‘నేను ప్రకృతికి రక్ష.. ప్రకృతి నాకు రక్ష..’ అన్న నినాదంతో రాఖీ పండుగను నిర్వహిస్తున్నారు ఈ పిల్లలు. పర్యావరణహిత రాఖీలు తయారు చేస్తూ ‘శభాష్’ అనిపించుకుంటున్నారు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం చందాపూర�
నేడు పాలమూరులో డ్రోన్ల ద్వారా జారవిడత పాల్గొననున్న మంత్రి శ్రీనివాస్గౌడ్ , ఎంపీ సంతోష్ మహబూబ్నగర్, జూలై 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి): దేశంలో ఎక్కడాలేని విధంగా గతేడాది కోటి విత్తన బంతులు తయారు చేసి వా�
పది రోజుల్లో 2.8 కోట్ల విత్తన బంతుల తయారీ గిన్నిస్ రికార్డు కోసం పాలమూరు మహిళల యత్నం గతంలోని 1.18 కోట్ల విత్తన బంతుల రికార్డు బ్రేక్ హెలికాప్టర్, డ్రోన్ల ద్వారా వెదజల్లేందుకు కసరత్తు మహబూబ్నగర్, జూన్ 30 (
అప్రమత్తతే మేలు మార్కెట్లో నకిలీ విత్తనాలతో జాగ్రత్త కొనుగోలు రసీదులు తప్పనిసరి వ్యవసాయశాఖ సూచనలు పాటించాలి మునిపల్లి, జూన్ 19 : చెట్టు నంబర్ వన్ అయితే కాయ నంబర్ వన్ అవుతున్నదని ఓ సినిమాలో డైలాగ్.. మ�
ఎవరైనా బ్యాంకులో పదో పరకో దాచుకుంటారు. లాకర్లో నగో నట్రో పెట్టుకుంటారు. కానీ, తెలంగాణలోని ఓ మారుమూల గ్రామంలో మట్టిగోడలతో కట్టిన ఓ బ్యాంకులో మాత్రం ఈత బుట్టల్లో విత్తనాలను భద్రపరుస్తారు. రేపటి తరాలకు స్�
హైదరాబాద్ : కల్తీ విత్తనాల నియంత్రణకు దేశంలో మెట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో క్యూ ఆర్ కోడ్ తో సీడ్ ట్రేసబిలిటీని అమలు చేయాల్సిందిగా సీఎం కేసీఆర్ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని ఆద
ఈ ఎండకాలంలో దాహార్తిని తీర్చే వాటిలో పుచ్చకాయ ఒకటి. కేవలం దాహాన్ని మాత్రమే కాదు ఒంటికి చల్లదనాన్ని కూడా ఇస్తుంది. ఈ పుచ్చకాయ తింటే ఎలాంటి ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే
పలు ప్రాంతాల్లో తడిసిన ధాన్యం, మిర్చి పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అకాల వర్షాలు ఆగడంలేదు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులక�
ప్రతి ఏడాది లాగే ఈ సారి కూడా వేసవి కాలం వచ్చేసింది. ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. దీంతో అందరూ శరీరానికి చల్లదనాన్నిచ్చే ఆహార పదార్థాల కోసం చూస్తున్నారు. అలాంటి వాటిలో పుచ్చకాయలు చాలా ముఖ్యమై�