ఏ మాత్రం అవకాశం దొరికినా ప్రాంతీయ పార్టీల మీద జాతీయ పార్టీలు దుమ్మెత్తి పోస్తుంటాయి. తమది సువిశాలమైన జాతీయవాదమనీ, వాటిది సంకుచిత ప్రాంతీయ వాదమనేది ప్రధానంగా ముందుకుతెచ్చే వాదన. కానీ, ఆసేతు హిమాచలం పరచుక
Manoj Shinde | ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు వ్యతిరేకంగా, స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో దిగిన కాంగ్రెస్ రెబెల్ మనోజ్ షిండే.. ఎన్నికలు అయిపోగానే శివసేన గూటికి చేరారు.
Maharashtra Election Results | మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాలపై దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. మహాయుతి, మహావికాస్ అఘాడీ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.
బీఆర్ఎస్ టికెట్పై గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత వేటుపై నిర్ధిష్ట సమయంలో నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు అసెంబ్లీ స్పీకర్కు సూచించింది. ఈ క్రమంలో హైకోర్టు సూచించినట్టు ఆ కాలవ్య�
Uddhav Thackeray | తాము బీజేపీతో 30 ఏండ్లు మిత్రపక్షంగా కలిసి ఉన్నా గుర్తింపు కోల్పోని శివసేన, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలా ఎలా మారిపోతుందని మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే నిలదీశారు.
Maharastra elections | మహారాష్ట్ర మాజీ మంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తనయుడు ఆదిత్య థాకరేపై రాజ్యసభ సభ్యుడు మిలింద్ దేవ్రాను బరిలో దించాలని సీఎం ఏక్నాథ్ షిండే వర్గం శివసేన పార్టీ నిర్ణయించింది. ఉద్ధవ్ థా
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపునకు మహాయుతి, మహావికాస్ అఘాడీ కూటములు వ్యూహాలకు పదునుపెట్టాయి. రెండు కూటముల్లో సీట్ల సర్దుబాటు దాదాపు కొలిక్కి వస్తున్నది. అభ్యర్థుల ప్రకటనతో ప్రచార పర్వం ఊపందుకు�
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకాలపై విపక్ష కూటమి ‘మహా వికాస్ అఘాడీ’(ఎంవీఏ)లో పార్టీల మధ్య చర్చలు కొలిక్కి వచ్చాయి. కాంగ్రెస్, ఎన్సీపీ(శరద్పవార్), శివసేన(యూబీటీ)..
మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న ఎన్నికలు జరగనున్నాయి. లోక్సభ ఎన్నికల తర్వాత ఎన్డీఏ, ఇండియా కూటములు ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాల్ ఇది.
Govinda | బాలీవుడ్ (Bollywood) నటుడు (Actor), శివసేన నాయకుడు (Shiv Sena leader) గోవిందా (Govinda) ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన ఆరోగ్యం మెరుగుపడాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశ�
త్వరలో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) వేగంగా అడుగులు వేస్తున్నది. భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల పంపకం ఫార్ములా దాదాపుగా ఖరారైంది. లోక్సభ ఎన్నికల్లో లభించిన వ�
Sanjay Raut: చీఫ్ జస్టిస్ చంద్రచూడ్పై .. శివసేన నేత సంజయ్ రౌత్ అనుమానాలు వ్యక్తం చేశారు. సీజేఐ తమకు న్యాయం చేస్తారో లేదో అని డౌట్పడ్డారు. సీజే ఇంటికి మోదీ వెళ్లి గణపతి పూజలో పాల్గొన్న విషయం తెలిసిం�
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల హీట్ మొదలైంది. దీపావళి తర్వాత రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఈ నెల 13న జిల్లాల కలెక్టర్లతో ఈసీ సమీక్ష నిర్వ�