Spurious Seed | హైదరాబాద్ : ఒక సగటు రైతుకు అతి పెద్ద సమస్య ఏంటంటే.. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పుడో, వడగళ్లు పడ్డప్పుడో, కరువు వచ్చినప్పుడో కాదు.. ఒక రైతుకు నకిలీ విత్తనాలే ప్రధాన సమస్య అని సైబరాబాద్ పో
వ్యవసాయాభివృద్ధి, రైతు సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నాసిరకం విత్తనాలకు చెక్ పెడుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ప్రతి విత్తన సంచిపై క్యూఆర్ (క్విక్ రెస్పాన్స్) కోడ్ ముద్ర�
భవిష్యత్తులో విదేశాలకు సిరులు పండే విత్తనాలు ఇచ్చే సత్తా తెలంగాణకే ఉన్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన రాజేంద్రనగర్లోని జ యశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోర
వానకాలం సాగుకు సిద్ధమవుతున్న రైతులు విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. కొనుగోలు సమయంలో అప్రమత్తంగా లేకపోతే కొందరు వ్యాపారులు నాణ్యతలేని విత్తనాలు అంటగట్టే ప్రమాదం ఉంది.
పంటల సాగులో అధిక దిగుబడి సాధించాలంటే నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, మందులను ఎంచుకోవడం ఎంతో కీలకం. ఆయా భౌగోళిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సమీప వ్యవసాయ పరిశోధనా స్థానాన్ని, కృషి విజ్ఞాన కేంద్రాన్ని లేదా
దేశానికి రైతే వెన్నెముక. రైతన్నల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నది. రైతుల జోలికొస్తే కన్నెర్ర చేస్తున్నది. అన్నదాతల అవసరాలను ఆసరాగా చేసుకొని మోసం చేయాలని చూసే అక్రమ వ్యాపారులపై ప�
జిల్లాలో నకిలీ విత్తనాల కట్టడికి ప్రత్యేక టాస్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు సీపీ విష్ణు ఎస్ వారియర్ తెలిపారు. నకిలీ విత్తనాలపై ఉకుపాదం మోపేలా రాష్ట్ర ప్రభుత్వం పలు మార్గదర్శకాలను విడుదల చేసిన
వానకాలం సీజన్ వ్యవసాయ పనులు షురూ కావడంతో విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లు జోరందుకున్నాయి. ఇదే అదనుగా మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో పలు నకిలీ కంపెనీలు ఎలాంటి నిబంధనలు పాటించకుండా అందమైన ప్యాకింగ్, ఆకట్టుక�
వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వం రైతులకు ఎరువు, విత్తనాలను మరింత చేరువ చేసేందుకు ఈ వానకాలం సీజన్ నుంచి రైతు వేదికల ద్వారా పంపిణీ చేసేందుకు యాక్షన్ ప్లాన్ రూపొంది స్తున్నది.
వానకాలం సాగు ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులు విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లలో జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే రైతులు ముందస్తుగా విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు.
వానకాలం పంటల సాగు ప్రణాళికను వికారాబాద్ జిల్లా వ్యవసాయాధికారులు ఖరారు చేశారు. అన్నదాతలకు లాభాన్ని చేకూర్చే దిశగా ఈసారి పత్తి, కంది సాగును పెంచాలని నిర్ణయించారు. మొత్తం 6.10 లక్షల ఎకరాల్లో వానకాలం పంటలు స�
మార్కెట్లోకి కల్తీ విత్తనాలు, పురుగు మందులు రాకుండా సర్కారు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నది. ముఖ్యంగా నకిలీ విత్తనాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఇటీవల సీడ్ ట్రెజబిలిటీ బార్కోడ్ తీసుకొచ్చింది. వా�
రైతు శ్రేయస్సే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తున్నది. తొలకరి నుంచి పంట చేతికి అందే వరకు రైతుకు వెన్నంటే నిలుస్తున్నది. పెట్టుబడి అందిస్తున్నది. విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్న�
రైతాంగానికి సాగుబడిలో రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. ఇందులో భాగంగా పెట్టుబడి సాయం, రైతు బంధు, 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా, విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచుతూ.. అన్నదాతలకు భరోసానిస్తున్నది.
రైతాంగానికి సాగుబడిలో రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. ఇందులో భాగంగా పెట్టుబడి సాయం, రైతు బంధు, 24 గంటల కరంట్, విత్తనాలు. ఎరువులు అందుబాటులో ఉంచుతూ భరోసానిస్తున్నది.