కేంద్రం మణిపూర్ను మరో కశ్మీర్లా తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నదని విపక్షాలు ఆరోపించాయి. వెంటనే అఖిల పక్షాన్ని మణిపూర్కు పంపాలని కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. మణిపూర్లో తాజా పరిస్థితిపై చర్చించేం
పీఎం కేర్స్ ఫండ్స్పై ఈడీ విచారణ చేయాలని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ చేశారు. పీఎం కేర్స్ ఫండ్స్ దర్యాప్తు సంస్థల పరిధిలోకి రాదా? అని ఆయన ప్రశ్నించారు. ముంబైలో శనివారం జరిగిన పార్టీ కా�
జూన్ 20వ తేదీని ప్రపంచ ద్రోహుల దినోత్సవంగా ప్రకటించాలని కోరుతూ శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ ఐక్యరాజ్య సమితికి లేఖ రాశారు. గతేడాది ఇదే రోజు (జూన్ 20) బీజేపీ ప్రోద్బలంతో శివసేనను మోసం చేసి ఏక్నాథ్ శిండే
Maharashtra | మహారాష్ట్రలోని బీజేపీ - శివసేన (ఏక్నాథ్ శిండే వర్గం) కూటమికి బీటలు వారుతున్నదా? రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేయనున్నాయా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.
బ్ కీ బార్ కిసాన్ సర్కార్' నినాదం మహారాష్ట్ర రాజకీయ పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నది. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏకకాలంలో బీఆర్ఎస్ గ్రామస్థాయి నుంచి నియోజకవర్గస్థాయి దాకా పార�
Shiv Sena | మహారాష్ట్ర (Maharashtra) లో మరోసారి రాజకీయ సంక్షోభం నెలకొనేలా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే (Eknath Shinde) నేతృత్వంలోని శివసేన (Shiv Sena) కు చెందిన 22 మంది ఎమ్మెల్యేలు (MLA), 9 మంది ఎంపీలు (MP) భారతీయ జనతా పార్టీ (BJP) పట్ల
మహారాష్ట్రలో బలంగా వేళ్లూనుకుంటున్న బీఆర్ఎస్లోకి మహిళా నేతలు సైతం క్యూ కడుతున్నారు. మంగళవారం మహారాష్ట్రకు చెందిన వివిధ రాజకీయ పార్టీల మహిళా విభాగాల అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలు బీఆర్ఎస్ అధినేత, ముఖ�
Maharashtra | మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు రివర్స్ కొట్టేలా కనిపిస్తున్నాయి. ప్రస్తుత సీఎం షిండేతో సహా 16 మంది శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని ప్రచారం జరుగుతున్న
Maharashtra |మహారాష్ట్రలో ముఖ్యమంత్రి మార్పు జరుగనున్నదా? సీఎం షిండే స్థానంలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ పీఠం ఎక్కనున్నారా? ఆ దిశగా బీజేపీ తనదైన రాజకీయాలతో పావులు కదుపుతున్నదా? అంటే అవుననే సమాధానం వస్తున్నది.
BRS Party | మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. శివసేనకు చెందిన కీలక నేత బీఆర్ఎస్ పార్టీలో చేశారు. బీడ్ జిల్లాకు చెందిన దిలీప్ గోరె బుధవారం హైదరాబాద్లో బీఆర్ఎస్ జాతీయ అధ్యక్
బీఆర్ఎస్ విధానాలతోనే మహారాష్ట్ర ప్రజల జీవితాలు మారుతాయని రాష్ట్ర స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. బుధవారం మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో ఆమె పర్యటించారు. ఎన్సీపీ, శ�