ప్రభుత్వ ప్రాధాన్య లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీడీవోలు, తహసీల్దార్లు, పంచాయతీరాజ్ ఈఈలత�
వికారాబాద్ జిల్లాలో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. వానకాలంలో పంటలు పండించేందుకు.. విత్తనాలు విత్తే పనుల్లో అన్నదాతలు నిమగ్నమయ్యారు. మృగశిర కార్తె తర్వాత వానలు కురువకపోవడంతో ఆందోళనకు గురైన రైతులు ఇటీవల
ఒకటి కాదు.. రెండు కాదు.. పరాయి పాలనలో రైతులు ఆరు దశాబ్దాలు మోసానికి గురయ్యారు. ఆలి మెడలో పుస్తెలమ్మి విత్తనాలు, ఎరువులు కొనుక్కొచ్చారు. రోజుల తరబడి క్యూలైన్లో నిలబడి అరిగోస పడ్డరు. ఎండవేడికి గొంతెండిపోతే �
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. నాడు దండగా అన్న వ్యవసాయం నేడు పండగలా మారడంతో రైతన్నలు సంతోషంగా పొలం బాట పడుతున్నారు. సీఎం కేసీఆర్కు రైతు సంక్షేమం, ఆర్థిక ప్రగతే లక్ష్యం గ�
రైతుబంధు సొమ్ము పంపిణీ ప్రణాళికాబద్ధంగా కొనసాగుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడు రోజుల్లో మొత్తం 3,62,410 మంది రైతుల ఖాతాల్లో రూ.274.71కోట్లు జమ అయ్యాయి.
గతంల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పంట కాలానికి ముందు ఎరువుల కోసం రైతన్నలు అరిగోస పడేవారు. యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, వ్యవసాయ కార్యాలయాల వద్ద జాగారం చేసేవారు. ఎం�
మరో రెండు వారాల్లో వానకాలం సాగు ప్రారంభం కానున్న నేపథ్యంలో విత్తనాలు, ఎరువుల కొనుగోళ్ల సమయంలో రైతన్నలు జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. మార్కెట్లో గుర్తింపు లేని, నకిలీ విత్తనా�
వానకాలం సీజన్ వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. తొలకరి వర్షాలు పడుతుండగా రైతులు దుక్కులు దున్నడంతో పాటు పంటలు సాగుచేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రభుత్వం ‘రైతుబంధు’ డబ్బులు అకౌంట్లలో జ�
సమైక్య పాలనలో వ్యవసాయ సీజన్ మొదలైందంటే ఎరువులు, విత్తనాల కొరత తీవ్రంగా ఉండేది. సరైన ప్రణాళిక కొరవడి సకాలంలో ఎరువులు తెప్పించకపోవడంతో రైతులు అవస్థ పడేవారు.
భూ తల్లిని నమ్ముకున్న రైతన్న తోటి రైతులతో వ్యవసాయ పనుల్లో పోటీ పడుతూ ముందుకు ‘సాగు’తూనే ఉన్నాడు. సీజన్ ప్రారంభంలో దుక్కులు సిద్ధం చేసుకున్న రైతన్న పంట దిగుబడులపై కోటి ఆశలు పెట్టుకుని విత్తనాలను కొనుగ�
సమైక్యపాలనలో రెవెన్యూ రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండేది. తన భూమి తనకు తెలియకుండానే ఏ క్షణాన ఎవరి పేరిట మారిపోతుందో తెలియకపోయేది. బ్యాంకు రుణం తీసుకుందామనో, విత్తనాలు, ఎరువుల బస్తాలు తీసుకుందామనో, ప
వానకాలం సాగుకు ఆదివాసులు శ్రీకారం చుట్టారు. కెరమెరి మండలంలోని ఝరి, మోడి గ్రామాలో శుక్రవారం విత్తనాల ముహూర్తాన్ని సంప్రదాయబద్ధంగా ప్రారంభించారు. ఉదయం కుటుంబ సమేతంగా పూజ సామగ్రి, విత్తనాలతో చేనుకు తరలివ�
ఎద్దేడ్చిన ఎవుసం, రైతేడ్చిన రాజ్యం’ఎక్కు వ కాలం నిలబడవు. నిజానికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి పూర్వం ఈ ప్రాంత పరిస్థితి ఇలాగే ఉండేది. సరైన మౌలిక సదుపాయాల్లేక, వనరులున్నా సరైన నిర్వహణ లేక గోసరిల్లిన తె�
యాసంగి పంటలు పూర్తి కావడం.. రోహిణి కార్తె రావడంతో రైతులు వానకాలం పంటకు సన్నద్ధమవుతున్నారు. దుక్కులు దున్నడం, నార్లు పోయడం, తదితర పనులను చేస్తున్నారు. ఈ క్రమంలో మండలానికి కావాల్సిన ఎరువులు, విత్తనాలను అధిక