నిరసనల�
‘క్విడ్ప్రోకో’ వివాదంలో ఏక్నాథ్ షిండే సర్కార్ శివసేన రెబెల్ ఎమ్మెల్యే మిల్లుకు రూ.15 కోట్లు విడుదల ఉద్ధవ్ ప్రభుత్వాన్ని కూల్చినందుకు నజరానా అంటూ విమర్శలు ముంబై, జూలై 17: మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే