వానకాలం సీజన్కు సంగారెడ్డి జిల్లా వ్యవసాయశాఖ సిద్ధమైంది. సాగు విస్తీర్ణంతో పాటు ఎరువులు, విత్తనాలు సమకూర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఈసారి 7,45,708 ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేస్తున్నది. ఒ
రైతాంగం నకిలీ విత్తనాలపై అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీలు వెంకటేశ్వర్రెడ్డి, నాగేశ్వర్రావు, వ్యవసాయ అధికారి వై సుచరిత అన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వ్యవసాయ, పోలీస్ అధికారులతో ప్రత్యేక సమ
ఆరుగాలం కష్టపడి పంటలు పండించే రైతులకు నకిలీ విత్తనాలు అంటగట్టి సొమ్ము చేసుకోవాలనుకునే వారికి చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతంలో మాదిరిగా మూస పద్ధతిలో విత్తనాల క్రయవిక్రయాలు �
రైతులు, సాగు వివరాలు యాప్ ద్వారానే అప్లోడ్ వానకాలం సాగుపై ఏఈవోలతో ప్రత్యేక సమావేశం హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): రైతులు, సాగుకు సంబంధించిన వివరాలను నమోదు చేసేందుకు వ్యవసాయ విస్తరణ అధికారుల (ఏ
రైతులకు ప్రభుత్వం అండగా ఉండి, పంట, దీర్ఘకాలిక, బంగారు రుణాలిచ్చి ఆసరాగా నిలుస్తున్నది. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ రైతు సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ రైతుబంధు, రైతుబీమాను అమలు చేస్తున్నారు. కీసరలోని ప్ర�
రైతులు నష్టపోవద్దని మేమే కొంటున్నాం రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా అశ్వారావుపేట, నవంబర్ 26: తెలంగాణ ధాన్యం సేకరణలో కేంద్రం సహాయ నిరాకరణ చేస్తున్నదని, దీనికితోడు ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున�
ఆధార్తో ఫోన్ నంబర్ అనుసంధానం తప్పనిసరి లింక్ చేయనివారి వడ్లు కొనవద్దని కేంద్రం ఆంక్షలు ధాన్యం కొనుగోళ్లలో జాప్యానికి అదే ప్రధాన కారణం ఫోన్లు లేక, అనుసంధానం చేసుకోలేక నానా అవస్థలు హైదరాబాద్, నవంబర�
తెలంగాణకు ఐక్యరాజ్య సమితి గుర్తింపు రాష్ట్ర విత్తనరంగానికి ప్రపంచ స్థాయి ప్రఖ్యాతి 4, 5 తేదీల్లో రోమ్లో అంతర్జాతీయ విత్తన సదస్సు విత్తనాభివృద్ధిపై ప్రసంగించాలని రాష్ర్టానికి ఆహ్వానం దేశంలో తెలంగాణకు
పరిగి : యాసంగి సీజన్లో విత్తన డీలర్లు వరికి బదులు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలకు సంబంధించిన విత్తనాలు విక్రయించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల సూచించారు. మంగళవారం డీపీఆర్సీ భవనంలో వికారాబాద్�
Seeds for harmonal balance: మహిళల్లో పాలిసిస్టైన్ ఓవరీ సిండ్రోమ్ (PCOS), పాలిసిస్టైన్ ఒవేరియన్ డిసీజ్ (PCOD) అనేవి ఈ రోజుల్లో సర్వసాధారణ సమస్యలుగా మారిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 మంది మహిళల్లో ఒకరు ఈ సమస�
కేరళ అగ్రివర్సిటీ నుంచి కొత్త వంగడంమార్కెట్లోకి షోనిమా, స్వర్ణ రకాలుహైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): రైతుల అభిరుచికి అనుగుణంగా, వారికి లాభం తెచ్చిపెట్టేలా పలు వ్యవసాయ విశ్వవిద్యాలయాలు కొత్త �
పూడూరు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమంకోసం కృషి చేస్తుందని పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పూడూరు మండలం మన్నెగూడ రైతు సేవకేంద్రం (ఆగ్రోస్) ద్వారా శనిగ విత్తనాలను ఎన్ఎఫ్ఎ�
హరిత అడవులకు ‘గుబ్బ’ భాగస్వామ్యంహైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ‘మన విత్తనం మన ప్లానెట్’ ప్రచారంలో భాగంగా లక్ష విత్తన బంతులను డ్రోన్ల ద్వారా సరఫరా చేయాలని హై
హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు.. కేంద్ర విత్తన ధ్రువీకరణ బోర్డు సభ్యుడిగా ఎంపికయ్యారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయశాఖ ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. ఆయన రె�