ముంబై వాయువ్య స్థానం నుంచి శివసేన (యూబీటీ) అభ్యర్థిగా పోటీ చేస్తున్న అమోల్ కీర్తికర్కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. కొవిడ్ సమయంలో వలస కార్మికులకు కిచిడీ పంపిణీ కుంభకోణానికి సంబంధించి మనీలాండరి�
మహారాష్ట్రలో శివసేన (యూబీటీ) నేతకు ఈడీ షాక్ ఇచ్చింది. ఉదయం 9 గంటలకు ముంబై ఆగ్నేయ లోక్సభ అభ్యర్థిగా అమోల్ కృతికర్ను పార్టీ ప్రకటించగా, 10 గంటలకు కిచిడీ కుంభకోణం కేసులో ఆయనకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ కేసు
బాలీవుడ్ నటుడు గోవిందా అహుజా మళ్లీ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో గురువారం చేరారు. ముంబైలోని నార్త్వెస్ట్ లోక్సభ స్థానం ఆయన పోటీచేసే అవకాశం ఉన్నది.
Lok sabha polls: ఉద్దవ్ థాకరే నేతృత్వంలోని శివసేన పార్టీ.. లోక్సభ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించింది. ఫస్ట్ లిస్టులో 16 మంది అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. మాజీ కేంద్ర మంత్రులు �
Sanjay Raut | లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈడీ, సీబీఐ లాంటి జాతీయ దర్యాప్తు సంస్థలు దాడులు జరిపిన కంపెనీలే ఈ ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేయడంపై పలు పార్
MLA Sanjay Gaikwad: 1987లో వేటకు వెళ్లి పులిని చంపా. దాని దంతాన్ని తీసి మెడలో వేసుకున్నట్లు శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ తెలిపారు. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను సామ్నా ఆన్లైన్ ఎడిషన్లో ర
Milind Deora : కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి మిలింద్ దేవరా ఆదివారం మధ్యాహ్నం మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరారు. దేవరాకు షిండే కాషాయ �
Eknath Shinde : కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత మిలింద్ దేవరా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి షిండే సారధ్యంలోని శివసేనలో చేరనుండటంపై మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే స్పందించారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభం రోజు కాంగ్రెస్ పార్టీకి (Congress) ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి, మహారాష్ట్రలో పార్టీ సీనియర్ నేత మిలింద్ దేవరా (Milind Deora) షాకిచ్చారు.
Milind Deora | లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపీ మిలింద్ దియోర కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పనున్నారు.