మార్కెట్లోకి కల్తీ విత్తనాలు, పురుగు మందులు రాకుండా సర్కారు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నది. ముఖ్యంగా నకిలీ విత్తనాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఇటీవల సీడ్ ట్రెజబిలిటీ బార్కోడ్ తీసుకొచ్చింది. వా�
రైతు శ్రేయస్సే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తున్నది. తొలకరి నుంచి పంట చేతికి అందే వరకు రైతుకు వెన్నంటే నిలుస్తున్నది. పెట్టుబడి అందిస్తున్నది. విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్న�
రైతాంగానికి సాగుబడిలో రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. ఇందులో భాగంగా పెట్టుబడి సాయం, రైతు బంధు, 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా, విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచుతూ.. అన్నదాతలకు భరోసానిస్తున్నది.
రైతాంగానికి సాగుబడిలో రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. ఇందులో భాగంగా పెట్టుబడి సాయం, రైతు బంధు, 24 గంటల కరంట్, విత్తనాలు. ఎరువులు అందుబాటులో ఉంచుతూ భరోసానిస్తున్నది.
రైతులు ఆర్థికంగా నిలదొక్కుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. విత్తనాలు నాటినప్పటి నుంచి మొదలుకొని పంట కోసి విక్రయించే వరకు వెన్నంటి ఉంటున్నది. ఏటా రెండు దఫాలుగా రైతుబంధు పథకం ద్వ
ప్రతి పంట సాగుకు విత్తనమే మూలం. ఆ విత్తనాల ఉత్పత్తిలో తెలంగాణ గణనీయ పురోగతి సాధించింది. ఒకప్పుడు కొన్ని మండలాలకే పరిమితమైన విత్తన పంటల సాగు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది.
రైతులు వినియోగించే విత్తనాలను ప్రభుత్వమే విక్రయించాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం అసెంబ్లీ సమావేశాల్లో రైతుల సమస్యలను ప్రస్తావించారు.
యాసంగికి నీటి ఢోకా లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ఈ సీజన్లో పండించే పంటలకు నీటి సమస్య లేకుండా ముందస్తు కార్యాచరణ రూపొందింది. వారబందీ పద్ధతిలో మార్చి 31 వరకు ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టుకు సాగున�
ఇంతలో ఎంత మార్పు! ఒకప్పుడు తెలంగాణలో పంట పండాలంటే ఆంధ్రప్రదేశ్ నుంచి విత్తనాలు రావాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. తెలంగాణ నుంచే ఏపీకి విత్తనాలు సరఫరా అవుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతుబంధు పథకం కర్షకులకు వరంగా మారింది. ఎకరానికి రూ. 5 వేల చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుండగా, వాటిని అందుకొని మురిసిపోతున్నారు.