మహారాష్ట్రలోని మహాయుతి (బీజేపీ, శివసేన-షిండే వర్గం, ఎన్సీపీ-అజిత్పవార్ వర్గం) కూటమి ప్రభుత్వంలో కుమ్ములాటలు మొదలయ్యాయి. వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపంకంపై కూటమి పార్టీల మధ
మహారాష్ట్ర సీఎం, మరికొందరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో ఆ రాష్ట్ర శాసనసభ స్పీకర్ జాప్యం చేస్తుండటంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది.
శివసేన-యూబీటీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కీలక హెచ్చరిక చేశారు. 2002 ఫిబ్రవరి 27న అయోధ్య నుంచి తిరిగి వస్తున్న కరసేవకులు ప్రయాణించిన సబర్మతి ఎక్స్ప్రెస్ రైలును తగులబెట్టారని, త్వరలో రామాలయం ప్రారంభోత్సవంలో పాల�
తమతో చేతులు కలిపితే రూ.100 కోట్లు ఇస్తామంటూ మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వర్గం నుంచి ఆఫర్ వచ్చిందని శివసేన (యూబీటీ) ఎమ్మెల్యే సునీల్ రౌత్ చెప్పారు. అయితే ఈ ఆఫర్ ఇచ్చిన వ్యక్తి ఎవరన్నది మాత్రం వెల్లడి
Maharashtra BRS | శివసేన, కాంగ్రెస్, బీజేపీకి చెందిన పలువురు ముఖ్యనేతలు గురువారం ముంబైలో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ మహారాష్ట్ర ఇన్చార్జి కల్వకుంట్ల వంశీధర్రావు సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకొన్నారు.
మహారాష్ట్ర రాజకీయాలను బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ వ్యూహాలు, తెలంగాణ అభివృద్ధి మాడల్ మహారాష్ట్రలోని రాజకీయ పార్టీలను కకావికలం చేస్తున్నాయి.
దేశంలో ఉత్పత్తి అయ్యే ఆహార పదార్థాలను రైతులకు గిట్టుబాటు ధర చెల్లించి సేకరించాల్సిన బాధ్యత కేంద్రానిది. వాటిని తక్కువ ధరలకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు సరఫరా చేయాల్సింది కూడా కేంద్రమే. కానీ ఈ వ్య
పార్టీల పేర్లు మార్చే అధికారం ఎన్నికల కమిషన్ (EC)కు లేదని మహారాష్ట్ర (Maharashtra) మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే (Uddhav Thackeray) అన్నారు. ఈసీకి పార్టీ ఎన్నికల గుర్తు (electoral symbol) మాత్రమే కేటాయించే పవర్ ఉందని చెప్పారు.
కేంద్రం మణిపూర్ను మరో కశ్మీర్లా తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నదని విపక్షాలు ఆరోపించాయి. వెంటనే అఖిల పక్షాన్ని మణిపూర్కు పంపాలని కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. మణిపూర్లో తాజా పరిస్థితిపై చర్చించేం
పీఎం కేర్స్ ఫండ్స్పై ఈడీ విచారణ చేయాలని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ చేశారు. పీఎం కేర్స్ ఫండ్స్ దర్యాప్తు సంస్థల పరిధిలోకి రాదా? అని ఆయన ప్రశ్నించారు. ముంబైలో శనివారం జరిగిన పార్టీ కా�
జూన్ 20వ తేదీని ప్రపంచ ద్రోహుల దినోత్సవంగా ప్రకటించాలని కోరుతూ శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ ఐక్యరాజ్య సమితికి లేఖ రాశారు. గతేడాది ఇదే రోజు (జూన్ 20) బీజేపీ ప్రోద్బలంతో శివసేనను మోసం చేసి ఏక్నాథ్ శిండే