విత్తనాల కోసం అన్నదాతలు పడుతున్న అగచాట్లకు ఈ ఫొటో ప్రత్యక్ష నిదర్శనం. జీలుగ విత్తనాల కోసం ఖమ్మం జిల్లా వేంనూరు మండలం పల్లెవాడ, లచ్చన్నగూడెం, కందకూరు, వేంనూరు సొసైటీల పరిధిలోని రైతులు 2 రోజులుగా సొసైటీ కార
Telangana | విత్తనాల కోసం రైతులు మళ్లీ యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాగు కోసం సన్నద్దమవుతున్న రైతులలు గంటల పాటు షాపుల ఎదుట క్యూలో నిలబడాల్సిన దుర్భర స్థితి నెలకొన్నది.
Sangareddy | సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో(Jogipet) రైతులు విత్తనాల కోసం ధర్నా(Farmers dharna) చేపట్టారు. ఉదయం నుంచి జనుము జీలుగు విత్తనాల కోసం పాస్ బుక్ లను లైన్ పెట్టి రైతుల పడిగాపులు కాశారు.
రాష్ట్రంలో నకిలీ విత్తనాలపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రైతాంగానికి పోలీసుశాఖ సోమవారం సూచించింది. కొనుగోలు సమయం లో ఒకటికి రెండుసార్లు విత్తనాలు చెక్ చేసుకోవాలని తెలిపింది.
ఆదిలాబాద్ జిల్లాకు సరిపడా విత్తనాలను అందుబాటులో ఉంచాలని, వానకాలం సాగుకు సన్నద్ధం కావాలని, ఇందుకోసం ఈ నెల18వ తేదీలోగా యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం కలెక్టరేట్ సమ�
నకిలీ విత్తనాలను అరికట్టేందుకు కఠిన నిబంధనలు అమలు చేయాలని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఆహార సంస్థ(ఎఫ్ఏవో) డైరెక్టర్ జనరల్ డాక్టర్ క్యూ డొంగ్యూ సూచించారు.
Cholesteoral | ఈ మధ్య హై కొలెస్టరాల్ సమస్య ఎక్కువవుతోంది. చాలామంది ఈ అధిక కొవ్వు సమస్యతో బాధపడుతున్నారు. మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లే ఇందుకు కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అధిక కొలెస్ట్రాల్ కారణంగా �
వానకాలంలో పంటల సాగుకు అవసరమైన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలని అధికారులు, విత్తన కంపెనీలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. గురువారం వానకాలం సాగు, విత్తనాల లభ్యతపై సచివాలయంలో సమ�
సిద్దిపేట జిల్లాలో భారీగా నకిలీ విత్తనాలు బయటపడ్డాయి. అక్రమంగా నిల్వ ఉంచిన నకిలీ పత్తి విత్తనాలను సిద్దిపేట టాస్క్ఫోర్స్, హుస్నాబాద్ పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్ల�
జిల్లా వ్యవసాయశాఖ అధికారి కార్యాలయం అక్రమాలకు కేరాఫ్ మారింది. డబ్బులివ్వనిదే ఇక్కడ ఏ పని జరగడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎరువులు, విత్తనాల అలాట్మెంట్.. ఇలా ఏది కావాలన్నా.. చేయి తడపాల్సి వస్తున్�
అవసరం మేరకు ఎరువులను సరఫరా చేస్తున్నామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఎరువుల నిల్వలపై సోమవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.