హైదరాబాద్/డిండి, నమస్తే తెలంగాణ: ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన రైతు, తెలంగాణ ఉద్యమకారుడు మందపాటి రవీందర్రెడ్డి 15 క్వింటాళ్ల వివిధ రకాల విత్తనాలు, నార్లతో జాతీయ చిహ్నం, సీఎం కేసీఆర్, వ్యవసాయశాఖ మంత్�
రైతులకు కంది విత్తనాలను ఉచితంగా ప్రభుత్వమే అంద జేస్తున్నదని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తెలిపారు. గురువారం వికారాబాద్ మండల పరిధిలోని పీలారం గ్రామంలో ‘మీతో నేను’ కార్యక్రమం నిర్వహించారు. గ్రా�
కులకచర్ల, జూన్ 22 : వ్యవసాయాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా కులకచర్ల మండల కేంద్రంలో జాతీయ ఆహారభద్రతా మిషన్ కింద మండలా
వానకాలం సాగు పనులు జోరందుకున్నాయి. తొలకరి వానలు కురుస్తుండడంతో అన్నదాతలు దుక్కులు దున్ని పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలను వ్యవసాయ శాఖ సిద్ధంగా ఉంచింది. డిమాం�
వానకాలం సీజన్ వచ్చిందని ఆగమాగం కాకూడదు. సాగులో విత్తనాలు ఎంపికే అత్యంత కీలకం. రైతులారా.. ఎలాంటి విచారణ లేకుండా తొందరపడి విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దు. తొందరపాటుతో నష్టాలు మిగుల్చుకోవద్దు
వానకాలం సీజన్ సమీపిస్తుండడంతో రైతులు సాగుకు సమాయత్తమవుతున్నారు. ఒక్కో ఏడాది ఒక్కో పంటపై రైతాంగం అధికంగా మక్కువ చూపుతుండడంతో అక్రమార్కులు ఆయా పంట విత్తనాలపై నకిలీల సృష్టికి తెగబడుతున్నారు. దీంతో రాష్�
ఆన్లైన్లో విత్తన వివరాలు రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా ప్రభుత్వం చర్యలు పారదర్శకతకు పెద్దపీట మెదక్ మున్సిపాలిటీ, జూన్ 6: వచ్చే వాన కాలం సీజన్లో నాణ్యత లేని విత్తనాల విక్రయాలకు చెక్ పెట్టేందుక�
ఎరువులు, విత్తనాల కొనుగోళ్లలో అప్రమత్తత అవసరం న్యాల్కల్, మే 29: వాన కాలం దున్నకాలు షురూ అయ్యాయి. సాగుకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసేందుకు రైతులు సిద్ధమవుతుండగా, వ్యాపారులు కూడా విక్రయాలకు �
వానకాలం పంటల సాగు ప్రణాళికను జిల్లా వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. రైతులకు ఇబ్బంది లేకుండా 15 రోజుల ముందే ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఇప్పటికే యాసంగి ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా కొనసాగుతుండగా వానకాలంలో
పత్తి క్వింటాలుకు పదివేల ధర పలుకుతుండడంతో అధికశాతం అన్నదాతలు వచ్చే వానకాలం సీజన్లో పత్తిసాగుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో జహీరాబాద్ డివిజన్ పరిధిలో ఈసారి సాగు విస్తీర్ణం గతేడాదితో పోలిస్తే 25 నుం�