ప్రస్తుత తరుణంలో చాలా మంది అనారోగ్యకరమైన ఆహారాలనే తింటున్నారు. రోజులో ఎప్పుడైనా సరే జంక్ ఫుడకే అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు. కాస్త ఆకలిగా ఉంది అంటే చాలు.. జంక్ ఫుడ్ వైపు చూస్తున్నారు.
ప్రాణం పోసిన తల్లిదండ్రులను పాణంగా చూసుకోవాలని మేనేజర్ ఉద్యోగాన్ని వదిలి ఊరికి వచ్చాడు. పాణాలను హరించే తిండి కాదు, ఆయువు పోసే ఆహారం అందరికీ అందివ్వాలని రైతుగా మారాడు. రైతు ప్రాణం విత్తనంలోనే ఉందనీ, దాన�
కాంగ్రెస్ ఏడాది పాలనలో సాగు ఆగమైంది.. రైతుల బతుకు దుర్భరమైంది. విత్తనాలు, ఎరువుల కొనుగోలు దగ్గర్నుంచి పంట అమ్మకం వరకు అడుగడుగునా అన్నదాతలు తీవ్ర అవస్థలు పడుతూనే ఉన్నారు.
మనకు తినేందుకు అనేక ఆరోగ్యకరమైన ఆహారాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో సీడ్స్ కూడా ఒకటి. సీడ్స్లో అనేక పోషకాలు ఉంటాయి. వీటిని పోషకాలకు గనిగా చెప్పవచ్చు. ఇవి మనకు పోషణను అందిస్తాయి.
యేటా నాసిరకం విత్తనాలు మార్కెట్లను ముంచెత్తుతుండగా, రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నది. గత వానకాలం సీజన్లో నెన్నెల మండలంలోని పలు గ్రామాల్లో వేసిన ఓ కంపెనీ వరి సీడ్స్ రెండు నెలలకే పొట్ట దశకు రాగా, అన్నదాత
వికారాబాద్ జిల్లాలో యాసంగి వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. జిల్లాలోని పలు మండలాల్లో రైతులు వేరుశనగ విత్తనాలు వేసే పనుల్లో బిజీగా ఉన్నారు. ఇటీవల వర్షాలు అనుకూలంగా కురవడంతో రైతులు సాగు పనులకు సన్నద్ధమయ్య
ఎండుఫలాల్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.వీటిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుసమకూరుతాయి. అయితే, కొన్ని డ్రైఫ్రూట్స్నుతినడానికి ముందు నీళ్లలో నానబెట్టడం మంచిది.ఇలాచేయడం వల్ల వాటిలో పోషక విలువ పెరుగు�
Shortage of seeds | వానకాలం పంటల సీజన్ ప్రారంభమైంది. రుతుపవనాల ప్రభావంతో వర్షాలు ముందుగానే కురుస్తున్నాయి. వర్షాలు సకాలంలో కురుస్తుండటంతో రైతులు దుక్కులు దున్ని విత్తనాలు(Seeds) వేయ డానికి సిద్ధమవుతున్నారు. కానీ, ఖమ్�
ఈ సీజన్లో సాధారణం కన్నా అధిక వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ శాస్త్రవేత్తలు అంచనా వేసినా.. జిల్లాలో మా త్రం ఆశించిన స్థాయిలో వానలు కురవడంలేదు. నగరాల్లో భారీగా కురుస్తున్న వర్షం.. గ్రామీణ ప్రాంతాల్లో ఉండడంల�
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలిచి చేయూతనందిస్తున్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తమ ప్రభుత్వం నుంచి వారికి అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని అన్నారు.
విత్తనాల బ్లాక్ మార్కెట్తో తమకు ప్రమేయం లేదని సస్పెండైన ఏఈవోలు స్పష్టం చేశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలానికి కేటాయించిన పచ్చిరొట్ట, జీలుగ విత్తనాలను బ్లాక్ మార్కెట్కు తరలించి విక్రయించిన �
బ్లాక్ మారెటింగ్, విత్తనాల నిల్వలను అరికట్టడంలో సమర్థవంతమైన చర్యలు తీసుకున్నందుకు జిల్లాల కలెక్టర్లను సీఎస్ శాంతికుమారి అభినందించారు. రాబోయే మూడు వారాల పాటు ఇదేవిధంగా నిఘా కొనసాగించాలని కోరారు. రా�
వానకాలం పంటల సాగు ప్రణాళికను మెదక్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధం చేశారు. ఈ ఏడాది ముందుగానే వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచిస్తున్న నేపథ్యంలో రైతులకు సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబాటులో �