Cop Washing MLA Car | ఒక ఎమ్మెల్యే కారును ఆయన సెక్యూరిటీకి చెందిన పోలీస్ అధికారి కడిగారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో అధికారంలో ఉన్న ఆ ఎమ్మెల్యేపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే దీన�
Tanaji Sawant | మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన మంత్రి తానాజీ సావంత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ సమావేశాల్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) సహచరుల పక్కన కూర్చున్న తర్వాత �
against Congress leader | టీవీలో చర్చ సందర్భంగా మహారాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ అధికార ప్రతినిధి అవమానించారని శివసేన నేత ఆరోపించారు. ఈ నేపథ్యంలో తన మద్దతుదారులతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Supreme Court | న్యాయవాదులపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవాదులు ఒక రోజు తమ స్థానంలో కూర్చోవాలని.. అప్పుడు తమపై ఉన్న ఒత్తిడి తెలిసి వస్తుందంటూ ఘాటుగ�
ఆంధ్రప్రదేశ్లో దాడులు, హింసాత్మక ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన పార్టీ ఎంపీలు, ఎమ్మెల
తెలంగాణలో పార్టీ ఫిరాయింపులను నేడు పాలకపక్షమైన కాంగ్రెస్ సమర్థించుకుంటున్న తీరు పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం. కేంద్రంలో ఎన్డీయే సంకీర్ణ కూటమికి నాయకత్వం వహిస్తున్న మరో జాతీయపక్ష�
Mihir Shah | ముంబై హిట్ అండ్ డ్రైవ్ ఘటనలో ప్రధాన నిందితుడు మిహిర్ షా (Mihir Shah)కి కోర్టు 14 రోజుల పాటు జుడీషియల్ కస్టడీ (judicial custody) విధించింది.
Worli Hit And Run Case : మహారాష్ట్ర రాజధాని ముంబైలో శివసేన (Shiv Sena) నేత రాజేష్ షా (Rajesh Shah) కుమారుడు మిహిర్ మద్యం మత్తులో కారు నడిపి ఓ వివాహిత మరణానికి కారణమైన ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.
Shiv Sena | మహారాష్ట్ర రాజధాని ముంబైలో శివసేన (Shiv Sena) నేత రాజేష్ షా (Rajesh Shah) కుమారుడు మిహిర్ మద్యం మత్తులో కారు నడిపి ఓ వివాహిత మరణానికి కారణమైన ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది.
ఒక పార్టీ టికెట్పై గెలిచి మరో పార్టీలోకి ఫిరాయింపులకు పాల్పడిన ప్రజాప్రతినిధులపై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పీకర్లు మూడు నెలల వ్యవధిలో నిర్ణయం తీసుకోవాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పే
Priyanka Chaturvedi : ఈవీఎంలపై అభ్యంతరాల వ్యవహారం కలకలం రేపుతోంది. బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈవీఎంపై పుస్తకాన్ని ప్రచురించారని, దీన్ని ఆ పార్టీ అగ్రనేత ఎల్కే అద్వానీ సమర్దించారని శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాం�
Police Files FIR | లోక్సభ ఎన్నికల ఫలితాల రోజున కౌంటింగ్ సెంటర్లోకి ఒక వ్యక్తి మొబైల్ ఫోన్ తీసుకెళ్లాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో గెలిచిన ఎంపీ బంధువుపై కేసు నమోదైంది.
లోక్సభ ఎన్నికల ముందు వరకు స్నేహగీతం పాడిన మహారాష్ట్ర పార్టీలు ఇప్పుడు అసమ్మతి గళం వినిపిస్తున్నాయి. అటు మహాయుతి(ఎన్డీయే)లో, ఇటు మహావికాస్ అఘాడీ(ఇండియా కూటమి)లో విభేదాలు మొదలయ్యాయి.