మాజీ మంత్రి, శివసేన (ఉద్ధవ్ వర్గం) నేత ఆదిత్య థాక్రేపై (Aaditya Thackeray) మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదుచేశారు. ముంబైలోని (Mumbai) లోయర్ పరేల్లో డెలిస్లే బ్రిడ్జి (Delisle Bridge) రెండో క్యారేజీని గురువారం రాత్రి ఆదిత్య థాక్రే ప
బీజేపీలో నిజం మాట్లాడే ఒకే ఒక వ్యక్తి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీయేనని, అలాగే మహారాష్ట్రలో బాలాసాహెబ్ ఠాక్రే ఏర్పాటు చేసిన శివసేన ఒక్కటేనని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే (Supriya Sule)అన్నారు.
మహారాష్ట్రలోని మహాయుతి (బీజేపీ, శివసేన-షిండే వర్గం, ఎన్సీపీ-అజిత్పవార్ వర్గం) కూటమి ప్రభుత్వంలో కుమ్ములాటలు మొదలయ్యాయి. వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపంకంపై కూటమి పార్టీల మధ
మహారాష్ట్ర సీఎం, మరికొందరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో ఆ రాష్ట్ర శాసనసభ స్పీకర్ జాప్యం చేస్తుండటంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది.
శివసేన-యూబీటీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కీలక హెచ్చరిక చేశారు. 2002 ఫిబ్రవరి 27న అయోధ్య నుంచి తిరిగి వస్తున్న కరసేవకులు ప్రయాణించిన సబర్మతి ఎక్స్ప్రెస్ రైలును తగులబెట్టారని, త్వరలో రామాలయం ప్రారంభోత్సవంలో పాల�
తమతో చేతులు కలిపితే రూ.100 కోట్లు ఇస్తామంటూ మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వర్గం నుంచి ఆఫర్ వచ్చిందని శివసేన (యూబీటీ) ఎమ్మెల్యే సునీల్ రౌత్ చెప్పారు. అయితే ఈ ఆఫర్ ఇచ్చిన వ్యక్తి ఎవరన్నది మాత్రం వెల్లడి
Maharashtra BRS | శివసేన, కాంగ్రెస్, బీజేపీకి చెందిన పలువురు ముఖ్యనేతలు గురువారం ముంబైలో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ మహారాష్ట్ర ఇన్చార్జి కల్వకుంట్ల వంశీధర్రావు సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకొన్నారు.
మహారాష్ట్ర రాజకీయాలను బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ వ్యూహాలు, తెలంగాణ అభివృద్ధి మాడల్ మహారాష్ట్రలోని రాజకీయ పార్టీలను కకావికలం చేస్తున్నాయి.
దేశంలో ఉత్పత్తి అయ్యే ఆహార పదార్థాలను రైతులకు గిట్టుబాటు ధర చెల్లించి సేకరించాల్సిన బాధ్యత కేంద్రానిది. వాటిని తక్కువ ధరలకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు సరఫరా చేయాల్సింది కూడా కేంద్రమే. కానీ ఈ వ్య
పార్టీల పేర్లు మార్చే అధికారం ఎన్నికల కమిషన్ (EC)కు లేదని మహారాష్ట్ర (Maharashtra) మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే (Uddhav Thackeray) అన్నారు. ఈసీకి పార్టీ ఎన్నికల గుర్తు (electoral symbol) మాత్రమే కేటాయించే పవర్ ఉందని చెప్పారు.